శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమ తత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమ తత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నాను. #KrishnaJanmashtami
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2021
ఇవీ చదవండి:
బడికి వెళ్లకుంటే.. ఇంటికి వలంటీర్ వస్తారు!
పంచాయతీ పటిష్టం!
సంబంధిత వార్తలు