సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిసిన అలీ

Actor Ali met Andhra Pradesh CS Jawahar Reddy - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు, సినీ నటుడు మహ్మద్‌ అలీ  గురువారం సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్‌.జవహర్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా అలీని నియమించిన విషయం విదితమే. 

చదవండి: (CM YS Jagan: ఇంటింటా మనం.. అదే మన లక్ష్యం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top