Andhra Pradesh: కరోనాను జయించిన 90 ఏళ్ల బామ్మ | 90 Year Old Woman Recovered From Coronavirus | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: కరోనాను జయించిన 90 ఏళ్ల బామ్మ

May 16 2021 11:49 AM | Updated on May 16 2021 1:57 PM

90 Year Old Woman Recovered From Coronavirus - Sakshi

పర్వతం లక్ష్మీదేవి

90 ఏళ్ల బామ్మ కరోనాను జయించి ఇంటికి చేరుకుంది. గుంటూరు జిల్లా తాడికొండ గ్రామానికి చెందిన పర్వతం లక్ష్మీదేవి(90)కి రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్‌ అని తేలింది. వెంటనే ఆమె అడవితక్కెళ్ళపాడులోని క్వారంటైన్‌ కేంద్రంలో చేరింది.

తాడికొండ: 90 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. గుంటూరు జిల్లా తాడికొండ గ్రామానికి చెందిన పర్వతం లక్ష్మీదేవి(90)కి రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్‌ అని తేలింది. వెంటనే ఆమె అడవితక్కెళ్ళపాడులోని క్వారంటైన్‌ కేంద్రంలో చేరింది. 12 రోజుల క్వారంటైన్‌లో వైద్యుల సలహాలు, సూచనలను పాటించింది. ఇటీవల జరిపిన పరీక్షలో నెగిటివ్‌ రావడంతో శనివారం ఆమె ఇంటికి చేరుకుంది.

చదవండి: వైరల్‌: క్వారంటైన్‌లో ఎమ్మెల్యే చిందులు
కరోనా వేళ.. పాడి వ్యాపారి వినూత్న ఆలోచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement