ఏపీ జెన్‌కో ప్రాజెక్ట్‌ విస్తరణపై గ్రామసభలు | - | Sakshi
Sakshi News home page

ఏపీ జెన్‌కో ప్రాజెక్ట్‌ విస్తరణపై గ్రామసభలు

Aug 5 2026 12:54 AM | Updated on Aug 5 2026 12:54 AM

గూడెంకొత్తవీధి: ఏపీ జెన్‌కో విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించి పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ అంశాలపై రెవెన్యూ అధికారులు మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ ఆదేశాల మేరకు బూసుకొండ, శండికోటి, పార్వతినగర్‌ గ్రామాల్లో ఈ గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కారణంగా ప్రభావితమయ్యే ప్రాంతా ల్లో పునరావాసం, పునరావాస ప్యాకేజీలకు సంబంధించిన అంశాలపై అధికారులు గ్రామస్తులతో చర్చించారు. గ్రామసభల్లో ఏపీ జెన్‌కో అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement