విశాఖ బీచ్.. ఫుల్ రష్
30న జెడ్పీ సర్వసభ్య సమావేశం
మహారాణిపేట (విశాఖ): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 30న జరగనుందని జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటల నుంచి జరగనున్న ఈ సమావేశాలకు జెడ్పీటీసీ, ఎంపీపీలు హాజరుకావాలని కోరా రు. అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలన్నారు.
విశాఖ: సాగరతీరం పర్యాటక శోభను సంతరించుకుంది. క్రిస్మస్, దానికి తోడు వరసగా సెలవులు రావడంతో నగరంలోని పర్యాటక ప్రాంతాలన్నీ సందడిగా మారాయి


