చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు | - | Sakshi
Sakshi News home page

చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

Aug 14 2025 7:02 AM | Updated on Aug 14 2025 7:02 AM

చదువులో వెనుకబడిన          విద్యార్థులకు ప్రత్యేక తరగతు

చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతు

● ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు

గంగవరం: చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు ఉపాధ్యాయులకు సూచించారు. నెల్లిపూడి జెడ్పీ పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌ హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని, ఉపాధ్యాయులు డైరీలు, లెసెన్‌ప్లాన్‌ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement