April 30, 2023, 14:59 IST
లక్నో: ఉత్తర్ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో విషాద ఘటన జరిగింది. శ్రీపాల్ అనే 50 ఏళ్ల రైతు పొలంలో ఫోన్ మాట్లాడుతుండగా అతనిపై పిడుగు పడింది. దీంతో...
January 26, 2023, 06:22 IST
న్యూఢిల్లీ: రైతులతో పాటు మొత్తం 8 మందిని బలిగొన్న లఖీంపూర్ ఖేరీ కేసులో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు...
January 19, 2023, 15:24 IST
రైతుల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలిగొన్న నిందితుడికి బెయిల్ ఇవ్వడం అంటే..
January 12, 2023, 13:10 IST
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో అమాయకులైన రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్న లఖింపూర్ ఖేరి హింసా కాండ కేసు విచారణ పూర్తి కావడానికి దాదాపు...
December 13, 2022, 06:51 IST
లఖీంపూర్ ఖేరి కేసు.. నిందితులకూ హక్కులుంటాయి. బెయిల్, హక్కులు వంటి అంశాల్లో సమతుల్యం పాటించాల్సిందే.
December 07, 2022, 07:27 IST
లఖీంపూర్ ఖేరిలో రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులపైకి వాహనం దూసుకెళ్లిన కేసులో..
October 04, 2022, 04:51 IST
లఖీంపూర్ ఖేరి: ‘లఖీంపూర్ ఖేరి ఘటనను మేం మర్చిపోం. కేంద్ర ప్రభుత్వాన్ని మర్చిపోనివ్వం. మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించడం మినహా దేనికీ...
September 29, 2022, 09:22 IST
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేరీ పరిధిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 41 మందికి గాయాలయ్యాయి....
September 15, 2022, 14:03 IST
అక్కాచెల్లెలపై జరిగిన ఘోర కలిపై యూపీ ప్రభుత్వం తీవ్రంగా..
September 15, 2022, 09:34 IST
ఇద్దరు యువతులు చెట్టుకు వేలాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. దళిత వర్గానికి చెందిన అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి ఆ తర్వాత వారిపై లైంగిక దాడికి...
August 24, 2022, 06:54 IST
కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా.. రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్పై నోరు పారేసుకున్నారు.
August 23, 2022, 11:54 IST
కుక్కులు కార్లు వెంబడి పరిగెడతాయి అది వాటి సహజ స్వాభావం. ప్రత్యక్ష ప్రసంగంలో రైతులను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు.
August 21, 2022, 06:05 IST
లఖీంపూర్ఖేరి: కేంద్రమంత్రి అజయ్కుమార్ మిశ్రాను పదవి నుంచి తొలగింపు, పంటలకు కనీస మద్దతు ధర కల్పన తదితర డిమాండ్లతో యూపీలోని లఖీంపూర్ఖేరిలో రైతులు...
August 18, 2022, 10:03 IST
కేంద్రానికి వ్యతిరేకంగా ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్ఖేరీలో ఆందోళనలు చేపట్టేందుకు పిలుపునిచ్చింది సంయుక్త కిసాన్ మోర్చా.
July 26, 2022, 15:37 IST
బెయిల్ కోరుతూ ఆశిష్ దాఖలు చేసిన పిటిషన్పై జులై 15నే వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మంగళవారం వెల్లడించింది.