September 23, 2022, 06:09 IST
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీలు చేసే వ్యయం ఏడాదికేడాది తడిసిమోపెడవుతోంది. ఈ ఏడాది జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో (ఉత్తరప్రదేశ్,...
March 26, 2022, 00:57 IST
నూట ముప్ఫయి ఏళ్ళ ఘనచరిత్ర కలిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ త్వరలో కనుమరుగు కాను న్నదా? సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో హస్తంలోని అదృష్ట రేఖలు...
March 21, 2022, 00:19 IST
దేశం యావత్తూ మౌలిక పరివర్తన వైపు నడవాలంటే నాణ్యమైన విద్య తప్పనిసరి. భారతదేశం చారిత్రకంగానే నిరక్షరాస్యత, కుల వివక్షతో కూడినది కాబట్టి గ్రామీణ విద్యలో...
March 17, 2022, 19:41 IST
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఓటమి ఫలితాలపై కాంగ్రెస్లో ముఖ్యంగా గాంధీ కుటుంబ ...
March 16, 2022, 08:13 IST
న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అభిప్రాయపడ్డారు. వాటిపై పోరాడాల్సిందేనని మంగళవారం...
March 15, 2022, 19:45 IST
ఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడటంతో కాంగ్రెస్ హైకమాండ్ ప్రక్షాళన చేపట్టింది. ఆయా రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్...
March 15, 2022, 00:27 IST
మారుతున్న మనోభావాలకు ప్రతిస్పందించడం ద్వారా బీజేపీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాగ్రహం నుంచి తప్పించుకుంది. ప్రత్యామ్నాయ కృషిని ప్రజల ముందు...
March 14, 2022, 16:36 IST
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో విడత సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. సమావేశాలు ప్రారంభమైన తర్వాత లోక్సభలో ఆసక్తికరమైన సంఘటన...
March 14, 2022, 07:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలయ్యేవరకు సోనియా గాంధీనే పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో...
March 13, 2022, 02:46 IST
సాక్షి, హైదరాబాద్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఎవరూ నిరుత్సాహపడొద్దని, ఎదురుదెబ్బలు ఎదుర్కొని నిలబడటం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని...
March 13, 2022, 00:33 IST
బ్రిటన్లో ఒక సంప్రదాయమున్నది. ఆ దేశపు రాజుగారు చనిపోయినప్పుడు ఒక అధికారిక ప్రకటన చేస్తారు. 'The King is dead, long live the King'. రాజుగారు...
March 12, 2022, 08:30 IST
5 రాష్ట్రాల ఎన్నికల్లో డీలా పడ్డ కాంగ్రెస్ పార్టీ
March 12, 2022, 01:14 IST
తెలంగాణలో పట్టు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీకి 4 రాష్ట్రాల్లో గెలుపు కొత్త జోష్ ఇచ్చింది. ఆ ఊపుతోనే రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక...
March 11, 2022, 19:23 IST
తృణమూల్లో కాంగ్రెస్ విలీనం కావాల్సిందే: మమతా బెనర్జీ
March 11, 2022, 10:51 IST
ఇప్పుడిప్పుడే బలపడతున్న తరుణంలో ఢీలా పడేలా చేసిన రిజల్ట్స్
March 11, 2022, 00:26 IST
సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘మినీ వార్’గా అందరూ అభివర్ణించిన అయిదు ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలలో ‘వార్ వన్ సైడ్’ అయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న 4...
March 10, 2022, 18:26 IST
కాంగ్రెస్ పార్టీ ప్రాభవం రోజురోజుకూ మసకబారుతోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటమినే మూటగట్టుకుంటోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చతికిలబడింది....
March 10, 2022, 17:13 IST
ఢిల్లీ: వచ్చే సార్వతిక ఎన్నికలకు సెమీస్గా సాగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర...
March 08, 2022, 08:19 IST
కీలకమైన పొలిటికల్ సెమీఫైనల్స్లో విజేత బీజేపీయేనని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో ప్రకటించాయి. దేశమంతా ఆత్రుతగా, ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల...
March 06, 2022, 08:15 IST
వారణాసి: యూపీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు యోగి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఇదే పాలన కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని...
March 06, 2022, 08:04 IST
యూపీ పీఠమెవరిదో తేల్చనున్న ఆఖరిదశ (7వ దశ) పోలింగ్ సోమవారం జరగనుంది. పూర్వాంచల్లో తొమ్మిది జిల్లాలోని 54 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ...
March 05, 2022, 17:37 IST
ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో నేరచరితుల ఎంతో మందో తెలిస్తే షాకవుతారు.
March 05, 2022, 13:57 IST
వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేవలం అబద్ధాల పునాదులపై ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అబద్ధాలు...
March 05, 2022, 13:42 IST
వారణాసి: ఉత్తరప్రదేశ్లో చివరి దశ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో శుక్రవారం భారీ రోడ్షో...
March 02, 2022, 10:15 IST
రామమందిరం–బాబ్రీ మసీదు సమస్యను సుప్రీంకోర్టు పరిష్కరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో అయోధ్యలో ఎవరికి పట్టాభిషేకం జరగనుందన్నది ఉత్కంఠను...
February 28, 2022, 07:05 IST
February 26, 2022, 19:59 IST
లక్నో: యూపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఎన్నికల...
February 26, 2022, 16:31 IST
సాక్షి, ముంబై: పేరుకు ఆయనో పెద్ద లీడర్.. కానీ, మాస్కు పెట్టుకోవడం మాత్రం రాదు. కరోనా సమయంలో మాస్కు ధరించాలని అటు వైద్యులు, ఇటు ప్రభుత్వాలు ప్రజలను...
February 24, 2022, 18:11 IST
లక్నో: ఎన్నికల వేళ నేతల మధ్య విమర్శల వార్ కొనసాగుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. కాగా,...
February 23, 2022, 16:56 IST
లక్నోః యూపీలో బుధవారం నాలుగో దశలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఓ వైపు ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుండగానే యూపీ ప్రజలకు సీఎం యోగి...
February 23, 2022, 00:01 IST
చిన్న పార్టీలను చేర్చుకోవడంలో బీజేపీ విఫలమై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగినట్లయితే, దాని తక్షణం ప్రభావం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి...
February 22, 2022, 16:08 IST
ఇంపాల్: మణిపూర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మరో ఆరు రోజుల్లో మొదటి దశలో ఎన్నికలకు పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో జోరు...
February 22, 2022, 13:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సిక్కు వేర్పాటువాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్న ‘పంజాబ్...
February 22, 2022, 10:34 IST
Punjab Legislative Assembly Election 2022: ఎన్నికల ప్రవర్తనా నియామావళికి సంబంధించి పంజాబ్లోని మోగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులను...
February 19, 2022, 19:41 IST
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ నాయకుల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మాజీ నేత కుమార్ విశ్వాస్...
February 19, 2022, 18:34 IST
పంజాబ్ ఎన్నికల వేళ ఢిల్లీ, పంజాబ్ సీఎంలపై కేసులు నమోదయ్యాయి.
February 18, 2022, 20:04 IST
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ అధికార బీజేపీ, సమాజ్వాదీ పార్టీ నేతల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. రాష్ట్రంలో బుల్డోజర్ల విషయం మరోసారి...
February 18, 2022, 17:14 IST
ఛండీగఢ్: అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. పంజాబ్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారింది. రెండు...
February 18, 2022, 16:27 IST
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో జోరును పెంచింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ...
February 18, 2022, 15:00 IST
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ, ఆప్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శల దాడులు...
February 13, 2022, 12:55 IST
కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతలంతా బీజేపీలోకి అంటూ..
February 12, 2022, 10:53 IST
ధురి (పంజాబ్): పంజాబ్లో ఆప్ గెలుపు కోసం పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రివాల్ భార్య సునీత, కూతురు హర్షిత కూడా చెమటోడుస్తున్నారు...