-
" />
తల్లిని పట్టించుకోని కొడుకులకు కౌన్సిలింగ్
హుజూరాబాద్రూరల్: కొడుకులు పట్టించుకోవడం లేదంటూ మండలంలోని కనుకులగిద్దె గ్రామానికి చెందిన ములుగు రాజమ్మ ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆర్డీవో రమేశ్బాబు గ్రామంలో విచారణ చేపట్టారు.
-
బైండోవర్ ఉల్లంఘించిన ఏడుగురికి జైలు
మంథని: ముత్తారం మండలం ఖమ్మంపల్లి, పోతారం, మైదంబండ, అడవిశ్రీరాంపూర్, కేశనపల్లి, పారుపల్లి గ్రామాల్లో గుడుంబా విక్రయిస్తూ బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురిని బుధవారం తహసీల్దార్ మధుసూదన్రెడ్డి ఎదుట బైండోవర్ చేసినట్లు ఆబ్కారీ ఇన్స్పెక్టర్ రాజేశ్కుమార్ తెలిపారు.
Thu, Sep 18 2025 07:31 AM -
" />
ప్రోత్సాహం ఇవ్వాలి
పట్టుకుచ్చుల పూల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. బంతిపూల సాగుకు అందించినట్లు మాకూ సహకారం అందించాలి.
– పెసరు లచ్చయ్య, రైతు, పెద్దాపూర్
Thu, Sep 18 2025 07:31 AM -
డిజిటల్ క్రాప్ సర్వే షురూ
● గతానికి భిన్నంగా వెసులుబాటు
● అక్టోబర్ 20 గడువు
Thu, Sep 18 2025 07:31 AM -
బతుకమ్మకు పట్టుకుచ్చుల అందం
జూలపల్లి(పెద్దపల్లి): బతుకమ్మకు అందం తెచ్చే పట్టుకుచ్చులు(కాక్స్కాంబ్) పూల సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూ వస్తోంది. ఆడపడచులు సంబురంగా ఆడుకునే బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మను పేర్చేందుకు పట్టుకుచ్చులు వినియోగిస్తారు.
Thu, Sep 18 2025 07:31 AM -
సెల్ఫోన్ వద్దన్నందుకు యువకుడి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: బీటెక్ చదువు మధ్యలో మానేసి ఇంటి వద్ధ ఖాళీగా ఉంటూ.. సెల్ఫోన్ చూస్తుండటంతో తండ్రి మందలించగా మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది.
Thu, Sep 18 2025 07:31 AM -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని లెక్చరర్కాలనీలో నివాసం ఉండే దిడ్డి శ్రీదేవి(53) అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. మనస్తాపంతో భర్త దిడ్డి సుధాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. టౌన్ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం..
Thu, Sep 18 2025 07:31 AM -
బైక్ అదుపు తప్పి మామ, కోడలు దుర్మరణం
మాక్లూర్/నందిపేట్ (ఆర్మూర్): బైక్ అదుపు తప్పిన ఘటనలో మామ, కోడలు మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దుర్గానగర్ శివారులో బుధవారం వేకువజామున చోటు చేసుకుంది.
Thu, Sep 18 2025 07:31 AM -
మందకొడిగా ఈ–క్రాప్
● 1.61 లక్షల ఎకరాల్లో నమోదు
● మారిన నిబంధనలతో వీఏఏల అవస్థలు
● ఈ నెలాఖరు వరకు గడువు
● నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు
Thu, Sep 18 2025 07:31 AM -
ఉమ్మడి జిల్లా డీఐజీగా జానకీదేవి బాధ్యతల స్వీకరణ
కాకినాడ లీగల్: ప్రస్తుత రిజిస్ట్రేషన్ విధానంలో క్రయ విక్రయదారులకు ఓటీపీ రావడం ద్వారా రిజిస్ట్రేషన్లో అక్రమాలు జరగవని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్న్ శాఖ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా సీహెచ్ జానకీదేవి అన్నారు.
Thu, Sep 18 2025 07:31 AM -
కక్షతోనే హత్యాయత్నం
కాకినాడ రూరల్: రమణయ్యపేట గ్రామ పరిధిలో సర్పవరం జంక్షన్ వద్ద పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న గోపికృష్ణ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో సీ–4 ప్లాట్లో డీజిల్ పోసి నిప్పు పెట్టిన సంఘటనలో నిందితుడు పెంట్ హౌస్లో ఉండే పొన్నగంటి రవిచంద్రకుమార్ (రవి)ని బుధవారం పోలీసులు అరెస్టు చేశ
Thu, Sep 18 2025 07:31 AM -
దేవస్థానం మాజీ చైర్మన్ మృతి
మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నేత నగరం గ్రామానికి చెందిన చిట్టూరి రామకృష్ణ (60) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన గతంలో అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం చైర్మన్గా, మామిడికుదురు సొసైటీ అధ్యక్షుడిగా పని చేశారు.
Thu, Sep 18 2025 07:31 AM -
రాష్ట్ర స్థాయి హాకీ, జిమ్నాస్టిక్స్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
కాకినాడలో జరిగిన వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికై న విజేతలు
రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్, హాకీ పోటీలకు ఎంపికై న విద్యార్థులతో హెచ్ఎం మూర్తి తదితరులు
Thu, Sep 18 2025 07:31 AM -
వాడపల్లి వెంకన్నకు రూ.1.49 కోట్ల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వెంకటేశ్వరస్వామి వారి హుండీల ద్వారా రూ.1,49,21,278 ఆదాయం వచ్చినట్టు దేవదాయ ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనర్ అండ్ ఈఓ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు.
Thu, Sep 18 2025 07:31 AM -
ఉత్సాహంగా టీటీ ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటి): విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని అలవరచుకుని క్రీడల్లో రాణించాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్ కుమార్ తెలిపారు.
Thu, Sep 18 2025 07:31 AM -
ముగిసిన టీఓటీల శిక్షణ
సామర్లకోట: పేదరికం నిర్మూలనకు గ్రామ స్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు ఉత్సాహవంతులైన పంచాయతీ కార్యదర్శులను టీఓటీలుగా ఎంపిక చేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చామని విస్తరణ శిక్షణా కేంద్రం వైస్
Thu, Sep 18 2025 07:31 AM -
రిక్రూట్మెంట్ డ్రైవ్కు 86 మంది హాజరు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విద్యార్థులకు డాక్టర్ రెడ్డీస్ బుధవారం నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్కి 86 మంది విద్యార్థులు హాజరు కాగా రాత పరీక్ష నిర్వహించిన 54 మందిని షార్ట్ లిస్ట్ చేశారు.
Thu, Sep 18 2025 07:29 AM -
శరన్నవరాత్ర ఉత్సవాలకు రాట పూజలు
రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో 54వ శరన్నవరాత్ర ఉత్సవాలకు రాట ముహూర్తపు పూజలు బుధవారం నిర్వహించారు. ఏటా పీఠంలో శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు.
Thu, Sep 18 2025 07:29 AM -
‘సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు’
కాగజ్నగర్రూరల్: రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న స్పష్టం చేశారు. పట్టణంలోని స్టేషన్రోడ్లో గల సీపీఎం కార్యాలయంలో బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మాట్లాడారు.
Thu, Sep 18 2025 07:29 AM -
పోషకాహారం.. ఆరోగ్యభాగ్యం
కెరమెరి(ఆసిఫాబాద్): ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లాలో గురువారం నుంచి పోషణమాసం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో అవగాహన కల్పించనున్నారు.
Thu, Sep 18 2025 07:29 AM -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
ఆసిఫాబాద్అర్బన్: శాంతిభద్రతలో పరిరక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు.
Thu, Sep 18 2025 07:29 AM -
‘సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె’
ఆసిఫాబాద్రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో డైలీవేజ్ సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించే వరకు సమ్మె కొనసాగుతుందని మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి తెలిపారు.
Thu, Sep 18 2025 07:29 AM -
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు మెరుగుపర్చాలి
ఆసిఫాబాద్: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపర్చాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు.
Thu, Sep 18 2025 07:29 AM -
వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరిట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్యశిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్వో సీతారాం అన్నారు.
Thu, Sep 18 2025 07:29 AM -
వాస్తు శిల్పులకు ఆదర్శప్రాయుడు
ఆసిఫాబాద్అర్బన్: నేటి వాస్తు శిల్పులకు విశ్వకర్మ ఆదర్శప్రాయుడని శాసన మండలి డిప్యూ టీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు.
Thu, Sep 18 2025 07:29 AM
-
" />
తల్లిని పట్టించుకోని కొడుకులకు కౌన్సిలింగ్
హుజూరాబాద్రూరల్: కొడుకులు పట్టించుకోవడం లేదంటూ మండలంలోని కనుకులగిద్దె గ్రామానికి చెందిన ములుగు రాజమ్మ ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆర్డీవో రమేశ్బాబు గ్రామంలో విచారణ చేపట్టారు.
Thu, Sep 18 2025 07:31 AM -
బైండోవర్ ఉల్లంఘించిన ఏడుగురికి జైలు
మంథని: ముత్తారం మండలం ఖమ్మంపల్లి, పోతారం, మైదంబండ, అడవిశ్రీరాంపూర్, కేశనపల్లి, పారుపల్లి గ్రామాల్లో గుడుంబా విక్రయిస్తూ బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురిని బుధవారం తహసీల్దార్ మధుసూదన్రెడ్డి ఎదుట బైండోవర్ చేసినట్లు ఆబ్కారీ ఇన్స్పెక్టర్ రాజేశ్కుమార్ తెలిపారు.
Thu, Sep 18 2025 07:31 AM -
" />
ప్రోత్సాహం ఇవ్వాలి
పట్టుకుచ్చుల పూల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. బంతిపూల సాగుకు అందించినట్లు మాకూ సహకారం అందించాలి.
– పెసరు లచ్చయ్య, రైతు, పెద్దాపూర్
Thu, Sep 18 2025 07:31 AM -
డిజిటల్ క్రాప్ సర్వే షురూ
● గతానికి భిన్నంగా వెసులుబాటు
● అక్టోబర్ 20 గడువు
Thu, Sep 18 2025 07:31 AM -
బతుకమ్మకు పట్టుకుచ్చుల అందం
జూలపల్లి(పెద్దపల్లి): బతుకమ్మకు అందం తెచ్చే పట్టుకుచ్చులు(కాక్స్కాంబ్) పూల సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూ వస్తోంది. ఆడపడచులు సంబురంగా ఆడుకునే బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మను పేర్చేందుకు పట్టుకుచ్చులు వినియోగిస్తారు.
Thu, Sep 18 2025 07:31 AM -
సెల్ఫోన్ వద్దన్నందుకు యువకుడి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: బీటెక్ చదువు మధ్యలో మానేసి ఇంటి వద్ధ ఖాళీగా ఉంటూ.. సెల్ఫోన్ చూస్తుండటంతో తండ్రి మందలించగా మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది.
Thu, Sep 18 2025 07:31 AM -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని లెక్చరర్కాలనీలో నివాసం ఉండే దిడ్డి శ్రీదేవి(53) అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. మనస్తాపంతో భర్త దిడ్డి సుధాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. టౌన్ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం..
Thu, Sep 18 2025 07:31 AM -
బైక్ అదుపు తప్పి మామ, కోడలు దుర్మరణం
మాక్లూర్/నందిపేట్ (ఆర్మూర్): బైక్ అదుపు తప్పిన ఘటనలో మామ, కోడలు మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దుర్గానగర్ శివారులో బుధవారం వేకువజామున చోటు చేసుకుంది.
Thu, Sep 18 2025 07:31 AM -
మందకొడిగా ఈ–క్రాప్
● 1.61 లక్షల ఎకరాల్లో నమోదు
● మారిన నిబంధనలతో వీఏఏల అవస్థలు
● ఈ నెలాఖరు వరకు గడువు
● నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు
Thu, Sep 18 2025 07:31 AM -
ఉమ్మడి జిల్లా డీఐజీగా జానకీదేవి బాధ్యతల స్వీకరణ
కాకినాడ లీగల్: ప్రస్తుత రిజిస్ట్రేషన్ విధానంలో క్రయ విక్రయదారులకు ఓటీపీ రావడం ద్వారా రిజిస్ట్రేషన్లో అక్రమాలు జరగవని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్న్ శాఖ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా సీహెచ్ జానకీదేవి అన్నారు.
Thu, Sep 18 2025 07:31 AM -
కక్షతోనే హత్యాయత్నం
కాకినాడ రూరల్: రమణయ్యపేట గ్రామ పరిధిలో సర్పవరం జంక్షన్ వద్ద పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న గోపికృష్ణ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో సీ–4 ప్లాట్లో డీజిల్ పోసి నిప్పు పెట్టిన సంఘటనలో నిందితుడు పెంట్ హౌస్లో ఉండే పొన్నగంటి రవిచంద్రకుమార్ (రవి)ని బుధవారం పోలీసులు అరెస్టు చేశ
Thu, Sep 18 2025 07:31 AM -
దేవస్థానం మాజీ చైర్మన్ మృతి
మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నేత నగరం గ్రామానికి చెందిన చిట్టూరి రామకృష్ణ (60) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన గతంలో అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం చైర్మన్గా, మామిడికుదురు సొసైటీ అధ్యక్షుడిగా పని చేశారు.
Thu, Sep 18 2025 07:31 AM -
రాష్ట్ర స్థాయి హాకీ, జిమ్నాస్టిక్స్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
కాకినాడలో జరిగిన వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికై న విజేతలు
రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్, హాకీ పోటీలకు ఎంపికై న విద్యార్థులతో హెచ్ఎం మూర్తి తదితరులు
Thu, Sep 18 2025 07:31 AM -
వాడపల్లి వెంకన్నకు రూ.1.49 కోట్ల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వెంకటేశ్వరస్వామి వారి హుండీల ద్వారా రూ.1,49,21,278 ఆదాయం వచ్చినట్టు దేవదాయ ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనర్ అండ్ ఈఓ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు.
Thu, Sep 18 2025 07:31 AM -
ఉత్సాహంగా టీటీ ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటి): విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని అలవరచుకుని క్రీడల్లో రాణించాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్ కుమార్ తెలిపారు.
Thu, Sep 18 2025 07:31 AM -
ముగిసిన టీఓటీల శిక్షణ
సామర్లకోట: పేదరికం నిర్మూలనకు గ్రామ స్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు ఉత్సాహవంతులైన పంచాయతీ కార్యదర్శులను టీఓటీలుగా ఎంపిక చేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చామని విస్తరణ శిక్షణా కేంద్రం వైస్
Thu, Sep 18 2025 07:31 AM -
రిక్రూట్మెంట్ డ్రైవ్కు 86 మంది హాజరు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విద్యార్థులకు డాక్టర్ రెడ్డీస్ బుధవారం నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్కి 86 మంది విద్యార్థులు హాజరు కాగా రాత పరీక్ష నిర్వహించిన 54 మందిని షార్ట్ లిస్ట్ చేశారు.
Thu, Sep 18 2025 07:29 AM -
శరన్నవరాత్ర ఉత్సవాలకు రాట పూజలు
రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో 54వ శరన్నవరాత్ర ఉత్సవాలకు రాట ముహూర్తపు పూజలు బుధవారం నిర్వహించారు. ఏటా పీఠంలో శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు.
Thu, Sep 18 2025 07:29 AM -
‘సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు’
కాగజ్నగర్రూరల్: రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న స్పష్టం చేశారు. పట్టణంలోని స్టేషన్రోడ్లో గల సీపీఎం కార్యాలయంలో బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మాట్లాడారు.
Thu, Sep 18 2025 07:29 AM -
పోషకాహారం.. ఆరోగ్యభాగ్యం
కెరమెరి(ఆసిఫాబాద్): ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లాలో గురువారం నుంచి పోషణమాసం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో అవగాహన కల్పించనున్నారు.
Thu, Sep 18 2025 07:29 AM -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
ఆసిఫాబాద్అర్బన్: శాంతిభద్రతలో పరిరక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు.
Thu, Sep 18 2025 07:29 AM -
‘సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె’
ఆసిఫాబాద్రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో డైలీవేజ్ సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించే వరకు సమ్మె కొనసాగుతుందని మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి తెలిపారు.
Thu, Sep 18 2025 07:29 AM -
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు మెరుగుపర్చాలి
ఆసిఫాబాద్: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపర్చాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు.
Thu, Sep 18 2025 07:29 AM -
వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరిట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్యశిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్వో సీతారాం అన్నారు.
Thu, Sep 18 2025 07:29 AM -
వాస్తు శిల్పులకు ఆదర్శప్రాయుడు
ఆసిఫాబాద్అర్బన్: నేటి వాస్తు శిల్పులకు విశ్వకర్మ ఆదర్శప్రాయుడని శాసన మండలి డిప్యూ టీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు.
Thu, Sep 18 2025 07:29 AM