-
డ్వాక్రా మహిళలపై సర్కారు కత్తి
సాక్షి, రాయచోటి : కడపలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు చివరిరోజు బహిరంగ సభకు జనాలను తరలించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
-
రైతన్నలకు ‘మద్దతు’
సాక్షి, న్యూఢిల్లీ: రైతన్నలకు శుభవార్త. 2025–26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
Thu, May 29 2025 01:59 AM -
1.5 అడుగుల ఎత్తులోగది నిండా నోట్లకట్టలే
న్యూఢిల్లీ: అడుగున్నర ఎత్తున. ఈ మూల నుంచి ఆ మూల దాకా. స్టోర్ రూమ్ నిండా నోట్ల కట్టలే.
Thu, May 29 2025 01:52 AM -
ఆసియాలో ఆరు పతకాల జోరు
గుమి (దక్షిణ కొరియా) : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత జోరు కొనసాగుతోంది. తొలి రోజు రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు...
Thu, May 29 2025 01:42 AM -
యువ భారత్ ‘హ్యాట్రిక్’
రొసారియో (అర్జెంటీనా): నాలుగు దేశాల జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన యువ భారత్...
Thu, May 29 2025 01:34 AM -
సాత్విక్–చిరాగ్ జోడీ బోణీ
సింగపూర్: మూడు నెలల విరామం అనంతరం బరిలోకి దిగిన భారత స్టార్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో బోణీ కొట్టింది.
Thu, May 29 2025 01:32 AM -
కేసీఆర్ ‘కాళేశ్వరం’ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు జూన్ 5న హాజరు కావాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు.. ఆ మేరకు కసరత్తు ప్రారంభించారు.
Thu, May 29 2025 01:29 AM -
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025
– 8లోu
Thu, May 29 2025 01:29 AM -
పరకాల మాజీ కౌన్సిలర్పై హత్యాయత్నం
హసన్పర్తి: పరకాల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్పై ప్రత్యర్థులు రాడ్లతో దాడి చేశారు. దాడిలో ఆయనకు గాయాలయ్యాయి. ఈ ఘటన వంగపహాడ్–ఆరెపల్లి మధ్యలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం...
Thu, May 29 2025 01:29 AM -
విపత్తులనుంచి రక్షణకు ‘ఆపదమిత్ర’లు
పరకాల: ప్రకృతి విపత్తుల బారినుంచి రక్షణ చర్యల కోసం ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థ(ఆపద మిత్రలు)ను ప్రోత్సహిస్తున్నట్లు పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ అన్నారు.
Thu, May 29 2025 01:29 AM -
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
● పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డిThu, May 29 2025 01:29 AM -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● కేంద్ర పర్యావరణ డైరెక్టర్ తరుణ్ కుమార్Thu, May 29 2025 01:29 AM -
ఎన్కౌంటర్ మృతదేహాలను ఎందుకివ్వరు?
పెద్దపల్లిరూరల్: ఎన్కౌంటర్ పేరిట మావోయిస్టులు నంబాల కేశవరావు సహా 27మందిని హ తమార్చిన పాలకులు మృతదేహాలను వారి కు టుంబసభ్యులకు ఎందుకు ఇవ్వరని ప్రజా, పౌరహక్కుల సంఘాల నేతలు ప్రశ్నించారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన తెలిపారు.
Thu, May 29 2025 01:29 AM -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారిThu, May 29 2025 01:29 AM -
అక్రమార్కులపై చర్యలేవి..?
టీజీఎన్పీడీసీఎల్లో సబ్ ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలు
Thu, May 29 2025 01:27 AM -
మట్టికి ఆరోగ్య పరీక్షలు..
ఖిలా వరంగల్: ఖరీఫ్లో రైతులు తమ పొలాల్లో భూసార పరీక్షలు చేయించుకోవడానికి ఇది అనువైన సమయం. ప్రతీ ఏడాది భూసార పరీక్షలు చేయించుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
Thu, May 29 2025 01:27 AM -
ట్రంప్ విధానాలతో విద్యార్థులకు తీవ్ర నష్టం
వరంగల్ చౌరస్తా : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో వర్తమాన దేశాలకు, విదేశీ ఉన్నత విద్యనభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ విమర్శించారు.
Thu, May 29 2025 01:27 AM -
" />
స్టార్టర్ మరమ్మతు చేస్తుండగా..
● విద్యుత్షాక్ తగిలి రైతు మృతి
● కాల్ నాయక్ తండాలో ఘటన
Thu, May 29 2025 01:27 AM -
పుష్కరాల ఆదాయం రూ. 2.83 కోట్లు
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగిన సరస్వతీనది పుష్కరాల సందర్భంగా భక్తులు హుండీల్లో వేసిన నగదు కానుకలు, లడ్డు ప్రసాదం, రూమ్ల అద్దెలు, హోమాలు, దర్శనాల ద్వారా కాళేశ్వరాలయానికి రూ.
Thu, May 29 2025 01:27 AM -
‘పహల్గాం’పై పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి
న్యూశాయంపేట : పహల్గాం ఉగ్రఘటనపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని, కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్రపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
Thu, May 29 2025 01:27 AM -
రైతులకు మేలు చేసేందుకు విత్తన చట్టం
● రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్
అన్వేశ్రెడ్డి
Thu, May 29 2025 01:27 AM -
" />
‘చలో వరంగల్ను జయప్రదం చేయాలి’
వాజేడు: మంద కృష్ణమాదిగ పద్మశ్రీ అవార్డు అందుకుని ఢిల్లీ నుంచి ఈనెల 31న వరంగల్కు వస్తున్నందున స్వాగతం పలికేందుకు నిర్వహించ తలపెట్టిన చలో వరంగల్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, ములుగు జిల్లా ఇన్చార్జ్ దుడ్డు రామకృష
Thu, May 29 2025 01:27 AM -
తెగిన మట్టి రోడ్డు.. నిలిచిన రవాణా
ఏటూరునాగారం: కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలోని కొండాయి హైలెవ్ బ్రిడ్జి వద్ద తాత్కాలి కంగా వేసిన మట్టి రోడ్డు మంగళవారం కురిసిన భా రీ వర్షానికి తెగిపోయింది. దీంతో గిరిజన గ్రా మాలైన కొండాయి, మల్యాల, కొత్తూరు, గోవిందరాజు ల కాలనీ, ఐలాపురం గ్రామాలకు రవాణా ని లిచి పోయింది.
Thu, May 29 2025 01:27 AM -
విషజ్వరాలపై అప్రమత్తం
ములుగు: వర్షాకాలంలో ప్రజలు ఎదర్కొనే విషజ్వరాలు మలేరియా, డెంగీ, చికెన్గున్యా, మెదడువాపు వంటి కీటకజనిత వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు.
Thu, May 29 2025 01:27 AM -
సమన్వయంతో పుష్కరాలు విజయవంతం
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం అయ్యాయని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. సరస్వతీ పుష్కరాలు విజయవంతంపై బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ కిరణ్ఖరేతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
Thu, May 29 2025 01:27 AM
-
డ్వాక్రా మహిళలపై సర్కారు కత్తి
సాక్షి, రాయచోటి : కడపలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు చివరిరోజు బహిరంగ సభకు జనాలను తరలించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
Thu, May 29 2025 02:02 AM -
రైతన్నలకు ‘మద్దతు’
సాక్షి, న్యూఢిల్లీ: రైతన్నలకు శుభవార్త. 2025–26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
Thu, May 29 2025 01:59 AM -
1.5 అడుగుల ఎత్తులోగది నిండా నోట్లకట్టలే
న్యూఢిల్లీ: అడుగున్నర ఎత్తున. ఈ మూల నుంచి ఆ మూల దాకా. స్టోర్ రూమ్ నిండా నోట్ల కట్టలే.
Thu, May 29 2025 01:52 AM -
ఆసియాలో ఆరు పతకాల జోరు
గుమి (దక్షిణ కొరియా) : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత జోరు కొనసాగుతోంది. తొలి రోజు రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు...
Thu, May 29 2025 01:42 AM -
యువ భారత్ ‘హ్యాట్రిక్’
రొసారియో (అర్జెంటీనా): నాలుగు దేశాల జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన యువ భారత్...
Thu, May 29 2025 01:34 AM -
సాత్విక్–చిరాగ్ జోడీ బోణీ
సింగపూర్: మూడు నెలల విరామం అనంతరం బరిలోకి దిగిన భారత స్టార్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో బోణీ కొట్టింది.
Thu, May 29 2025 01:32 AM -
కేసీఆర్ ‘కాళేశ్వరం’ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు జూన్ 5న హాజరు కావాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు.. ఆ మేరకు కసరత్తు ప్రారంభించారు.
Thu, May 29 2025 01:29 AM -
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025
– 8లోu
Thu, May 29 2025 01:29 AM -
పరకాల మాజీ కౌన్సిలర్పై హత్యాయత్నం
హసన్పర్తి: పరకాల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్పై ప్రత్యర్థులు రాడ్లతో దాడి చేశారు. దాడిలో ఆయనకు గాయాలయ్యాయి. ఈ ఘటన వంగపహాడ్–ఆరెపల్లి మధ్యలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం...
Thu, May 29 2025 01:29 AM -
విపత్తులనుంచి రక్షణకు ‘ఆపదమిత్ర’లు
పరకాల: ప్రకృతి విపత్తుల బారినుంచి రక్షణ చర్యల కోసం ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థ(ఆపద మిత్రలు)ను ప్రోత్సహిస్తున్నట్లు పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ అన్నారు.
Thu, May 29 2025 01:29 AM -
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
● పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డిThu, May 29 2025 01:29 AM -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● కేంద్ర పర్యావరణ డైరెక్టర్ తరుణ్ కుమార్Thu, May 29 2025 01:29 AM -
ఎన్కౌంటర్ మృతదేహాలను ఎందుకివ్వరు?
పెద్దపల్లిరూరల్: ఎన్కౌంటర్ పేరిట మావోయిస్టులు నంబాల కేశవరావు సహా 27మందిని హ తమార్చిన పాలకులు మృతదేహాలను వారి కు టుంబసభ్యులకు ఎందుకు ఇవ్వరని ప్రజా, పౌరహక్కుల సంఘాల నేతలు ప్రశ్నించారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన తెలిపారు.
Thu, May 29 2025 01:29 AM -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● డీఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారిThu, May 29 2025 01:29 AM -
అక్రమార్కులపై చర్యలేవి..?
టీజీఎన్పీడీసీఎల్లో సబ్ ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలు
Thu, May 29 2025 01:27 AM -
మట్టికి ఆరోగ్య పరీక్షలు..
ఖిలా వరంగల్: ఖరీఫ్లో రైతులు తమ పొలాల్లో భూసార పరీక్షలు చేయించుకోవడానికి ఇది అనువైన సమయం. ప్రతీ ఏడాది భూసార పరీక్షలు చేయించుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
Thu, May 29 2025 01:27 AM -
ట్రంప్ విధానాలతో విద్యార్థులకు తీవ్ర నష్టం
వరంగల్ చౌరస్తా : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో వర్తమాన దేశాలకు, విదేశీ ఉన్నత విద్యనభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ విమర్శించారు.
Thu, May 29 2025 01:27 AM -
" />
స్టార్టర్ మరమ్మతు చేస్తుండగా..
● విద్యుత్షాక్ తగిలి రైతు మృతి
● కాల్ నాయక్ తండాలో ఘటన
Thu, May 29 2025 01:27 AM -
పుష్కరాల ఆదాయం రూ. 2.83 కోట్లు
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగిన సరస్వతీనది పుష్కరాల సందర్భంగా భక్తులు హుండీల్లో వేసిన నగదు కానుకలు, లడ్డు ప్రసాదం, రూమ్ల అద్దెలు, హోమాలు, దర్శనాల ద్వారా కాళేశ్వరాలయానికి రూ.
Thu, May 29 2025 01:27 AM -
‘పహల్గాం’పై పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి
న్యూశాయంపేట : పహల్గాం ఉగ్రఘటనపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని, కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్రపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
Thu, May 29 2025 01:27 AM -
రైతులకు మేలు చేసేందుకు విత్తన చట్టం
● రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్
అన్వేశ్రెడ్డి
Thu, May 29 2025 01:27 AM -
" />
‘చలో వరంగల్ను జయప్రదం చేయాలి’
వాజేడు: మంద కృష్ణమాదిగ పద్మశ్రీ అవార్డు అందుకుని ఢిల్లీ నుంచి ఈనెల 31న వరంగల్కు వస్తున్నందున స్వాగతం పలికేందుకు నిర్వహించ తలపెట్టిన చలో వరంగల్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, ములుగు జిల్లా ఇన్చార్జ్ దుడ్డు రామకృష
Thu, May 29 2025 01:27 AM -
తెగిన మట్టి రోడ్డు.. నిలిచిన రవాణా
ఏటూరునాగారం: కొండాయి–దొడ్ల గ్రామాల మధ్యలోని కొండాయి హైలెవ్ బ్రిడ్జి వద్ద తాత్కాలి కంగా వేసిన మట్టి రోడ్డు మంగళవారం కురిసిన భా రీ వర్షానికి తెగిపోయింది. దీంతో గిరిజన గ్రా మాలైన కొండాయి, మల్యాల, కొత్తూరు, గోవిందరాజు ల కాలనీ, ఐలాపురం గ్రామాలకు రవాణా ని లిచి పోయింది.
Thu, May 29 2025 01:27 AM -
విషజ్వరాలపై అప్రమత్తం
ములుగు: వర్షాకాలంలో ప్రజలు ఎదర్కొనే విషజ్వరాలు మలేరియా, డెంగీ, చికెన్గున్యా, మెదడువాపు వంటి కీటకజనిత వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు.
Thu, May 29 2025 01:27 AM -
సమన్వయంతో పుష్కరాలు విజయవంతం
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం అయ్యాయని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. సరస్వతీ పుష్కరాలు విజయవంతంపై బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ కిరణ్ఖరేతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
Thu, May 29 2025 01:27 AM