-
మార్కో రూబియోకు జైశంకర్ ఫోన్.. దాడిపై సీరియస్
న్యూఢిల్లీ: హర్ముజ్ జలసంధిలో ఇటీవల అమెరికా జరిగిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించిన సంగతి తెలిసిందే. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తాజాగా ఆ అంశంపై స్పందించారు.
Sat, Jun 13 2026 01:30 PM -
హాకీ సీనియర్ పురుషుల జట్టు ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా సీనియర్ పురుషుల జట్టు ఎంపికను గురువారం నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలకు హాజరైన క్రీడాకాలకు పోటీలు నిర్వహించి, జట్టును ఎంపిక చేశారు.
Sat, Jun 13 2026 01:29 PM -
జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
ఇబ్రహీంపట్నం రూరల్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
Sat, Jun 13 2026 01:29 PM -
ప్రాజెక్టులు గడువులోపు పూర్తిచేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సాగునీటి ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర రెవెన్యూ పునరావాసం, పునర్ఉపాధి భూసేకరణ కమిషనర్ కె.శివకుమార్ నాయుడు పేర్కొన్నారు.
Sat, Jun 13 2026 01:29 PM -
సుస్థిర వ్యవసాయ పద్ధతులతో మేలు
కొందుర్గు: రైతులు భూసార పరీక్షలను విధిగా చేయించుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ ఖురేషి అన్నారు. నూనెగింజల ఉత్పత్తిని పెంపొందించడంలో భాగంగా భారత నూనెగింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నూనెగింజలు పండించే గ్రామాలను ఎంపికచేశారు.
Sat, Jun 13 2026 01:29 PM -
వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలి
కొత్తూరు: వర్షాకాలం కావడంతో అండర్పాస్ వద్ద వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఫ్యూచర్సిటీ ట్రాఫిక్ డీసీపీ శివమ్ఉపాధ్యాయ అన్నారు. మున్సిపల్ పరిధిలోని అండర్పాస్ను శుక్రవారం ఆయన పరిశీలించారు.
Sat, Jun 13 2026 01:29 PM -
ముగిసిన రోబోటిక్స్ వర్క్షాప్
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల పరిధిలోని ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 11,12 తేదీల్లో నిర్వహించిన జాతీయస్థాయి ఇంట్రడక్షన్ టు రోబోటిక్స్ వర్క్షాప్ శుక్రవారం విజయవంతంగా ముగిసింది.
Sat, Jun 13 2026 01:29 PM -
" />
టిప్పర్ టైర్ కింద నలిగి..
తల్లి మృతి, కుమారుడికి తీవ్ర గాయాలు
Sat, Jun 13 2026 01:29 PM -
ఎకరాకు రూ.60 లక్షలిస్తేనే..
యాచారం: మొండిగౌరెల్లి అసైన్డ్ భూముల సేకరణ అంశం మళ్లీ మొదటికొచ్చింది. తాజాగా ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను సవరించడంతో ప్రస్తుత వ్యాల్యూ ప్రకారం పరిహారం పెంచాలని పట్టుబడుతున్నారు.
Sat, Jun 13 2026 01:29 PM -
" />
సాయికుమార్పై పోక్సో కేసు
ధారూరు: మండలంలోని కేరెళ్లి గ్రామానికి చెందిన సాయికుమార్(27)పై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సాయికుమార్ ప్రేమ పేరుతో 17 సంవత్సరాల బాలికను వంచించి అఘాయిత్యం చేశాడని తెలిపారు.
Sat, Jun 13 2026 01:29 PM -
మసీద్ కమిటీ నియామకం
ధారూరు: మండల కేంద్రంలోని జామా మసీద్ కమిటీ అధ్యక్షుడిగా ఎండీచాన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మత పెద్దల సమక్షంలో శుక్రవారం అధ్యక్షుడితో పాటు.. ఉపాధ్యక్షుడిగా ఖాజామున్నా ఖురేషి, ప్రధాన కార్యదర్శిగా షఫీ అహ్మద్, మరో 21 మంది సభ్యులను నియమించారు.
Sat, Jun 13 2026 01:29 PM -
పొలంలో రోడ్డు నిర్మాణం!
బషీరాబాద్: తన పొలంలో అధికార పార్టీకి చెందిన నాయకులు అక్రమంగా రోడ్డు నిర్మాణం చేశారని ఆరోపిస్తూ.. ముండల పరిధి క్యాద్గీరా గ్రామానికి చెందిన రైతు సిరెల్లి పెద్ద నాగప్ప కుటుంబీకులతో కలిసి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ..
Sat, Jun 13 2026 01:29 PM -
మహాసభలను జయప్రదం చేయండి
దోమ: వ్యవసాయ కార్మిక సంఘం కార్మిక మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర స్థాయి మహాసభ కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు.
Sat, Jun 13 2026 01:29 PM -
ఖరీఫ్.. కష్టం
మోమిన్పేట: కోటి ఆశలతో ఖరీఫ్కు సిద్ధమవుతున్న కర్షకులకు ఆదిలోనే కష్టాలు ఎదురవుతున్నాయి. ఓ వైపు ఎరువులు ధరలకు రెక్కలు, విత్తనాల నాణ్యత తెలుసుకోలేక సతమవుతూనే.. మార్కెట్లో లభించిన గింజలతో పొలంబాట పట్టిన రైతన్నను..
Sat, Jun 13 2026 01:29 PM -
అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు రండి
పూడూరు: అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని దళిత నాయకులు వెంకటయ్య అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మండల పరిధి మాటుగుడ గ్రామంలో నిర్వహించే అంబేడ్కర్ విగ్రహావిష్కరకు తరలిరావాలని కోరారు. శనివారం సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు.
Sat, Jun 13 2026 01:29 PM -
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య
● పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించండి
● బడిబాటలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు
Sat, Jun 13 2026 01:29 PM -
చేవెళ్ల ఎమ్మెల్యే అవకాశవాది
చేవెళ్ల: అభివృద్ధి కోసం అంటూ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆపార్టీలో చేరి ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని బీఆర్ఎస్ వికారాబాద్ నాయకుడు నాగేందర్గౌడ్, చేవెళ్ల నియోజకవర్గ నాయకుడు ఆంజనేయులు విమర్శించారు.
Sat, Jun 13 2026 01:29 PM -
ధాన్యం బస్తాలతో రైస్ మిల్లులు ఫుల్లు
● సొసైటీ గోదాంలకు తరలింపు
● మూడు నెలల పాటు నిల్వకు ఏర్పాట్లు
Sat, Jun 13 2026 01:29 PM -
రైతుల భూములు లాక్కుంటున్న ప్రభుత్వం
పూడూరు: నేల తల్లిని నమ్ముకొని జీవనోపాధి పొందుతున్న రైతుల భూములను.. అభివృద్ధి పేరిట ప్రభుత్వం బలవంతంగా లాక్కొంటుందని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆరోపించారు. శుక్రవారం మండల పరిఽధి మన్నెగూడలో ఆయన మాట్లాడారు. రేవంత్ బ్రదర్స్ భూముల దందా చేస్తూ..
Sat, Jun 13 2026 01:29 PM -
రాష్ట్రంలో వికసించనున్న కమలం
● పుష్కరకాలం మోదీ పాలన అమోఘం
● ఇంటింటి ప్రచారంలో బీజేపీ శ్రేణులు
Sat, Jun 13 2026 01:29 PM -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
అనంతగిరి: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వారిని పనిలో పెట్టుకోరాదని మదన్పల్లి సర్పంచ్ బిల్లపాటి విజయలక్ష్మి అన్నారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆమె ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Sat, Jun 13 2026 01:29 PM -
ఏయూలో తాత్కాలిక అధ్యాపక నియామకాలు
విశాఖ విద్య : ఏయూ పరిధిలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల, సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల (ఏ), మహిళా ఇంజినీరింగ్ కళాశాల, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల, డా.
Sat, Jun 13 2026 01:29 PM -
నిప్పులు
● రెండేళ్ల దగా.. వీధికెక్కిన విశాఖనయవంచనపైచంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, మానవహారాలు, వినూత్న ప్రదర్శనలతో ఆగ్రహావేశం
Sat, Jun 13 2026 01:29 PM
-
'ఓ..!సుకుమారి' టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
Sat, Jun 13 2026 01:30 PM -
గాజాలో నెతన్యాహు మారణహోమం.. 70 వేల మంది.. గుట్టలు గుట్టలుగా శవాలు..
గాజాలో నెతన్యాహు మారణహోమం.. 70 వేల మంది.. గుట్టలు గుట్టలుగా శవాలు..
Sat, Jun 13 2026 01:30 PM -
మార్కో రూబియోకు జైశంకర్ ఫోన్.. దాడిపై సీరియస్
న్యూఢిల్లీ: హర్ముజ్ జలసంధిలో ఇటీవల అమెరికా జరిగిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించిన సంగతి తెలిసిందే. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తాజాగా ఆ అంశంపై స్పందించారు.
Sat, Jun 13 2026 01:30 PM -
హాకీ సీనియర్ పురుషుల జట్టు ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా సీనియర్ పురుషుల జట్టు ఎంపికను గురువారం నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలకు హాజరైన క్రీడాకాలకు పోటీలు నిర్వహించి, జట్టును ఎంపిక చేశారు.
Sat, Jun 13 2026 01:29 PM -
జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
ఇబ్రహీంపట్నం రూరల్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
Sat, Jun 13 2026 01:29 PM -
ప్రాజెక్టులు గడువులోపు పూర్తిచేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సాగునీటి ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర రెవెన్యూ పునరావాసం, పునర్ఉపాధి భూసేకరణ కమిషనర్ కె.శివకుమార్ నాయుడు పేర్కొన్నారు.
Sat, Jun 13 2026 01:29 PM -
సుస్థిర వ్యవసాయ పద్ధతులతో మేలు
కొందుర్గు: రైతులు భూసార పరీక్షలను విధిగా చేయించుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ ఖురేషి అన్నారు. నూనెగింజల ఉత్పత్తిని పెంపొందించడంలో భాగంగా భారత నూనెగింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నూనెగింజలు పండించే గ్రామాలను ఎంపికచేశారు.
Sat, Jun 13 2026 01:29 PM -
వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలి
కొత్తూరు: వర్షాకాలం కావడంతో అండర్పాస్ వద్ద వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఫ్యూచర్సిటీ ట్రాఫిక్ డీసీపీ శివమ్ఉపాధ్యాయ అన్నారు. మున్సిపల్ పరిధిలోని అండర్పాస్ను శుక్రవారం ఆయన పరిశీలించారు.
Sat, Jun 13 2026 01:29 PM -
ముగిసిన రోబోటిక్స్ వర్క్షాప్
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల పరిధిలోని ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 11,12 తేదీల్లో నిర్వహించిన జాతీయస్థాయి ఇంట్రడక్షన్ టు రోబోటిక్స్ వర్క్షాప్ శుక్రవారం విజయవంతంగా ముగిసింది.
Sat, Jun 13 2026 01:29 PM -
" />
టిప్పర్ టైర్ కింద నలిగి..
తల్లి మృతి, కుమారుడికి తీవ్ర గాయాలు
Sat, Jun 13 2026 01:29 PM -
ఎకరాకు రూ.60 లక్షలిస్తేనే..
యాచారం: మొండిగౌరెల్లి అసైన్డ్ భూముల సేకరణ అంశం మళ్లీ మొదటికొచ్చింది. తాజాగా ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను సవరించడంతో ప్రస్తుత వ్యాల్యూ ప్రకారం పరిహారం పెంచాలని పట్టుబడుతున్నారు.
Sat, Jun 13 2026 01:29 PM -
" />
సాయికుమార్పై పోక్సో కేసు
ధారూరు: మండలంలోని కేరెళ్లి గ్రామానికి చెందిన సాయికుమార్(27)పై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సాయికుమార్ ప్రేమ పేరుతో 17 సంవత్సరాల బాలికను వంచించి అఘాయిత్యం చేశాడని తెలిపారు.
Sat, Jun 13 2026 01:29 PM -
మసీద్ కమిటీ నియామకం
ధారూరు: మండల కేంద్రంలోని జామా మసీద్ కమిటీ అధ్యక్షుడిగా ఎండీచాన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మత పెద్దల సమక్షంలో శుక్రవారం అధ్యక్షుడితో పాటు.. ఉపాధ్యక్షుడిగా ఖాజామున్నా ఖురేషి, ప్రధాన కార్యదర్శిగా షఫీ అహ్మద్, మరో 21 మంది సభ్యులను నియమించారు.
Sat, Jun 13 2026 01:29 PM -
పొలంలో రోడ్డు నిర్మాణం!
బషీరాబాద్: తన పొలంలో అధికార పార్టీకి చెందిన నాయకులు అక్రమంగా రోడ్డు నిర్మాణం చేశారని ఆరోపిస్తూ.. ముండల పరిధి క్యాద్గీరా గ్రామానికి చెందిన రైతు సిరెల్లి పెద్ద నాగప్ప కుటుంబీకులతో కలిసి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ..
Sat, Jun 13 2026 01:29 PM -
మహాసభలను జయప్రదం చేయండి
దోమ: వ్యవసాయ కార్మిక సంఘం కార్మిక మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర స్థాయి మహాసభ కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు.
Sat, Jun 13 2026 01:29 PM -
ఖరీఫ్.. కష్టం
మోమిన్పేట: కోటి ఆశలతో ఖరీఫ్కు సిద్ధమవుతున్న కర్షకులకు ఆదిలోనే కష్టాలు ఎదురవుతున్నాయి. ఓ వైపు ఎరువులు ధరలకు రెక్కలు, విత్తనాల నాణ్యత తెలుసుకోలేక సతమవుతూనే.. మార్కెట్లో లభించిన గింజలతో పొలంబాట పట్టిన రైతన్నను..
Sat, Jun 13 2026 01:29 PM -
అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు రండి
పూడూరు: అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని దళిత నాయకులు వెంకటయ్య అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మండల పరిధి మాటుగుడ గ్రామంలో నిర్వహించే అంబేడ్కర్ విగ్రహావిష్కరకు తరలిరావాలని కోరారు. శనివారం సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు.
Sat, Jun 13 2026 01:29 PM -
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య
● పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించండి
● బడిబాటలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు
Sat, Jun 13 2026 01:29 PM -
చేవెళ్ల ఎమ్మెల్యే అవకాశవాది
చేవెళ్ల: అభివృద్ధి కోసం అంటూ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆపార్టీలో చేరి ప్రజలకు మాయమాటలు చెబుతున్నారని బీఆర్ఎస్ వికారాబాద్ నాయకుడు నాగేందర్గౌడ్, చేవెళ్ల నియోజకవర్గ నాయకుడు ఆంజనేయులు విమర్శించారు.
Sat, Jun 13 2026 01:29 PM -
ధాన్యం బస్తాలతో రైస్ మిల్లులు ఫుల్లు
● సొసైటీ గోదాంలకు తరలింపు
● మూడు నెలల పాటు నిల్వకు ఏర్పాట్లు
Sat, Jun 13 2026 01:29 PM -
రైతుల భూములు లాక్కుంటున్న ప్రభుత్వం
పూడూరు: నేల తల్లిని నమ్ముకొని జీవనోపాధి పొందుతున్న రైతుల భూములను.. అభివృద్ధి పేరిట ప్రభుత్వం బలవంతంగా లాక్కొంటుందని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆరోపించారు. శుక్రవారం మండల పరిఽధి మన్నెగూడలో ఆయన మాట్లాడారు. రేవంత్ బ్రదర్స్ భూముల దందా చేస్తూ..
Sat, Jun 13 2026 01:29 PM -
రాష్ట్రంలో వికసించనున్న కమలం
● పుష్కరకాలం మోదీ పాలన అమోఘం
● ఇంటింటి ప్రచారంలో బీజేపీ శ్రేణులు
Sat, Jun 13 2026 01:29 PM -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
అనంతగిరి: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వారిని పనిలో పెట్టుకోరాదని మదన్పల్లి సర్పంచ్ బిల్లపాటి విజయలక్ష్మి అన్నారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆమె ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Sat, Jun 13 2026 01:29 PM -
ఏయూలో తాత్కాలిక అధ్యాపక నియామకాలు
విశాఖ విద్య : ఏయూ పరిధిలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల, సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల (ఏ), మహిళా ఇంజినీరింగ్ కళాశాల, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల, డా.
Sat, Jun 13 2026 01:29 PM -
నిప్పులు
● రెండేళ్ల దగా.. వీధికెక్కిన విశాఖనయవంచనపైచంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, మానవహారాలు, వినూత్న ప్రదర్శనలతో ఆగ్రహావేశం
Sat, Jun 13 2026 01:29 PM
