- 
  
                  
              బుడిబుడి అడుగులతో రోబో గోమాత
భారతదేశం సంస్కృతి సంప్రాదయాలకు పుట్టిల్లు.. భారతీయులు దేశవిదేశాలకు వెళ్ళిపోయినా.. అక్కడ పెద్దపెద్ద ఉద్యోగాల్లో స్థిరపడినా.. సాంకేతికతను ఒంటబట్టించుకున్నా సొంత ఇంటి వ్యవహారానికి వచ్చేసరికి మాత్రం మళ్ళీ సాంప్రదాయానికే జై కొడతారు.. శాస్త్ర విజ్ఞానం..
 - 
  
                  
              స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 18 పాయింట్లు తగ్గి 25,746కు చేరింది. సెన్సెక్స్(Sensex) 25 పాయింట్లు నష్టపోయి 83,949 వద్ద ట్రేడవుతోంది.
Tue, Nov 04 2025 09:26 AM  - 
  
                  
              భరణిపై భగ్గుమన్న తనూజ.. బంధాలకు గుడ్బై
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి దివ్వెల మాధురి ఎలిమినేషన్ అయిపోయాక సోమవారం ఎపిసోడ్ మొదలైంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొత్తం తనూజ చుట్టే నడిచిందని చెప్పవచ్చు. తనూజపై దివ్య,భరణి, ఇమ్మాన్యేయల్, సాయి శ్రీనివాస్లు మాటలతో ఎదురుదాడికి దిగారు.
Tue, Nov 04 2025 09:19 AM  - 
  
                  
              మరో బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో సోమవారం రాత్రి బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 38 మంది గాయపడ్డారు. ఇండోర్ - మోవ్ మధ్య సిమ్రోల్ భేరు ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
Tue, Nov 04 2025 09:13 AM  - 
  
                  
              వామ్మో.. అద్దె ఇంటి అడ్వాన్స్ రూ.30 లక్షలు!
బెంగళూరు: ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరు నగరంలో అద్దె ఇంటి అడ్వాన్స్లు అదరగొడుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం ఇక్కడకు పెద్దఎత్తున వలస వస్తూ ఉండడంతో ఈ నగరానికి ఎక్కడలేని డిమాండ్ ఏర్పడుతోంది.
Tue, Nov 04 2025 09:08 AM  - 
  
                  
              అయ్య బాబోయ్.. ఎంత పొడవో!
తిరుమలలో ఏడు అడుగుల పొడవైన మహిళ సందడి చేశారు. సోమవారం ఉదయం వానమామలై పీఠాధిపతి జీయర్ స్వామి, ఆయన శిష్య బృందంతోపాటు ఏడు అడుగుల పొడవున్న శ్రీలంకకు చెందిన నెట్ బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగం శ్రీవారిని దర్శించుకున్నారు.
Tue, Nov 04 2025 08:59 AM  - 
  
                  
              300 బిలియన్ డాలర్లకు బయో ఎకానమీ
బయో ఎకానమీ 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు (రూ.26.40 లక్షల కోట్లు) విస్తరిస్తుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, ఫిషరీ, ఆక్వాకల్చర్ను బయో ఎకానమీగా చెబుతారు.
Tue, Nov 04 2025 08:55 AM  - 
  
                  
" />
              కేసులు చేధిస్తున్నాం..
గతంతో పోల్చితే.. మిస్సింగ్ కేసులు పెరిగినా ఆశించిన స్థాయిలోనే వాటిని చేధిస్తున్నాం. ఇటీవల టౌన్ పీఎస్లో నమోదు చేసిన కురుమూర్తి మిస్సింగ్ కేసులో భార్య ప్రియుడితో కలిసి ఇంట్లోనే చంపి శ్రీశైలం వద్ద కృష్ణానదిలో పడేసినట్లు నిర్ధారణ అయ్యింది. మృతదేహాన్ని తమ సిబ్బంది గుర్తించారు.
Tue, Nov 04 2025 08:48 AM  - 
  
                  
              ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణిలో వచ్చే ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా ఎస్పీ తన కార్యాలయంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
Tue, Nov 04 2025 08:48 AM  - 
  
                  
" />
              15 న ప్రత్యేక లోక్ అదాలత్
వనపర్తిటౌన్: కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు ఈ నెల 15న నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని తెలిపారు.
Tue, Nov 04 2025 08:48 AM  - 
  
                  
              ‘మాదక ద్రవ్య రహిత జిల్లాగా మారుద్దాం’
వనపర్తి: జిల్లాను మాదక ద్రవ్యాల రహిత వనపర్తిగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి నార్కోటిక్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు.
Tue, Nov 04 2025 08:48 AM  - 
  
                  
" />
              పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
పాన్గల్: తుపాను దాటికి వరి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించి ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ డిమాండ్ చేశారు.
Tue, Nov 04 2025 08:48 AM  - 
  
                  
              నక్కలగండి పునరావాస బాధితులకు న్యాయం చేస్తాం..
నక్కలగండి రిజర్వాయర్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పెండింగ్లో ఉన్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ డిసెంబర్ 31లోగా నిర్వాసితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
Tue, Nov 04 2025 08:48 AM  - 
  
                  
              అక్టోబర్లో రాణించిన తయారీ రంగం
వస్తు, సేవల పన్నులో (జీఎస్టీ) తీసుకొచ్చిన సంస్కరణలతో అక్టోబర్ నెలలో తయారీ రంగం బలమైన పనితీరు చూపించింది. హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పీఎంఐ) సెప్టెంబర్లో ఉన్న 57.7 నుంచి అక్టోబర్లో 59.2 పాయింట్లకు పుంజుకున్నది.
Tue, Nov 04 2025 08:45 AM  - 
  
                  
              అక్క పెళ్లికి వచ్చి..
తల్లి అంటే ఆ అక్కాచెల్లెళ్లకు ఎనలేని ప్రేమాభిమానాలున్నాయి. రెండో కూతురు తనూష చిన్నప్పటి నుంచి డ్రాయింగ్పై ఆసక్తి ఎక్కువ. ప్రకృతి చిత్రాలను గీయడం అలవాటు చేసుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచింది. మే 10వ తేదీ మదర్స్డే సందర్భంగా తనూష తల్లి అంబిక ముఖ చిత్రాన్ని గీసింది.
Tue, Nov 04 2025 08:44 AM  - 
  
                  
" />
              శోకసంద్రంలో పేర్కంపల్లి
యాలాల: ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు తనూష, సాయిప్రియ, నందిని మృతి చెందడంతో వారి స్వగ్రామం పేర్కంపల్లి శోక సంద్రంలో మునిగిపోయింది. పేర్కంపల్లికి చెందిన ఎల్లయ్యగౌడ్ కుటుంబం కొన్నేళ్ల క్రితం తాండూరుకు వెళ్లి ిస్థిరపడింది. వారికి గ్రామంలో మూడెకరాల భూమి ఉంది.
Tue, Nov 04 2025 08:44 AM  - 
  
                  
" />
              క్షతగాత్రులను పరామర్శించిన స్పీకర్
చేవెళ్ల/మొయినాబాద్: రోడ్డు ప్రమాద ఘటనపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడి చేవెళ్లలోని పట్నం మహేందర్రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని సోమవారం మధ్యాహ్నం పరామర్శించారు.
Tue, Nov 04 2025 08:44 AM  - 
  
                  
              అద్దె బస్సే కొంప ముంచిందా?
తాండూరు/తాండూరు టౌన్: ఆర్టీసీ అద్దెకు తీసుకున్న ప్రైవేటు బస్సులతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. తాండూరు డిపోలో మొత్తం 90 బస్సులు ఉండగా అందులో 57 సంస్థకు చెందినవి కాగా, 33 ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకున్నవి.
Tue, Nov 04 2025 08:44 AM  - 
  
                  
              సర్కారు దవాఖానకు వెళ్లొస్తామని..
యాలాల: మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన కుడుగుంట బందెప్ప (45), కుడుగుంట లక్ష్మి (43) దంపతులు. అడ్డాకూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది.
Tue, Nov 04 2025 08:44 AM  - 
  
                  
              ప్రభుత్వం ఆదుకుంటుంది
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి
Tue, Nov 04 2025 08:44 AM  - 
  
                  
              మా‘వాణి ’ వినండి..
మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025● మదిమిలో.. తిప్పలెన్నోTue, Nov 04 2025 08:42 AM  - 
  
                  
              లాభాలు పట్టు
రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మల్బరీ తోటల సాగు విస్తీర్ణం జిల్లాలో పెరుగుతోంది. ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వడంతో పట్టు పురుగుల పెంపకంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 150 ఎకరాల్లో మల్బరీ తోటలు ఉండగా, మరో 60 ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Tue, Nov 04 2025 08:42 AM  - 
  
                  
" />
              15న జాతీయ లోక్ అదాలత్
సంగారెడ్డి టౌన్: ఈనెల 15న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని, పెండింగ్ ఉన్న కేసులు పరిష్కరించుకోవడానికి న్యాయవాదులు సహకరించాల ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర అన్నారు. సోమవారం జిల్లా కోర్టులో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు.
Tue, Nov 04 2025 08:42 AM  - 
  
                  
              పాఠశాల విద్యార్థులకు పోటీలు
● నేటి నుంచి వ్యాసరచన, వక్తృత్వ పోటీలు ● సృజనాత్మకత పెంపునకు కృషిTue, Nov 04 2025 08:42 AM  
- 
  
                  
              బుడిబుడి అడుగులతో రోబో గోమాత
భారతదేశం సంస్కృతి సంప్రాదయాలకు పుట్టిల్లు.. భారతీయులు దేశవిదేశాలకు వెళ్ళిపోయినా.. అక్కడ పెద్దపెద్ద ఉద్యోగాల్లో స్థిరపడినా.. సాంకేతికతను ఒంటబట్టించుకున్నా సొంత ఇంటి వ్యవహారానికి వచ్చేసరికి మాత్రం మళ్ళీ సాంప్రదాయానికే జై కొడతారు.. శాస్త్ర విజ్ఞానం..
Tue, Nov 04 2025 09:45 AM  - 
  
                  
              స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 18 పాయింట్లు తగ్గి 25,746కు చేరింది. సెన్సెక్స్(Sensex) 25 పాయింట్లు నష్టపోయి 83,949 వద్ద ట్రేడవుతోంది.
Tue, Nov 04 2025 09:26 AM  - 
  
                  
              భరణిపై భగ్గుమన్న తనూజ.. బంధాలకు గుడ్బై
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి దివ్వెల మాధురి ఎలిమినేషన్ అయిపోయాక సోమవారం ఎపిసోడ్ మొదలైంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొత్తం తనూజ చుట్టే నడిచిందని చెప్పవచ్చు. తనూజపై దివ్య,భరణి, ఇమ్మాన్యేయల్, సాయి శ్రీనివాస్లు మాటలతో ఎదురుదాడికి దిగారు.
Tue, Nov 04 2025 09:19 AM  - 
  
                  
              మరో బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో సోమవారం రాత్రి బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 38 మంది గాయపడ్డారు. ఇండోర్ - మోవ్ మధ్య సిమ్రోల్ భేరు ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
Tue, Nov 04 2025 09:13 AM  - 
  
                  
              వామ్మో.. అద్దె ఇంటి అడ్వాన్స్ రూ.30 లక్షలు!
బెంగళూరు: ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరు నగరంలో అద్దె ఇంటి అడ్వాన్స్లు అదరగొడుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం ఇక్కడకు పెద్దఎత్తున వలస వస్తూ ఉండడంతో ఈ నగరానికి ఎక్కడలేని డిమాండ్ ఏర్పడుతోంది.
Tue, Nov 04 2025 09:08 AM  - 
  
                  
              అయ్య బాబోయ్.. ఎంత పొడవో!
తిరుమలలో ఏడు అడుగుల పొడవైన మహిళ సందడి చేశారు. సోమవారం ఉదయం వానమామలై పీఠాధిపతి జీయర్ స్వామి, ఆయన శిష్య బృందంతోపాటు ఏడు అడుగుల పొడవున్న శ్రీలంకకు చెందిన నెట్ బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగం శ్రీవారిని దర్శించుకున్నారు.
Tue, Nov 04 2025 08:59 AM  - 
  
                  
              300 బిలియన్ డాలర్లకు బయో ఎకానమీ
బయో ఎకానమీ 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు (రూ.26.40 లక్షల కోట్లు) విస్తరిస్తుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, ఫిషరీ, ఆక్వాకల్చర్ను బయో ఎకానమీగా చెబుతారు.
Tue, Nov 04 2025 08:55 AM  - 
  
                  
" />
              కేసులు చేధిస్తున్నాం..
గతంతో పోల్చితే.. మిస్సింగ్ కేసులు పెరిగినా ఆశించిన స్థాయిలోనే వాటిని చేధిస్తున్నాం. ఇటీవల టౌన్ పీఎస్లో నమోదు చేసిన కురుమూర్తి మిస్సింగ్ కేసులో భార్య ప్రియుడితో కలిసి ఇంట్లోనే చంపి శ్రీశైలం వద్ద కృష్ణానదిలో పడేసినట్లు నిర్ధారణ అయ్యింది. మృతదేహాన్ని తమ సిబ్బంది గుర్తించారు.
Tue, Nov 04 2025 08:48 AM  - 
  
                  
              ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణిలో వచ్చే ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా ఎస్పీ తన కార్యాలయంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
Tue, Nov 04 2025 08:48 AM  - 
  
                  
" />
              15 న ప్రత్యేక లోక్ అదాలత్
వనపర్తిటౌన్: కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు ఈ నెల 15న నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని తెలిపారు.
Tue, Nov 04 2025 08:48 AM  - 
  
                  
              ‘మాదక ద్రవ్య రహిత జిల్లాగా మారుద్దాం’
వనపర్తి: జిల్లాను మాదక ద్రవ్యాల రహిత వనపర్తిగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి నార్కోటిక్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు.
Tue, Nov 04 2025 08:48 AM  - 
  
                  
" />
              పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
పాన్గల్: తుపాను దాటికి వరి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించి ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ డిమాండ్ చేశారు.
Tue, Nov 04 2025 08:48 AM  - 
  
                  
              నక్కలగండి పునరావాస బాధితులకు న్యాయం చేస్తాం..
నక్కలగండి రిజర్వాయర్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పెండింగ్లో ఉన్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ డిసెంబర్ 31లోగా నిర్వాసితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
Tue, Nov 04 2025 08:48 AM  - 
  
                  
              అక్టోబర్లో రాణించిన తయారీ రంగం
వస్తు, సేవల పన్నులో (జీఎస్టీ) తీసుకొచ్చిన సంస్కరణలతో అక్టోబర్ నెలలో తయారీ రంగం బలమైన పనితీరు చూపించింది. హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పీఎంఐ) సెప్టెంబర్లో ఉన్న 57.7 నుంచి అక్టోబర్లో 59.2 పాయింట్లకు పుంజుకున్నది.
Tue, Nov 04 2025 08:45 AM  - 
  
                  
              అక్క పెళ్లికి వచ్చి..
తల్లి అంటే ఆ అక్కాచెల్లెళ్లకు ఎనలేని ప్రేమాభిమానాలున్నాయి. రెండో కూతురు తనూష చిన్నప్పటి నుంచి డ్రాయింగ్పై ఆసక్తి ఎక్కువ. ప్రకృతి చిత్రాలను గీయడం అలవాటు చేసుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచింది. మే 10వ తేదీ మదర్స్డే సందర్భంగా తనూష తల్లి అంబిక ముఖ చిత్రాన్ని గీసింది.
Tue, Nov 04 2025 08:44 AM  - 
  
                  
" />
              శోకసంద్రంలో పేర్కంపల్లి
యాలాల: ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు తనూష, సాయిప్రియ, నందిని మృతి చెందడంతో వారి స్వగ్రామం పేర్కంపల్లి శోక సంద్రంలో మునిగిపోయింది. పేర్కంపల్లికి చెందిన ఎల్లయ్యగౌడ్ కుటుంబం కొన్నేళ్ల క్రితం తాండూరుకు వెళ్లి ిస్థిరపడింది. వారికి గ్రామంలో మూడెకరాల భూమి ఉంది.
Tue, Nov 04 2025 08:44 AM  - 
  
                  
" />
              క్షతగాత్రులను పరామర్శించిన స్పీకర్
చేవెళ్ల/మొయినాబాద్: రోడ్డు ప్రమాద ఘటనపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడి చేవెళ్లలోని పట్నం మహేందర్రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని సోమవారం మధ్యాహ్నం పరామర్శించారు.
Tue, Nov 04 2025 08:44 AM  - 
  
                  
              అద్దె బస్సే కొంప ముంచిందా?
తాండూరు/తాండూరు టౌన్: ఆర్టీసీ అద్దెకు తీసుకున్న ప్రైవేటు బస్సులతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. తాండూరు డిపోలో మొత్తం 90 బస్సులు ఉండగా అందులో 57 సంస్థకు చెందినవి కాగా, 33 ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకున్నవి.
Tue, Nov 04 2025 08:44 AM  - 
  
                  
              సర్కారు దవాఖానకు వెళ్లొస్తామని..
యాలాల: మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన కుడుగుంట బందెప్ప (45), కుడుగుంట లక్ష్మి (43) దంపతులు. అడ్డాకూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది.
Tue, Nov 04 2025 08:44 AM  - 
  
                  
              ప్రభుత్వం ఆదుకుంటుంది
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి
Tue, Nov 04 2025 08:44 AM  - 
  
                  
              మా‘వాణి ’ వినండి..
మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025● మదిమిలో.. తిప్పలెన్నోTue, Nov 04 2025 08:42 AM  - 
  
                  
              లాభాలు పట్టు
రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మల్బరీ తోటల సాగు విస్తీర్ణం జిల్లాలో పెరుగుతోంది. ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వడంతో పట్టు పురుగుల పెంపకంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 150 ఎకరాల్లో మల్బరీ తోటలు ఉండగా, మరో 60 ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Tue, Nov 04 2025 08:42 AM  - 
  
                  
" />
              15న జాతీయ లోక్ అదాలత్
సంగారెడ్డి టౌన్: ఈనెల 15న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని, పెండింగ్ ఉన్న కేసులు పరిష్కరించుకోవడానికి న్యాయవాదులు సహకరించాల ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర అన్నారు. సోమవారం జిల్లా కోర్టులో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు.
Tue, Nov 04 2025 08:42 AM  - 
  
                  
              పాఠశాల విద్యార్థులకు పోటీలు
● నేటి నుంచి వ్యాసరచన, వక్తృత్వ పోటీలు ● సృజనాత్మకత పెంపునకు కృషిTue, Nov 04 2025 08:42 AM  - 
  
                  
              కడప నుంచి వరల్డ్ కప్ దాకా.. శ్రీ చరణి కీలక పాత్ర (ఫొటోలు)
Tue, Nov 04 2025 09:08 AM  
