-
శభాష్ మహిరమ..! జస్ట్ 13 ఏళ్లకే రికార్డు సృష్టించింది
అక్షరమై మెరిసి...డిజిటల్ యుగంలో చిన్నారులు పుస్తకాల కంటే సెల్ఫోన్తోనే కాలక్షేపానికి సమయం కేటాయిస్తున్నారు. కానీ మహిరమ అందుకు విరుద్ధం. సాహిత్యాన్ని అభిరుచిగా మార్చుకుంది. పదమూడు సంవత్సరాల వయసులోనే నవల రాసి శభాష్ అనిపించుకుంది మహిరమ...
-
బిగ్ న్యూస్: నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటల
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.
Fri, Jun 06 2025 07:44 AM -
టికెట్ అడిగారని ‘ట్రాక్స్’పై పగ!
రైలు నుంచి దించినందుకు విధ్వంసాలకు కుట్రFri, Jun 06 2025 07:40 AM -
సూట్కేస్లో మహిళ శవం.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
నిజాంపేట్: బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ‘సూట్కేస్లో మహిళ శవం’ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. వివరాలివీ... నేపాల్కు చెందిన తార బెహార(33), విజయ్తోఫా(30)లు నేపాల్లోని పక్కపక్క గ్రామాల వారు. తార బెహార్కు ఇదివరకే వివాహం అయ్యింది.
Fri, Jun 06 2025 07:40 AM -
" />
ఏసీబీ వలలో అవినీతి చేపలు!
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తూంకుంట మున్సిపల్ సిబ్బంది
Fri, Jun 06 2025 07:40 AM -
సిందూర్ సాహసోపేత చర్య: లక్ష్మణ్
సాక్షి, సిటీబ్యూరో: ఆపరేషన్ సిందూర్ ఎంతో సాహసోపేత చర్య అని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
Fri, Jun 06 2025 07:40 AM -
14న మెడికల్ కళాశాలల్లో రక్తదాన శిబిరాలు
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన తెలంగాణలోని మెడికల్ కళాశాలల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ మహేష్ పేర్కొన్నారు.
Fri, Jun 06 2025 07:40 AM -
టిక్కెట్ అడిగారని ‘ట్రాక్స్’పై పగ!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు తమిళనాడులోనూ రైలు పట్టాలపై రాళ్లు, రాడ్లు, కర్రలు పెట్టి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో (ఆర్పీఎఫ్) సహా జాతీయ దర్యాప్తు సంస్థనూ (ఎన్ఐఏ) పరుగులు పెట్టించిన నకిలీ బాబా చిక్కాడు.
Fri, Jun 06 2025 07:40 AM -
మోతాదు మించొద్దు
స్థానికంFri, Jun 06 2025 07:40 AM -
ప్రభుత్వ భూములను కాపాడండి
మొయినాబాద్ రూరల్: మండలంలోని తోల్కట్ట రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు గ్రామస్తులు గురువారం డిప్యూటీ తహసీల్దార్ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై పలుమార్లు మండల, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని తెలిపారు.
Fri, Jun 06 2025 07:40 AM -
అర్ధరాత్రి ఆగడాలకు చెక్
ఇకపై ఆకతాయిల పనిపడతాం ● శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి ● 24 గంటలు గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ● పాత నేరస్తులపై పటిష్ట నిఘాFri, Jun 06 2025 07:40 AM -
తాగడానికి డబ్బులివ్వలేదని భర్త ఆత్మహత్య
వెల్దుర్తి(తూప్రాన్): మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వెల్దుర్తి మండలం శేరీల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఇక్కిరి స్వరూప, యాదగిరి(41)లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు.
Fri, Jun 06 2025 07:40 AM -
భవిష్యత్లో 2800 ఈవీ బస్సులు
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్Fri, Jun 06 2025 07:40 AM -
కారు, బైక్ ఢీ.. రెవెన్యూ ఉద్యోగి మృతి
కౌడిపల్లి(నర్సాపూర్): ముందు వెళ్తున్న కారు అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడంతో కారు, బైక్ ఢీకొన్నాయి. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రమైన కౌడిపల్లి శ్రీరేణుక ఎల్లమ్మదేవి ఆలయం సమీపంలో 765డి జాతీయ రహదారిపై గురువారం జరిగింది.
Fri, Jun 06 2025 07:40 AM -
నిజాయితీకి నిదర్శనం ఆర్టీసీ ఉద్యోగులు
● బస్సులో ప్రయాణికుడు మరిచిపోయిన నగలు, నగదు అప్పగింత ● ఉద్యోగులను సన్మానించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్Fri, Jun 06 2025 07:40 AM -
రామకృష్ణకు గ్రీన్ చాంపియన్ అవార్డు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్(కే) ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ రాష్ట్ర స్థాయి గ్రీన్ చాంపియన్ అవార్డును అందుకున్నారు.
Fri, Jun 06 2025 07:40 AM -
తీరు మారేనా!
అవినీతికి అడ్డాగా మారిన తాండూరు ఎస్ఆర్ఓ
Fri, Jun 06 2025 07:40 AM -
ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుద్దాం
అనంతగిరి: వికారాబాద్ను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుద్దామని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కాలుష్యం అంతం చేద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Fri, Jun 06 2025 07:40 AM -
ప్రారంభించారు.. ప్రవేశం మరిచారు
వికారాబాద్: జిల్లా కేంద్రంలో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన భవనం నేటికీ అందుబాటులోకి రాలేదు. నెల రోజుల క్రితం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నూతన భవనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
Fri, Jun 06 2025 07:40 AM -
" />
పర్యావరణాన్ని కాపాడుకుందాం
అనంతగిరి: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వికారాబాద్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
Fri, Jun 06 2025 07:40 AM -
పిచ్చి.. పరాకాష్ట
తాండూరు టౌన్: పిచ్చి పరాకాష్టకు చేరిందంటే ఇదేనేమో..
Fri, Jun 06 2025 07:40 AM -
భూ భారతితో సమస్యల పరిష్కారం
బొంరాస్పేట: భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తెలిపారు. గురువారం మండలంలోని ఎన్కేపల్లి, తిర్మలాపూర్ గ్రామాలకు సంబంధించి ఎన్కేపల్లిలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు.
Fri, Jun 06 2025 07:40 AM -
వయోవృద్ధుల బాధ్యత సంతానానిదే
మోమిన్పేట: వయోవృద్ధుల పోషణ, సంక్షేమం వారి సంతానందేనని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ జిల్లా కార్యదర్శి జూకరెడ్డితో కలిసి వయోధికుల చట్టంపై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
Fri, Jun 06 2025 07:40 AM -
ఉల్లాస్తో అతివకు అక్షరకాంతి
సంగారెడ్డి టౌన్ : ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. మహిళల సాధికారితకు, అభివృద్ధికి విద్య ఎంతో దోహదపడుతుంది. అయితే జిల్లాలో మహిళలు మాత్ర అక్షరాస్యతలో వెనుకబడే ఉన్నారు. కనీసం సంతకం కూడా చేయడం రాని వారు లక్షల్లో ఉన్నారు.
Fri, Jun 06 2025 07:40 AM -
అమీన్పూర్ ఇక మహానగరమే
● తాజాగా జానకంపేట, వడకపల్లి గ్రామాలు విలీనం
● రికార్డులు సమర్పించిన పంచాయతీ సిబ్బంది
Fri, Jun 06 2025 07:40 AM
-
శభాష్ మహిరమ..! జస్ట్ 13 ఏళ్లకే రికార్డు సృష్టించింది
అక్షరమై మెరిసి...డిజిటల్ యుగంలో చిన్నారులు పుస్తకాల కంటే సెల్ఫోన్తోనే కాలక్షేపానికి సమయం కేటాయిస్తున్నారు. కానీ మహిరమ అందుకు విరుద్ధం. సాహిత్యాన్ని అభిరుచిగా మార్చుకుంది. పదమూడు సంవత్సరాల వయసులోనే నవల రాసి శభాష్ అనిపించుకుంది మహిరమ...
Fri, Jun 06 2025 07:56 AM -
బిగ్ న్యూస్: నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటల
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.
Fri, Jun 06 2025 07:44 AM -
టికెట్ అడిగారని ‘ట్రాక్స్’పై పగ!
రైలు నుంచి దించినందుకు విధ్వంసాలకు కుట్రFri, Jun 06 2025 07:40 AM -
సూట్కేస్లో మహిళ శవం.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
నిజాంపేట్: బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ‘సూట్కేస్లో మహిళ శవం’ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. వివరాలివీ... నేపాల్కు చెందిన తార బెహార(33), విజయ్తోఫా(30)లు నేపాల్లోని పక్కపక్క గ్రామాల వారు. తార బెహార్కు ఇదివరకే వివాహం అయ్యింది.
Fri, Jun 06 2025 07:40 AM -
" />
ఏసీబీ వలలో అవినీతి చేపలు!
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తూంకుంట మున్సిపల్ సిబ్బంది
Fri, Jun 06 2025 07:40 AM -
సిందూర్ సాహసోపేత చర్య: లక్ష్మణ్
సాక్షి, సిటీబ్యూరో: ఆపరేషన్ సిందూర్ ఎంతో సాహసోపేత చర్య అని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
Fri, Jun 06 2025 07:40 AM -
14న మెడికల్ కళాశాలల్లో రక్తదాన శిబిరాలు
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన తెలంగాణలోని మెడికల్ కళాశాలల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ మహేష్ పేర్కొన్నారు.
Fri, Jun 06 2025 07:40 AM -
టిక్కెట్ అడిగారని ‘ట్రాక్స్’పై పగ!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు తమిళనాడులోనూ రైలు పట్టాలపై రాళ్లు, రాడ్లు, కర్రలు పెట్టి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో (ఆర్పీఎఫ్) సహా జాతీయ దర్యాప్తు సంస్థనూ (ఎన్ఐఏ) పరుగులు పెట్టించిన నకిలీ బాబా చిక్కాడు.
Fri, Jun 06 2025 07:40 AM -
మోతాదు మించొద్దు
స్థానికంFri, Jun 06 2025 07:40 AM -
ప్రభుత్వ భూములను కాపాడండి
మొయినాబాద్ రూరల్: మండలంలోని తోల్కట్ట రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు గ్రామస్తులు గురువారం డిప్యూటీ తహసీల్దార్ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై పలుమార్లు మండల, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని తెలిపారు.
Fri, Jun 06 2025 07:40 AM -
అర్ధరాత్రి ఆగడాలకు చెక్
ఇకపై ఆకతాయిల పనిపడతాం ● శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి ● 24 గంటలు గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ● పాత నేరస్తులపై పటిష్ట నిఘాFri, Jun 06 2025 07:40 AM -
తాగడానికి డబ్బులివ్వలేదని భర్త ఆత్మహత్య
వెల్దుర్తి(తూప్రాన్): మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వెల్దుర్తి మండలం శేరీల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఇక్కిరి స్వరూప, యాదగిరి(41)లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు.
Fri, Jun 06 2025 07:40 AM -
భవిష్యత్లో 2800 ఈవీ బస్సులు
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్Fri, Jun 06 2025 07:40 AM -
కారు, బైక్ ఢీ.. రెవెన్యూ ఉద్యోగి మృతి
కౌడిపల్లి(నర్సాపూర్): ముందు వెళ్తున్న కారు అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడంతో కారు, బైక్ ఢీకొన్నాయి. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రమైన కౌడిపల్లి శ్రీరేణుక ఎల్లమ్మదేవి ఆలయం సమీపంలో 765డి జాతీయ రహదారిపై గురువారం జరిగింది.
Fri, Jun 06 2025 07:40 AM -
నిజాయితీకి నిదర్శనం ఆర్టీసీ ఉద్యోగులు
● బస్సులో ప్రయాణికుడు మరిచిపోయిన నగలు, నగదు అప్పగింత ● ఉద్యోగులను సన్మానించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్Fri, Jun 06 2025 07:40 AM -
రామకృష్ణకు గ్రీన్ చాంపియన్ అవార్డు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్(కే) ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ రాష్ట్ర స్థాయి గ్రీన్ చాంపియన్ అవార్డును అందుకున్నారు.
Fri, Jun 06 2025 07:40 AM -
తీరు మారేనా!
అవినీతికి అడ్డాగా మారిన తాండూరు ఎస్ఆర్ఓ
Fri, Jun 06 2025 07:40 AM -
ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుద్దాం
అనంతగిరి: వికారాబాద్ను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుద్దామని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కాలుష్యం అంతం చేద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Fri, Jun 06 2025 07:40 AM -
ప్రారంభించారు.. ప్రవేశం మరిచారు
వికారాబాద్: జిల్లా కేంద్రంలో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నూతన భవనం నేటికీ అందుబాటులోకి రాలేదు. నెల రోజుల క్రితం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నూతన భవనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
Fri, Jun 06 2025 07:40 AM -
" />
పర్యావరణాన్ని కాపాడుకుందాం
అనంతగిరి: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వికారాబాద్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
Fri, Jun 06 2025 07:40 AM -
పిచ్చి.. పరాకాష్ట
తాండూరు టౌన్: పిచ్చి పరాకాష్టకు చేరిందంటే ఇదేనేమో..
Fri, Jun 06 2025 07:40 AM -
భూ భారతితో సమస్యల పరిష్కారం
బొంరాస్పేట: భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తెలిపారు. గురువారం మండలంలోని ఎన్కేపల్లి, తిర్మలాపూర్ గ్రామాలకు సంబంధించి ఎన్కేపల్లిలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు.
Fri, Jun 06 2025 07:40 AM -
వయోవృద్ధుల బాధ్యత సంతానానిదే
మోమిన్పేట: వయోవృద్ధుల పోషణ, సంక్షేమం వారి సంతానందేనని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ జిల్లా కార్యదర్శి జూకరెడ్డితో కలిసి వయోధికుల చట్టంపై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
Fri, Jun 06 2025 07:40 AM -
ఉల్లాస్తో అతివకు అక్షరకాంతి
సంగారెడ్డి టౌన్ : ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. మహిళల సాధికారితకు, అభివృద్ధికి విద్య ఎంతో దోహదపడుతుంది. అయితే జిల్లాలో మహిళలు మాత్ర అక్షరాస్యతలో వెనుకబడే ఉన్నారు. కనీసం సంతకం కూడా చేయడం రాని వారు లక్షల్లో ఉన్నారు.
Fri, Jun 06 2025 07:40 AM -
అమీన్పూర్ ఇక మహానగరమే
● తాజాగా జానకంపేట, వడకపల్లి గ్రామాలు విలీనం
● రికార్డులు సమర్పించిన పంచాయతీ సిబ్బంది
Fri, Jun 06 2025 07:40 AM