-
కరుణానిధి పెద్ద కుమారుడు ముత్తు కన్నుమూత
చెన్నై: తమిళనాడు దివంగత సీఎం కరుణానిధి పెద్ద కుమారుడు, సీఎం స్టాలిన్ సోదరుడు ఎంకే ముత్తు(77) శనివారం కన్నుమూశారు. నటుడు, నేపథ్య గాయకుడు అయిన ముత్తు వయో సంబంధ సమస్యలతో చనిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు.
-
ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్ దారుణం
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
Sun, Jul 20 2025 05:49 AM -
● రహదారి.. చెరువుగా మారి
చెరువులో నుంచి ఏంటి యువకులు నడిచి వెళుతున్నారు అనుకుంటున్నారా.. అయితే మీరు పొరబడినట్టే.. ఇది చింతలపూడి మండలంలోని ముక్కంపాడు గ్రామానికి వెళ్లే రహదారి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చెరువులా మారింది.
Sun, Jul 20 2025 05:49 AM -
పేదల ఇళ్లు కూల్చివేత
ఆకివీడు: పేదల ఇళ్లను కూల్చివేశారు. ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని ధర్మాపుర అగ్రహారంలోని మంచినీటి చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణల తొలగింపునకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో శనివారం నగర పంచాయతీ కమిషనర్ ఆదేశాలతో పోలీసుల సమక్షంలో ఆక్రమణల తొలగింపు చేపట్టారు.
Sun, Jul 20 2025 05:49 AM -
" />
మంత్రి నియోజకవర్గంలో కొరత
తొలకరి సీజన్లో నీటి ఎద్దడితో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్వయంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల నియోజకవర్గంలోనూ సమస్య అధికంగా ఉంది. యలమంచిలి, ఆచంట, పోడూరు, పెనుమంట్ర తదితర ఎనిమిది మండలాల్లో నారుమడులు బీటలు తీశాయి.
Sun, Jul 20 2025 05:49 AM -
ప్లాస్టిక్రహిత జిల్లా లక్ష్యం
అత్తిలి: జిల్లాను ప్లాస్టిక్రహిత జిల్లాగా తీర్చిదిద్దాల ని జిల్లా ప్రత్యేక అధికారి, మహిళలు, పిల్లలు, విక లాంగులు, సీనియర్ సిటిజన్ల శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు.
Sun, Jul 20 2025 05:49 AM -
గంజాయి కేసులో నిందితుడి అరెస్టు
జంగారెడ్డిగూడెం: గంజాయి కేసులో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 29న 394.795 కేజీల గంజాయిని తరలిస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేశారు.
Sun, Jul 20 2025 05:49 AM -
" />
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
పెనుగొండ: ఉండి నియోజకవర్గంలో దళితులు నివసిస్తున్న ఇళ్లను అక్రమంగా కూల్చివేయడం దారుణమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ విమర్శించారు. శనివారం ఆచంట వేమవరంలోని మాల మహానాడు కార్యాలయంలో పోలీసులు గృహ నిర్బంధ చేశారు.
Sun, Jul 20 2025 05:49 AM -
" />
నిమ్మ రైతులను ఆదుకోవాలి
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కిలో నిమ్మ ధర రూ.100కు పైగా పలికింది. ఈ ఏడాది నిమ్మ ధర దిగజారి పోవడంతో సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో పెట్టుబడులు పెరిగి ఆర్థికంగా అప్పులు పాలయ్యే పరిస్థితి ఏర్పడింది.
Sun, Jul 20 2025 05:49 AM -
టిడ్కో గృహాలకు మోక్షమెప్పుడో?
● సంక్రాంతికే ఇస్తామన్న మంత్రి పార్థసారథి
● ఆరు నెలలు గడిచినా వాటి ఊసే లేదు
Sun, Jul 20 2025 05:49 AM -
నిమ్మ ధర పతనం
కామవరపుకోట: నిమ్మ ధర దిగజారటంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. గత వారం రోజుల నుంచి నిమ్మకాయ రేట్లు పడిపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం కామవరపుకోట మార్కెట్ యార్డులో రైతుకు కిలో రూ.8 నుంచి రూ.10 రూపాయలకు నిమ్మకాయల రేటు దిగజారిపోయింది.
Sun, Jul 20 2025 05:49 AM -
మట్టి కొట్టుకుపోయిన రూ.3 కోట్లు
ఉండి: 2024–25కు సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ పనుల ఖర్చుల్లో రూ.3.50 కోట్లు అధిక చెల్లింపు చేసినట్లు సామాజిక తనిఖీ బృందాలు గుర్తించాయి.
Sun, Jul 20 2025 05:49 AM -
" />
మంచినీటి చెరువును పరిశీలించిన అధికారులు
కాళ్ల: కాళ్ల మండలం కోలనపల్లి రక్షిత మంచినీటి సరఫరా చెరువును అధికారులు శనివారం పరిశీలించారు. గ్రామంలో మంచినీటి చెరువులో చేపలు చనిపోవడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారంటూ శ్రీమంచినీటి చెరువులో చేపల మృతిశ్రీ అనే సాక్షి కథనానికి అధికారులు స్పందించారు.
Sun, Jul 20 2025 05:49 AM -
మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెంలో శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు.
Sun, Jul 20 2025 05:49 AM -
చీటింగ్ కేసులో నగదు రికవరీ
చింతలపూడి: చీటింగ్ కేసులో నగదు రికవరీ చేసి బాధితుడికి అందజేశారు. చింతలపూడి డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Jul 20 2025 05:49 AM -
" />
24 వేల ఎకరాలకు సాగునీరు..
భీమా కాల్వ ద్వారా అమరచింత, ఆత్మకూర్, నర్వ, మక్తల్ మండలాల్లో సుమారు 24 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని భావించారు. ఇందుకు అనుగుణంగానే కాల్వలను నిర్మించి సాగునీటిని అందిస్తున్నారు.
Sun, Jul 20 2025 05:49 AM -
సాగునీరు పారేనా..?
ముళ్లపొదలతో మూసుకుపోతున్న భీమా కాల్వ●
నీరందడం లేదు
Sun, Jul 20 2025 05:49 AM -
" />
మార్కెట్ కమిటీ చైర్మన్గా రహ్మతుల్లా
ఆత్మకూర్: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎండీ రహ్మతుల్లాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఏపీసీ, ఎఫ్ఏసీ కార్యదర్శి సురేంద్రకుమార్ శనివారం ఉత్తర్వులు వెలువరించారు.
Sun, Jul 20 2025 05:49 AM -
పారదర్శకంగా దివ్యాంగులకు ఉపకరణాల ఎంపిక
వనపర్తి: తెలంగాణ దివ్యాంగుల సహాకార కార్పొరేషన్ ద్వారా దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలను అందించేందుకు అర్హుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య అన్నారు.
Sun, Jul 20 2025 05:49 AM -
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
వనపర్తిటౌన్: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా బీజేపే అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్. ప్రకాష్రెడ్డి అన్నారు.
Sun, Jul 20 2025 05:49 AM -
‘దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు’
వనపర్తి రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారి రవికుమార్ ఆరోపించారు.
Sun, Jul 20 2025 05:49 AM -
పల్నాడు జిల్లాలో రెచ్చిపోతున్న... గ్రానైట్ మాఫియా
సాక్షి టాస్క్ఫోర్స్: పల్నాడు జిల్లాలో గ్రానైట్ మాఫియా చెలరేగిపోతోంది. దాచేపల్లిలో గ్రానైట్ తరలిస్తున్న 16 లారీలను శనివారం తెల్లవారుజామున వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అడ్డుకోగా..
Sun, Jul 20 2025 05:48 AM -
అసభ్యంగా దూషిస్తున్నారు.. ఆయన తరగతికి వెళ్లం!
వజ్రకరూరు: ఉపాధ్యాయుడు అసభ్య పదజాలంతో దూషిస్తుండడంతో ఆయన క్లాసుకు వెళ్లేది లేదని విద్యార్థినులు తెగేసి చెప్పారు.
Sun, Jul 20 2025 05:47 AM -
పెత్తనం నేతలది..
సొత్తు ప్రజలది..Sun, Jul 20 2025 05:47 AM -
హఠాత్పరిణామమట!
అదొకశ్రీకాకుళం క్రైమ్:
Sun, Jul 20 2025 05:47 AM
-
కరుణానిధి పెద్ద కుమారుడు ముత్తు కన్నుమూత
చెన్నై: తమిళనాడు దివంగత సీఎం కరుణానిధి పెద్ద కుమారుడు, సీఎం స్టాలిన్ సోదరుడు ఎంకే ముత్తు(77) శనివారం కన్నుమూశారు. నటుడు, నేపథ్య గాయకుడు అయిన ముత్తు వయో సంబంధ సమస్యలతో చనిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు.
Sun, Jul 20 2025 05:49 AM -
ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్ దారుణం
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
Sun, Jul 20 2025 05:49 AM -
● రహదారి.. చెరువుగా మారి
చెరువులో నుంచి ఏంటి యువకులు నడిచి వెళుతున్నారు అనుకుంటున్నారా.. అయితే మీరు పొరబడినట్టే.. ఇది చింతలపూడి మండలంలోని ముక్కంపాడు గ్రామానికి వెళ్లే రహదారి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చెరువులా మారింది.
Sun, Jul 20 2025 05:49 AM -
పేదల ఇళ్లు కూల్చివేత
ఆకివీడు: పేదల ఇళ్లను కూల్చివేశారు. ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని ధర్మాపుర అగ్రహారంలోని మంచినీటి చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణల తొలగింపునకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో శనివారం నగర పంచాయతీ కమిషనర్ ఆదేశాలతో పోలీసుల సమక్షంలో ఆక్రమణల తొలగింపు చేపట్టారు.
Sun, Jul 20 2025 05:49 AM -
" />
మంత్రి నియోజకవర్గంలో కొరత
తొలకరి సీజన్లో నీటి ఎద్దడితో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్వయంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల నియోజకవర్గంలోనూ సమస్య అధికంగా ఉంది. యలమంచిలి, ఆచంట, పోడూరు, పెనుమంట్ర తదితర ఎనిమిది మండలాల్లో నారుమడులు బీటలు తీశాయి.
Sun, Jul 20 2025 05:49 AM -
ప్లాస్టిక్రహిత జిల్లా లక్ష్యం
అత్తిలి: జిల్లాను ప్లాస్టిక్రహిత జిల్లాగా తీర్చిదిద్దాల ని జిల్లా ప్రత్యేక అధికారి, మహిళలు, పిల్లలు, విక లాంగులు, సీనియర్ సిటిజన్ల శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు.
Sun, Jul 20 2025 05:49 AM -
గంజాయి కేసులో నిందితుడి అరెస్టు
జంగారెడ్డిగూడెం: గంజాయి కేసులో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 29న 394.795 కేజీల గంజాయిని తరలిస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేశారు.
Sun, Jul 20 2025 05:49 AM -
" />
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
పెనుగొండ: ఉండి నియోజకవర్గంలో దళితులు నివసిస్తున్న ఇళ్లను అక్రమంగా కూల్చివేయడం దారుణమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ విమర్శించారు. శనివారం ఆచంట వేమవరంలోని మాల మహానాడు కార్యాలయంలో పోలీసులు గృహ నిర్బంధ చేశారు.
Sun, Jul 20 2025 05:49 AM -
" />
నిమ్మ రైతులను ఆదుకోవాలి
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కిలో నిమ్మ ధర రూ.100కు పైగా పలికింది. ఈ ఏడాది నిమ్మ ధర దిగజారి పోవడంతో సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో పెట్టుబడులు పెరిగి ఆర్థికంగా అప్పులు పాలయ్యే పరిస్థితి ఏర్పడింది.
Sun, Jul 20 2025 05:49 AM -
టిడ్కో గృహాలకు మోక్షమెప్పుడో?
● సంక్రాంతికే ఇస్తామన్న మంత్రి పార్థసారథి
● ఆరు నెలలు గడిచినా వాటి ఊసే లేదు
Sun, Jul 20 2025 05:49 AM -
నిమ్మ ధర పతనం
కామవరపుకోట: నిమ్మ ధర దిగజారటంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. గత వారం రోజుల నుంచి నిమ్మకాయ రేట్లు పడిపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం కామవరపుకోట మార్కెట్ యార్డులో రైతుకు కిలో రూ.8 నుంచి రూ.10 రూపాయలకు నిమ్మకాయల రేటు దిగజారిపోయింది.
Sun, Jul 20 2025 05:49 AM -
మట్టి కొట్టుకుపోయిన రూ.3 కోట్లు
ఉండి: 2024–25కు సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ పనుల ఖర్చుల్లో రూ.3.50 కోట్లు అధిక చెల్లింపు చేసినట్లు సామాజిక తనిఖీ బృందాలు గుర్తించాయి.
Sun, Jul 20 2025 05:49 AM -
" />
మంచినీటి చెరువును పరిశీలించిన అధికారులు
కాళ్ల: కాళ్ల మండలం కోలనపల్లి రక్షిత మంచినీటి సరఫరా చెరువును అధికారులు శనివారం పరిశీలించారు. గ్రామంలో మంచినీటి చెరువులో చేపలు చనిపోవడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారంటూ శ్రీమంచినీటి చెరువులో చేపల మృతిశ్రీ అనే సాక్షి కథనానికి అధికారులు స్పందించారు.
Sun, Jul 20 2025 05:49 AM -
మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెంలో శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు.
Sun, Jul 20 2025 05:49 AM -
చీటింగ్ కేసులో నగదు రికవరీ
చింతలపూడి: చీటింగ్ కేసులో నగదు రికవరీ చేసి బాధితుడికి అందజేశారు. చింతలపూడి డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Jul 20 2025 05:49 AM -
" />
24 వేల ఎకరాలకు సాగునీరు..
భీమా కాల్వ ద్వారా అమరచింత, ఆత్మకూర్, నర్వ, మక్తల్ మండలాల్లో సుమారు 24 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని భావించారు. ఇందుకు అనుగుణంగానే కాల్వలను నిర్మించి సాగునీటిని అందిస్తున్నారు.
Sun, Jul 20 2025 05:49 AM -
సాగునీరు పారేనా..?
ముళ్లపొదలతో మూసుకుపోతున్న భీమా కాల్వ●
నీరందడం లేదు
Sun, Jul 20 2025 05:49 AM -
" />
మార్కెట్ కమిటీ చైర్మన్గా రహ్మతుల్లా
ఆత్మకూర్: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎండీ రహ్మతుల్లాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఏపీసీ, ఎఫ్ఏసీ కార్యదర్శి సురేంద్రకుమార్ శనివారం ఉత్తర్వులు వెలువరించారు.
Sun, Jul 20 2025 05:49 AM -
పారదర్శకంగా దివ్యాంగులకు ఉపకరణాల ఎంపిక
వనపర్తి: తెలంగాణ దివ్యాంగుల సహాకార కార్పొరేషన్ ద్వారా దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలను అందించేందుకు అర్హుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య అన్నారు.
Sun, Jul 20 2025 05:49 AM -
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
వనపర్తిటౌన్: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా బీజేపే అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్. ప్రకాష్రెడ్డి అన్నారు.
Sun, Jul 20 2025 05:49 AM -
‘దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు’
వనపర్తి రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారి రవికుమార్ ఆరోపించారు.
Sun, Jul 20 2025 05:49 AM -
పల్నాడు జిల్లాలో రెచ్చిపోతున్న... గ్రానైట్ మాఫియా
సాక్షి టాస్క్ఫోర్స్: పల్నాడు జిల్లాలో గ్రానైట్ మాఫియా చెలరేగిపోతోంది. దాచేపల్లిలో గ్రానైట్ తరలిస్తున్న 16 లారీలను శనివారం తెల్లవారుజామున వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అడ్డుకోగా..
Sun, Jul 20 2025 05:48 AM -
అసభ్యంగా దూషిస్తున్నారు.. ఆయన తరగతికి వెళ్లం!
వజ్రకరూరు: ఉపాధ్యాయుడు అసభ్య పదజాలంతో దూషిస్తుండడంతో ఆయన క్లాసుకు వెళ్లేది లేదని విద్యార్థినులు తెగేసి చెప్పారు.
Sun, Jul 20 2025 05:47 AM -
పెత్తనం నేతలది..
సొత్తు ప్రజలది..Sun, Jul 20 2025 05:47 AM -
హఠాత్పరిణామమట!
అదొకశ్రీకాకుళం క్రైమ్:
Sun, Jul 20 2025 05:47 AM