-
కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ హారికపై పచ్చమూక దాడులు దుర్మార్గం
● జిల్లా ప్రథమ పౌరురాలికి రక్షణ కల్పించలేకపోవడం దారుణం ● దాడులకు తెగబడిన వారిని కఠినంగా శిక్షించాలి ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ ధ్వజం -
స్మార్ట్ మీటర్లు తొలగించకుంటే భారీ ఆందోళన
మునగపాక: రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను తొలగించకుంటే రైతులతో కలిసి భారీ ఆందోళన చేపడతామని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు హెచ్చరించారు. మండలంలోని వెంకటాపురంలో వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్మీటర్లను ఆదివారం ఆయన పరిశీలించారు.
Mon, Jul 14 2025 04:47 AM -
‘ఇసుక దందా’పై అధికారుల దాడులు
కోటవురట్ల: ‘హోం మంత్రి ఇలాకాలో.. ఆగని ఇసుక దందా’శీర్షికన సాక్షిలో ఇటీవల ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు సంయుక్తంగా శనివారం దాడులు నిర్వహించారు. వరహనదిని పరిశీలించి పలు ప్రాంతాలలో ఇసుక నిల్వలపై దాడులు చేశారు.
Mon, Jul 14 2025 04:47 AM -
అక్రమంగా మట్టి తరలింపు
● పొక్లెయిన్, ట్రాక్టర్లు సీజ్
Mon, Jul 14 2025 04:47 AM -
‘యాత కులస్తులను అవమానిస్తున్న కూటమి ప్రభుత్వం’
అనకాపల్లి: ఉత్తరాంధ్రలో ఉన్న యాత కులస్తులకు కీలక రాజకీయ పదవులు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అవమానిస్తుందని జిల్లా యాత సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంకే మారేష్ విమర్శించారు. స్థానిక నాయుళ్లువీధి సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Mon, Jul 14 2025 04:47 AM -
రాష్ట్రస్థాయి అండర్–16 ఫుట్బాల్ శిక్షణ తరగతులు ప్రారంభం
తగరపువలస: చిట్టివలస బంతాట మైదానంలో రాష్ట్రస్థాయి అండర్–16 ఫుట్బాల్ బాలుర జట్టుకు ఆదివారం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్ సూచనల మేరకు, అనంతపురానికి చెందిన దాదా ఖలంధర్ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నారు.
Mon, Jul 14 2025 04:47 AM -
‘కుబేర’ పైరసీ ప్రదర్శనపై ఫిర్యాదు
తగరపువలస: తాళ్లవలస తిరుమల విద్యాసంస్థల యాజమాన్యం చిట్టివలస క్యాంపస్ విద్యార్థుల కోసం ఆదివారం సాయంత్రం ‘కుబేర’సినిమాను ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ చిత్రం తగరపువలసలోని తాతా థియేటర్లో ప్రదర్శించబడుతోంది.
Mon, Jul 14 2025 04:47 AM -
బిల్లులు, వేతనాలు అందకే అసంతృప్తి
● మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం ● జెడ్పీటీసీల సమస్యల పరిష్కారానికి కృషి ● మీడియాతో జెడ్పీ చైర్పర్సన్ సుభద్రMon, Jul 14 2025 04:47 AM -
‘వ్యవసాయ పాలిటెక్నిక్’ను కొనసాగించాలని ఉద్యమం
చింతపల్లి: స్థానిక సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేపడతామని రాష్ట్ర గిరి జన జాగృతి సమన్వయ సమితి అధ్యక్షుడు ముర్ల వెంకటరమణ అన్నారు.ఆదివారం చింతపల్లి గిరిజన ఉద్యోగులు భవన్లో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు.
Mon, Jul 14 2025 04:47 AM -
మత్స్యగెడ్డకు భారీగా వరదనీరు
ముంచంగిపుట్టు: ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా మత్స్యగెడ్డలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.
Mon, Jul 14 2025 04:47 AM -
సముద్ర వాణిజ్యానికి చిరునామా బంగాళాఖాతం
● నేటి నుంచి విశాఖ నగరంలో బిమ్స్ టెక్ సమ్మిట్ ● విశాఖ పోర్టు ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహణ ● బ్లూ ఎకానమీ, సుస్థిర ఆవిష్కరణ భాగస్వామ్యం థీమ్ తో సదస్సుMon, Jul 14 2025 04:47 AM -
పర్యాటకుల జోష్
జి.మాడుగుల/డుంబ్రిగుడ: జిల్లా లోని పలు టూరిస్టు ప్రాంతాల్లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కొత్తపల్లి జలపాతం, చాపరాయి జలవిహారి తదితర ప్రాంతాలను సందర్శించేందుకు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చారు.
Mon, Jul 14 2025 04:47 AM -
ఇద్దరు అటవీ ఉద్యోగులు సస్పెన్షన్
8లో
Mon, Jul 14 2025 04:47 AM -
కోయభాష దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి
చింతూరు: విశ్వ కోయభాష దినోత్సవాన్ని ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సోడె మురళి డిమాండ్ చేశారు.
Mon, Jul 14 2025 04:47 AM -
డోర్నకల్–గద్వాల రైల్వేలైన్ చేపట్టాలా.. వద్దా?
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణలోని సూర్యాపేట, నాగర్కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేటలాంటి కీలక ప్రాంతాలకు ఇప్పటి వరకు రైలుమార్గం లేదు.
Mon, Jul 14 2025 04:46 AM -
గెలిపించిన మాకు విలువ ఇవ్వరా?
గుంటూరు: ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుకు తొలి అడుగులోనే చేదు అనుభవం ఎదురైంది. ‘‘అసలు మేము పార్టీ వాళ్లమా.. కాదా? ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లకి విలువ ఉంది గానీ మీ గెలుపు కోసం, తెలుగుదేశం కోసం కష్టపడిన మాకు విలువ ఉందా? మీ చుట్టూ పిచ్చికుక్కల్లా తిరుగుతున్నాం..
Mon, Jul 14 2025 04:45 AM -
రక్షణ.. ఆమడదూరం
బాపట్ల: సముద్ర తీరంలో రక్షణ కవచంలా ఉన్న మడ అడవులు క్రమంగా అంతరించిపోతున్నాయి. తీరం కోతకు గురికాకుండా ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నిలబడే మడ అడవులు నానాటికీ కనుమరుగు అవుతున్నాయి. అటవీశాఖ ఈ మడ అడవుల అభివృద్ధిని గాలికి వదిలేసింది.
Mon, Jul 14 2025 04:45 AM -
● నేటినుంచి పంపిణీ ప్రక్రియ షురూ ● ఏడేళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెర ● అర్హులకు చేకూరనున్న సంక్షేమ పథకాల లబ్ధి ● ప్రభుత్వ నిర్ణయంపై పేదప్రజల్లో ఆనందం
కై లాస్నగర్: కొత్త రేషన్కార్డుల జారీకి రంగం సిద్దమైంది. ఈ నెల 14న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కార్డుల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Mon, Jul 14 2025 04:45 AM -
అభివృద్ధిలో అగ్రగామి..
● నాకు మధిర ఎంతో.. మంచిర్యాల అంతే
● ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
● ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
● పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలు
Mon, Jul 14 2025 04:45 AM -
గిరిజనేతరుల సమస్యలపై సీఎంతో మాట్లాడుతా
● రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
Mon, Jul 14 2025 04:45 AM -
బీఆర్ఎస్, బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదు
కైలాస్నగర్: రాష్ట్రంలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆరోపించారు.
Mon, Jul 14 2025 04:45 AM -
ఆదివాసీ ఉద్యోగులు జాతి అభివృద్ధికి కృషిచేయాలి
ఇచ్చోడ: ఆదివాసీ ఉద్యోగులు తమ హక్కులకోసం పోరాడుతూనే జాతి అభివృద్ధికోసం కృషి చేయాలని ఆదివాసీ ఉద్యోగుల ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఆ త్రం భాస్కర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
Mon, Jul 14 2025 04:45 AM -
టీ–గేట్ కమిటీ చైర్మన్గా గోవర్ధన్రెడ్డి
కైలాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు టీ గేట్ (telangana Gateway for Adaptive Training & Employment) పథకాన్ని ప్రవేశపెట్టింది. అమలు కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
Mon, Jul 14 2025 04:45 AM -
" />
ఆలయాల అభివృద్ధికి కృషి
నేరడిగొండ/బోథ్: ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని మాదాపూర్ అభయాంజనేయ స్వామి, బోథ్ మండలంలోని కౌట(బి)లోని మల్లికార్జునస్వామి ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు.
Mon, Jul 14 2025 04:45 AM -
రిమ్స్ డైరెక్టర్కు ఐఎస్బీ సర్టిఫికెట్
ఆదిలాబాద్టౌన్: రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సర్టిఫికెట్ అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు ఐఎస్బీ కోర్సు నిర్వహించింది.
Mon, Jul 14 2025 04:45 AM
-
కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ హారికపై పచ్చమూక దాడులు దుర్మార్గం
● జిల్లా ప్రథమ పౌరురాలికి రక్షణ కల్పించలేకపోవడం దారుణం ● దాడులకు తెగబడిన వారిని కఠినంగా శిక్షించాలి ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ ధ్వజంMon, Jul 14 2025 04:47 AM -
స్మార్ట్ మీటర్లు తొలగించకుంటే భారీ ఆందోళన
మునగపాక: రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను తొలగించకుంటే రైతులతో కలిసి భారీ ఆందోళన చేపడతామని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు హెచ్చరించారు. మండలంలోని వెంకటాపురంలో వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్మీటర్లను ఆదివారం ఆయన పరిశీలించారు.
Mon, Jul 14 2025 04:47 AM -
‘ఇసుక దందా’పై అధికారుల దాడులు
కోటవురట్ల: ‘హోం మంత్రి ఇలాకాలో.. ఆగని ఇసుక దందా’శీర్షికన సాక్షిలో ఇటీవల ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు సంయుక్తంగా శనివారం దాడులు నిర్వహించారు. వరహనదిని పరిశీలించి పలు ప్రాంతాలలో ఇసుక నిల్వలపై దాడులు చేశారు.
Mon, Jul 14 2025 04:47 AM -
అక్రమంగా మట్టి తరలింపు
● పొక్లెయిన్, ట్రాక్టర్లు సీజ్
Mon, Jul 14 2025 04:47 AM -
‘యాత కులస్తులను అవమానిస్తున్న కూటమి ప్రభుత్వం’
అనకాపల్లి: ఉత్తరాంధ్రలో ఉన్న యాత కులస్తులకు కీలక రాజకీయ పదవులు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అవమానిస్తుందని జిల్లా యాత సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంకే మారేష్ విమర్శించారు. స్థానిక నాయుళ్లువీధి సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Mon, Jul 14 2025 04:47 AM -
రాష్ట్రస్థాయి అండర్–16 ఫుట్బాల్ శిక్షణ తరగతులు ప్రారంభం
తగరపువలస: చిట్టివలస బంతాట మైదానంలో రాష్ట్రస్థాయి అండర్–16 ఫుట్బాల్ బాలుర జట్టుకు ఆదివారం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్ సూచనల మేరకు, అనంతపురానికి చెందిన దాదా ఖలంధర్ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నారు.
Mon, Jul 14 2025 04:47 AM -
‘కుబేర’ పైరసీ ప్రదర్శనపై ఫిర్యాదు
తగరపువలస: తాళ్లవలస తిరుమల విద్యాసంస్థల యాజమాన్యం చిట్టివలస క్యాంపస్ విద్యార్థుల కోసం ఆదివారం సాయంత్రం ‘కుబేర’సినిమాను ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ చిత్రం తగరపువలసలోని తాతా థియేటర్లో ప్రదర్శించబడుతోంది.
Mon, Jul 14 2025 04:47 AM -
బిల్లులు, వేతనాలు అందకే అసంతృప్తి
● మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం ● జెడ్పీటీసీల సమస్యల పరిష్కారానికి కృషి ● మీడియాతో జెడ్పీ చైర్పర్సన్ సుభద్రMon, Jul 14 2025 04:47 AM -
‘వ్యవసాయ పాలిటెక్నిక్’ను కొనసాగించాలని ఉద్యమం
చింతపల్లి: స్థానిక సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేపడతామని రాష్ట్ర గిరి జన జాగృతి సమన్వయ సమితి అధ్యక్షుడు ముర్ల వెంకటరమణ అన్నారు.ఆదివారం చింతపల్లి గిరిజన ఉద్యోగులు భవన్లో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు.
Mon, Jul 14 2025 04:47 AM -
మత్స్యగెడ్డకు భారీగా వరదనీరు
ముంచంగిపుట్టు: ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా మత్స్యగెడ్డలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.
Mon, Jul 14 2025 04:47 AM -
సముద్ర వాణిజ్యానికి చిరునామా బంగాళాఖాతం
● నేటి నుంచి విశాఖ నగరంలో బిమ్స్ టెక్ సమ్మిట్ ● విశాఖ పోర్టు ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహణ ● బ్లూ ఎకానమీ, సుస్థిర ఆవిష్కరణ భాగస్వామ్యం థీమ్ తో సదస్సుMon, Jul 14 2025 04:47 AM -
పర్యాటకుల జోష్
జి.మాడుగుల/డుంబ్రిగుడ: జిల్లా లోని పలు టూరిస్టు ప్రాంతాల్లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కొత్తపల్లి జలపాతం, చాపరాయి జలవిహారి తదితర ప్రాంతాలను సందర్శించేందుకు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చారు.
Mon, Jul 14 2025 04:47 AM -
ఇద్దరు అటవీ ఉద్యోగులు సస్పెన్షన్
8లో
Mon, Jul 14 2025 04:47 AM -
కోయభాష దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి
చింతూరు: విశ్వ కోయభాష దినోత్సవాన్ని ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సోడె మురళి డిమాండ్ చేశారు.
Mon, Jul 14 2025 04:47 AM -
డోర్నకల్–గద్వాల రైల్వేలైన్ చేపట్టాలా.. వద్దా?
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణలోని సూర్యాపేట, నాగర్కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేటలాంటి కీలక ప్రాంతాలకు ఇప్పటి వరకు రైలుమార్గం లేదు.
Mon, Jul 14 2025 04:46 AM -
గెలిపించిన మాకు విలువ ఇవ్వరా?
గుంటూరు: ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుకు తొలి అడుగులోనే చేదు అనుభవం ఎదురైంది. ‘‘అసలు మేము పార్టీ వాళ్లమా.. కాదా? ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లకి విలువ ఉంది గానీ మీ గెలుపు కోసం, తెలుగుదేశం కోసం కష్టపడిన మాకు విలువ ఉందా? మీ చుట్టూ పిచ్చికుక్కల్లా తిరుగుతున్నాం..
Mon, Jul 14 2025 04:45 AM -
రక్షణ.. ఆమడదూరం
బాపట్ల: సముద్ర తీరంలో రక్షణ కవచంలా ఉన్న మడ అడవులు క్రమంగా అంతరించిపోతున్నాయి. తీరం కోతకు గురికాకుండా ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నిలబడే మడ అడవులు నానాటికీ కనుమరుగు అవుతున్నాయి. అటవీశాఖ ఈ మడ అడవుల అభివృద్ధిని గాలికి వదిలేసింది.
Mon, Jul 14 2025 04:45 AM -
● నేటినుంచి పంపిణీ ప్రక్రియ షురూ ● ఏడేళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెర ● అర్హులకు చేకూరనున్న సంక్షేమ పథకాల లబ్ధి ● ప్రభుత్వ నిర్ణయంపై పేదప్రజల్లో ఆనందం
కై లాస్నగర్: కొత్త రేషన్కార్డుల జారీకి రంగం సిద్దమైంది. ఈ నెల 14న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కార్డుల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Mon, Jul 14 2025 04:45 AM -
అభివృద్ధిలో అగ్రగామి..
● నాకు మధిర ఎంతో.. మంచిర్యాల అంతే
● ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
● ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
● పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలు
Mon, Jul 14 2025 04:45 AM -
గిరిజనేతరుల సమస్యలపై సీఎంతో మాట్లాడుతా
● రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
Mon, Jul 14 2025 04:45 AM -
బీఆర్ఎస్, బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదు
కైలాస్నగర్: రాష్ట్రంలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆరోపించారు.
Mon, Jul 14 2025 04:45 AM -
ఆదివాసీ ఉద్యోగులు జాతి అభివృద్ధికి కృషిచేయాలి
ఇచ్చోడ: ఆదివాసీ ఉద్యోగులు తమ హక్కులకోసం పోరాడుతూనే జాతి అభివృద్ధికోసం కృషి చేయాలని ఆదివాసీ ఉద్యోగుల ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఆ త్రం భాస్కర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
Mon, Jul 14 2025 04:45 AM -
టీ–గేట్ కమిటీ చైర్మన్గా గోవర్ధన్రెడ్డి
కైలాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు టీ గేట్ (telangana Gateway for Adaptive Training & Employment) పథకాన్ని ప్రవేశపెట్టింది. అమలు కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
Mon, Jul 14 2025 04:45 AM -
" />
ఆలయాల అభివృద్ధికి కృషి
నేరడిగొండ/బోథ్: ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని మాదాపూర్ అభయాంజనేయ స్వామి, బోథ్ మండలంలోని కౌట(బి)లోని మల్లికార్జునస్వామి ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు.
Mon, Jul 14 2025 04:45 AM -
రిమ్స్ డైరెక్టర్కు ఐఎస్బీ సర్టిఫికెట్
ఆదిలాబాద్టౌన్: రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సర్టిఫికెట్ అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు ఐఎస్బీ కోర్సు నిర్వహించింది.
Mon, Jul 14 2025 04:45 AM