-
IND vs NZ: షమీకి గోల్డెన్ ఛాన్స్!
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి మంచి రోజులు వచ్చాయా? త్వరలోనే అతడు భారత జట్టులో పునరాగమనం చేయనున్నాడా? అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నిహిత వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.
Wed, Dec 31 2025 10:05 AM -
" />
శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్ ప్రసాద్కుమార్
విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు తెండి
కలెక్టర్ ప్రతీక్జైన్
Wed, Dec 31 2025 09:56 AM -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కుల్కచర్ల: రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం కుల్కచర్ల మార్కెట్ యార్డులో రూ.5 లక్షలతో ఆర్వో ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Dec 31 2025 09:56 AM -
హానికర ఫ్యాక్టరీలు మాకొద్దు
Wed, Dec 31 2025 09:56 AM -
అరటి రైతు ఆగం
జహీరాబాద్: రైతులు కష్టపడి పండించిన అరటి పంట చేతికి అందివచ్చిన తరుణంలో గిట్టుబాటు ధర లేక నష్టాల పాలవుతున్నారు. పెట్టుబడులు సైతం రాక అప్పుల పాలయ్యారు. జిల్లాలో సుమారు 800 ఎకరాల్లో పంట సాగులో ఉంది. ఇందులో జహీరాబాద్ ప్రాంతంలోనే 600 ఎకరాలకు పైగా సాగవుతోంది.
Wed, Dec 31 2025 09:55 AM -
రూ.లక్షల్లో నష్టపోయా
ఇరవై ఎకరాల్లో అరటి పెంట వేశాను. వ్యాపారులు కొనేందుకు ముందుకు రాక పోవడంతో 30 శాతం చేతికి అందివచ్చిన పంట నేల పాలయింది. కొంత పంటను రూ.200 నుంచి రూ.300 క్వింటాలు ధరకు మాత్రమే కొన్నారు. పంట సాగు కోసం ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడులు పెట్టాను. అంతా కలిపి రూ.20లక్షల వరకు నష్టపోయాను.
Wed, Dec 31 2025 09:55 AM -
బురద నీటిలో పడి వ్యక్తి మృతి
దుబ్బాకరూరల్: బురద నీటిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దగుండవెల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకొంది. ఎస్ఐ కీర్తిరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జోగు ప్రభాకర్(45) కూలీపని చేసుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు.
Wed, Dec 31 2025 09:55 AM -
ప్రమాదవశాత్తు పూరి గుడిసెలు దగ్ధం
చిన్నశంకరంపేట(మెదక్): ప్రమాదవశాత్తు రెండు పూరిగుడిసెలు దగ్ధమైన సంఘటన చిన్నశంకరంపేట మండలం వెంకట్రావుపల్లిలో చోటు చేసుకుంది. మంగళవారం గ్రామానికి చెందిన చింతకింది శంకర్, నర్సమ్మకు చెందిన గుడిసెలు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని దగ్ధమయ్యాయి.
Wed, Dec 31 2025 09:55 AM -
" />
అంచనాలు తలకిందులు..
గత ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు మంచి ధర ఉండడంతో దీన్ని పరిగణలోకి తీసుకుని అరటి పంటను వేసుకున్నట్లు రైతులు చెబుతున్నారు. తీర ధర లభించక తమ అంచనాలు తలకిందులయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Wed, Dec 31 2025 09:55 AM -
వామ్మో.. పెద్దపులి
సిద్దిపేట జిల్లాలో తిరుగుతోంది.. ● నిర్ధారించిన ఫారెస్టు ఉన్నతాధికారులు ● నాలుగేళ్ల వయసున్న మగపులిగా గుర్తింపు ● రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన ● భయాందోళనలో ప్రజలుWed, Dec 31 2025 09:55 AM -
" />
ఏటీఎంలో చోరీకి యత్నం
పటాన్చెరు టౌన్: స్థానిక డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్కాలనీ సమీపంలో ఓ ఏటీఎంలో దుండగులు చోరీకి యత్నించి పరారయ్యారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Dec 31 2025 09:55 AM -
అడవి పందుల బీభత్సం
స్వీట్కార్న్ పంట ధ్వంసం ● కౌలురైతుకు అపారనష్టం ● సింగాయపల్లిలో ఘటనWed, Dec 31 2025 09:55 AM -
వేడుకలకు పటిష్ట బందోబస్తు
● నిబంధనలు కచ్చితంగా పాటించాలి ● రాత్రంతా విస్తృతంగా వాహనాల తనిఖీ ● సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్Wed, Dec 31 2025 09:55 AM -
విధులకు వెళ్తుండగా ఎదురొచ్చిన మృత్యువు
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిWed, Dec 31 2025 09:55 AM -
తడోబా టైగర్ ప్రాజెక్టు నిపుణుల టీం పరిశీలన..
మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ ప్రాజెక్టుకు చెందిన డాక్టర్ రవికాంత్తో కూడిన ముగ్గురు బయోలాజిస్ట్ నిపుణుల టీం మంగళవారం జిల్లాలోని తొగుట మండలం వర్ధరాజుపల్లి, బుస్సాపూర్ అడవిప్రాంతాలతో పాటు పులిసంచరించిన ప్రాంతాలను సందర్శించి పాదముద్రలను పరిశీలించారు. పులి ఇక్కడే ఉందా?
Wed, Dec 31 2025 09:55 AM -
రాజకీయాలు.. మలుపులు
ఏడాదంతా రసవత్తరంWed, Dec 31 2025 09:54 AM -
ప్రభుత్వ కార్యాలయాల వేట
చేర్యాల(సిద్దిపేట): ప్రభుత్వ భవనాల్లో కార్యాలయాల ఏర్పాటు కోసం అధికారులు వేట ప్రారంభించారు. ఈనెల 31వ తేదీతో గడువు ముగుస్తుండటంతో..
Wed, Dec 31 2025 09:54 AM -
న్యూ జోష్కు రెడీ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): నూతన సంవత్సరాన్ని న్యూ జోష్తో ప్రారంభించేందుకు యువత రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 2025 సంవత్సర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.
Wed, Dec 31 2025 09:54 AM -
ఉడకని కూర.. నీళ్ల చారు
● ప్రభుత్వ బడిలో ఇదీ మధ్యాహ్న భోజనం
● నాసిరకం కూరగాయలతో వంటలు
● కలెక్టర్ హెచ్చరించినా మారని తీరు
Wed, Dec 31 2025 09:54 AM -
ముక్కోటి.. తరించిన భక్తకోటి
ఉత్తరద్వారంలో స్వామివారు దివ్యదర్శనం
● గోవిందనామస్మరణతో మారుమోగిన ఆలయాలు
● పుణ్యక్షేత్రాల్లో వెల్లువెత్తిన ఆధ్యాత్మికత
Wed, Dec 31 2025 09:54 AM -
రిజర్వాయర్లపై నిర్లక్ష్యం తగదు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా రిజర్వాయర్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ఇది తగదని ఎమ్మెల్యే హరీశ్రావు.. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
Wed, Dec 31 2025 09:54 AM -
ఆటోలో పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత
పహాడీషరీఫ్: ఆటోలో మరిచిపోయిన విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్ను పహాడీషరీఫ్ పోలీసులు బాధితురాలికి సురక్షితంగా అందజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Dec 31 2025 09:52 AM -
సంబరాలపై నిఘా
నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరుపుకొనేందుకు అంతా సిద్ధమయ్యారు. గ్రామాలు, పట్టణాల్లో యువతతోపాటు పిల్లలు, మహిళలు కొత్త సంబురాలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈసారి వేడుకల నిర్వహణపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
Wed, Dec 31 2025 09:52 AM -
వ్యక్తి అదృశ్యం
కేశంపేట: భార్యాభర్తలు గొడవపడటంతో భర్త అదృశ్యమైన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నక్క యాదయ్య, కేతమ్మ దంపతులు. సోమవారం పొలం వద్ద ఇద్దరూ గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన యాదయ్య ఎటో వెళ్లిపోయాడు.
Wed, Dec 31 2025 09:52 AM
-
హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)
Wed, Dec 31 2025 10:29 AM -
IND vs NZ: షమీకి గోల్డెన్ ఛాన్స్!
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి మంచి రోజులు వచ్చాయా? త్వరలోనే అతడు భారత జట్టులో పునరాగమనం చేయనున్నాడా? అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నిహిత వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.
Wed, Dec 31 2025 10:05 AM -
" />
శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్ ప్రసాద్కుమార్
విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు తెండి
కలెక్టర్ ప్రతీక్జైన్
Wed, Dec 31 2025 09:56 AM -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కుల్కచర్ల: రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం కుల్కచర్ల మార్కెట్ యార్డులో రూ.5 లక్షలతో ఆర్వో ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Dec 31 2025 09:56 AM -
హానికర ఫ్యాక్టరీలు మాకొద్దు
Wed, Dec 31 2025 09:56 AM -
అరటి రైతు ఆగం
జహీరాబాద్: రైతులు కష్టపడి పండించిన అరటి పంట చేతికి అందివచ్చిన తరుణంలో గిట్టుబాటు ధర లేక నష్టాల పాలవుతున్నారు. పెట్టుబడులు సైతం రాక అప్పుల పాలయ్యారు. జిల్లాలో సుమారు 800 ఎకరాల్లో పంట సాగులో ఉంది. ఇందులో జహీరాబాద్ ప్రాంతంలోనే 600 ఎకరాలకు పైగా సాగవుతోంది.
Wed, Dec 31 2025 09:55 AM -
రూ.లక్షల్లో నష్టపోయా
ఇరవై ఎకరాల్లో అరటి పెంట వేశాను. వ్యాపారులు కొనేందుకు ముందుకు రాక పోవడంతో 30 శాతం చేతికి అందివచ్చిన పంట నేల పాలయింది. కొంత పంటను రూ.200 నుంచి రూ.300 క్వింటాలు ధరకు మాత్రమే కొన్నారు. పంట సాగు కోసం ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడులు పెట్టాను. అంతా కలిపి రూ.20లక్షల వరకు నష్టపోయాను.
Wed, Dec 31 2025 09:55 AM -
బురద నీటిలో పడి వ్యక్తి మృతి
దుబ్బాకరూరల్: బురద నీటిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దగుండవెల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకొంది. ఎస్ఐ కీర్తిరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జోగు ప్రభాకర్(45) కూలీపని చేసుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు.
Wed, Dec 31 2025 09:55 AM -
ప్రమాదవశాత్తు పూరి గుడిసెలు దగ్ధం
చిన్నశంకరంపేట(మెదక్): ప్రమాదవశాత్తు రెండు పూరిగుడిసెలు దగ్ధమైన సంఘటన చిన్నశంకరంపేట మండలం వెంకట్రావుపల్లిలో చోటు చేసుకుంది. మంగళవారం గ్రామానికి చెందిన చింతకింది శంకర్, నర్సమ్మకు చెందిన గుడిసెలు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని దగ్ధమయ్యాయి.
Wed, Dec 31 2025 09:55 AM -
" />
అంచనాలు తలకిందులు..
గత ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు మంచి ధర ఉండడంతో దీన్ని పరిగణలోకి తీసుకుని అరటి పంటను వేసుకున్నట్లు రైతులు చెబుతున్నారు. తీర ధర లభించక తమ అంచనాలు తలకిందులయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Wed, Dec 31 2025 09:55 AM -
వామ్మో.. పెద్దపులి
సిద్దిపేట జిల్లాలో తిరుగుతోంది.. ● నిర్ధారించిన ఫారెస్టు ఉన్నతాధికారులు ● నాలుగేళ్ల వయసున్న మగపులిగా గుర్తింపు ● రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన ● భయాందోళనలో ప్రజలుWed, Dec 31 2025 09:55 AM -
" />
ఏటీఎంలో చోరీకి యత్నం
పటాన్చెరు టౌన్: స్థానిక డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్కాలనీ సమీపంలో ఓ ఏటీఎంలో దుండగులు చోరీకి యత్నించి పరారయ్యారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Dec 31 2025 09:55 AM -
అడవి పందుల బీభత్సం
స్వీట్కార్న్ పంట ధ్వంసం ● కౌలురైతుకు అపారనష్టం ● సింగాయపల్లిలో ఘటనWed, Dec 31 2025 09:55 AM -
వేడుకలకు పటిష్ట బందోబస్తు
● నిబంధనలు కచ్చితంగా పాటించాలి ● రాత్రంతా విస్తృతంగా వాహనాల తనిఖీ ● సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్Wed, Dec 31 2025 09:55 AM -
విధులకు వెళ్తుండగా ఎదురొచ్చిన మృత్యువు
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిWed, Dec 31 2025 09:55 AM -
తడోబా టైగర్ ప్రాజెక్టు నిపుణుల టీం పరిశీలన..
మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ ప్రాజెక్టుకు చెందిన డాక్టర్ రవికాంత్తో కూడిన ముగ్గురు బయోలాజిస్ట్ నిపుణుల టీం మంగళవారం జిల్లాలోని తొగుట మండలం వర్ధరాజుపల్లి, బుస్సాపూర్ అడవిప్రాంతాలతో పాటు పులిసంచరించిన ప్రాంతాలను సందర్శించి పాదముద్రలను పరిశీలించారు. పులి ఇక్కడే ఉందా?
Wed, Dec 31 2025 09:55 AM -
రాజకీయాలు.. మలుపులు
ఏడాదంతా రసవత్తరంWed, Dec 31 2025 09:54 AM -
ప్రభుత్వ కార్యాలయాల వేట
చేర్యాల(సిద్దిపేట): ప్రభుత్వ భవనాల్లో కార్యాలయాల ఏర్పాటు కోసం అధికారులు వేట ప్రారంభించారు. ఈనెల 31వ తేదీతో గడువు ముగుస్తుండటంతో..
Wed, Dec 31 2025 09:54 AM -
న్యూ జోష్కు రెడీ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): నూతన సంవత్సరాన్ని న్యూ జోష్తో ప్రారంభించేందుకు యువత రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 2025 సంవత్సర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.
Wed, Dec 31 2025 09:54 AM -
ఉడకని కూర.. నీళ్ల చారు
● ప్రభుత్వ బడిలో ఇదీ మధ్యాహ్న భోజనం
● నాసిరకం కూరగాయలతో వంటలు
● కలెక్టర్ హెచ్చరించినా మారని తీరు
Wed, Dec 31 2025 09:54 AM -
ముక్కోటి.. తరించిన భక్తకోటి
ఉత్తరద్వారంలో స్వామివారు దివ్యదర్శనం
● గోవిందనామస్మరణతో మారుమోగిన ఆలయాలు
● పుణ్యక్షేత్రాల్లో వెల్లువెత్తిన ఆధ్యాత్మికత
Wed, Dec 31 2025 09:54 AM -
రిజర్వాయర్లపై నిర్లక్ష్యం తగదు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా రిజర్వాయర్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ఇది తగదని ఎమ్మెల్యే హరీశ్రావు.. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
Wed, Dec 31 2025 09:54 AM -
ఆటోలో పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత
పహాడీషరీఫ్: ఆటోలో మరిచిపోయిన విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్ను పహాడీషరీఫ్ పోలీసులు బాధితురాలికి సురక్షితంగా అందజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Dec 31 2025 09:52 AM -
సంబరాలపై నిఘా
నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరుపుకొనేందుకు అంతా సిద్ధమయ్యారు. గ్రామాలు, పట్టణాల్లో యువతతోపాటు పిల్లలు, మహిళలు కొత్త సంబురాలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈసారి వేడుకల నిర్వహణపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
Wed, Dec 31 2025 09:52 AM -
వ్యక్తి అదృశ్యం
కేశంపేట: భార్యాభర్తలు గొడవపడటంతో భర్త అదృశ్యమైన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నక్క యాదయ్య, కేతమ్మ దంపతులు. సోమవారం పొలం వద్ద ఇద్దరూ గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన యాదయ్య ఎటో వెళ్లిపోయాడు.
Wed, Dec 31 2025 09:52 AM
