-
మిగిలింది.. 48 గంటలే
మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఉన్న 227 ఏ4 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించడానికి మరో 48 గంటల సమయం మాత్రమే ఉంది. అ యితే ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో టెండర్లు దాఖలు కాకపోవడంతో ఎకై ్సజ్ అధికారులు తీవ్ర ని రాశలో ఉన్నారు.
Fri, Oct 17 2025 07:59 AM -
మెజార్టీ అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుల ఎంపిక
● ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ నారాయణస్వామి
Fri, Oct 17 2025 07:59 AM -
" />
భారీ పోలీస్ భద్రత ఏర్పాట్లు
మహబూబ్నగర్ క్రైం: పాలమూరులో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. దాదాపు 400 మంది పోలీస్ బలగాలు బందోబస్తులో పాల్గొన్నారు.
Fri, Oct 17 2025 07:59 AM -
నగరంలో తాగునీటికి కటకట!
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో పది రోజులుగా 65 శాతం ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీనికి ప్రధాన కారణం మిషన్ భగీరథ పథకం పైపులైన్లకు లీకేజీలు ఏర్పడటమే.
Fri, Oct 17 2025 07:59 AM -
" />
విలువలు పెంపొందించుకోవాలి
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు సమాజానికి టార్చ్బేరర్గా నిలవాలని, సమాజాన్ని, దేశాన్ని మార్చేందుకు తమవంతు కృషి చేయాలన్నారు. స్నాతకోత్సవం అనేది కేవలం పట్టాల ప్రదానోత్సవం మాత్రమే కాదని..
Fri, Oct 17 2025 07:59 AM -
" />
ఎట్ల జీవనం సాగించాలి..
వారం రోజుల నుంచి నీళ్లు రాకపోతే ఎట్ల జీవనం సాగించాలి. ఎప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని అడిగినా పైపులైన్లు పగులుతున్నాయని చెబుతున్నారు. వీటికి త్వరగా మరమ్మతులు చేసి ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు చేయాలి.
Fri, Oct 17 2025 07:59 AM -
కనకదుర్గమ్మకే నమ్మకద్రోహం.!
సాక్షి బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చే, భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతూ కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే కనక దుర్గమ్మ ఆలయంలో పని చేసే పూజారుల తీరు భక్తుల హృదయాలను కలిచివేస్తోంది.
Fri, Oct 17 2025 07:57 AM -
నేడు కూడ్లిగిలో దిశ సమావేశం
హొసపేటె: జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బళ్లారి లోక్సభ సభ్యుడు ఈ.తుకారాం అధ్యక్షతన పట్టణంలోని ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాల కొత్త సభాంగణంలో జరుగుతుంది.
Fri, Oct 17 2025 07:57 AM -
పెన్షనరీ బెనిఫిట్స్ కోసం కలెక్టర్కు వినతి
నిర్మల్చైన్గేట్:రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించేలా ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్కు గురువారం వినతిపత్రం అ
Fri, Oct 17 2025 07:57 AM -
" />
ఎల్టా జిల్లా కార్యవర్గం ఎన్నిక
నిర్మల్ రూరల్: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) జిల్లా నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Fri, Oct 17 2025 07:57 AM -
కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి..
నిర్మల్చైన్గేట్:జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి గురువారం ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Fri, Oct 17 2025 07:57 AM -
సేన.. జగడాలేనాజనసేనలో జగడాలు కనిపిస్తున్నాయి. అగ్రనేతలు వచ్చిన ప్రతిసారీ ఇవి పెరుగుతున్నాయి. –IIలో
సాక్షి మీడియాపై దాడి.. ప్రజాస్వామ్యానికి హాని
Fri, Oct 17 2025 07:57 AM -
ముఖం చాటేసి..!
బాండ్ రాసి..సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
Fri, Oct 17 2025 07:57 AM -
దివ్యాంగుల ఫిర్యాదుల పరిష్కారానికి ‘స్వాభిమాన్’ నేడు
శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతి నెల మూడో శుక్రవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నారు. ఈ నెల ప్రత్యేక కార్యక్రమం ‘స్వాభిమాన్’ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది.
Fri, Oct 17 2025 07:57 AM -
ఒడిశా ఉత్తరప్రదేశ్
● 208.7 కిలోల గంజాయితో పట్టుబడిన ఉత్తరప్రదేశ్ వాసులు
● రూట్ మార్చి
తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
● గంజాయి తరలిస్తున్న కారు అద్దాలపై ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్ ట్యాగ్స్
Fri, Oct 17 2025 07:57 AM -
ఎచ్చెర్ల ఎంపీపీపై పీడీ యాక్ట్
● విజయవాడలో ఎచ్చెర్ల ఎంపీపీ ఎం.చిరంజీవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
● ఖాకీల తీరును ఖండించిన ఎంపీపీ వర్గీయులు
● ఫరీద్పేటపై నిఘా పెట్టాం: ఎస్పీ మహేశ్వర రెడ్డి
Fri, Oct 17 2025 07:55 AM -
ప్రమాద స్థలం పరిశీలన
నరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేటలోని భవానీ పురంలో బుధవారం రాత్రి సంభవించిన ప్రమాదంపై టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ఆరా తీశారు. ప్రమాద సంఘటన స్థలాన్ని గురువారం పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ప్ర మాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
Fri, Oct 17 2025 07:55 AM -
గవర్నర్ తీరు
సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలలో భాగంగా మూడో రోజై గురువారం కూడా వాడీవేడి వాదనలు జరిగాయి. తొలుత ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి శేఖర్బాబు సమాధానం ఇస్తూ, 4 వేల ఆలయాలను పునరుద్ధ్దరించామని, తమిళ కడవుల్ మురుగన్ను కీర్తించే పాలన తమిళనాట సాగుతోందని వ్యాఖ్యలు చేశారు.
Fri, Oct 17 2025 07:55 AM -
మందు బిళ్లలకు కోత
జిల్లాలోని ఒక ఆస్పత్రికి రోజుకు దాదాపు 400 వరకు ఓపీ నమోదవుతుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు మొదటి క్వార్టర్గా మందుల కోసం వైద్యారోగ్యశాఖ సుమారు రూ.10.5 లక్షలు, సర్జికల్స్కు రూ.3.3 లక్షలు బడ్జెట్ ఇచ్చింది.Fri, Oct 17 2025 07:55 AM -
రాష్ట్రంలో ఏరులై పారుతున్న నకిలీ మద్యం
● సీబీఐ దర్యాప్తు జరిపించాలి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు డిమాండ్
Fri, Oct 17 2025 07:55 AM -
ఉద్యోగ భద్రత కల్పించాలి
భీమవరం: పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాలు అమలు చేయాలని పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
Fri, Oct 17 2025 07:55 AM -
శ్రీవారి అంతరాలయ దర్శనం పునరుద్ధరణకు చర్యలు
ద్వారకాతిరుమల: ద్వారాకతిరుమల చినవెంకన్న ఆలయంలో పాత పద్ధతిలో స్వామివారి అంతరాలయ దర్శనం, అలాగే అంతరాలయం (అమ్మవార్లు) ముందు భాగం నుంచి భక్తులకు సాధారణ దర్శనం కల్పించేందు అధికారులు గురువారం చర్యలు చేపట్టారు.
Fri, Oct 17 2025 07:55 AM -
కారు డిక్కీలో క్షతగాత్రురాలి తరలింపు
● ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
● మహిళకు తీవ్రగాయాలు
● సమయానికి రాని 108 వాహనం
Fri, Oct 17 2025 07:55 AM
-
కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
Fri, Oct 17 2025 08:04 AM -
మిగిలింది.. 48 గంటలే
మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఉన్న 227 ఏ4 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించడానికి మరో 48 గంటల సమయం మాత్రమే ఉంది. అ యితే ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో టెండర్లు దాఖలు కాకపోవడంతో ఎకై ్సజ్ అధికారులు తీవ్ర ని రాశలో ఉన్నారు.
Fri, Oct 17 2025 07:59 AM -
మెజార్టీ అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుల ఎంపిక
● ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ నారాయణస్వామి
Fri, Oct 17 2025 07:59 AM -
" />
భారీ పోలీస్ భద్రత ఏర్పాట్లు
మహబూబ్నగర్ క్రైం: పాలమూరులో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. దాదాపు 400 మంది పోలీస్ బలగాలు బందోబస్తులో పాల్గొన్నారు.
Fri, Oct 17 2025 07:59 AM -
నగరంలో తాగునీటికి కటకట!
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో పది రోజులుగా 65 శాతం ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీనికి ప్రధాన కారణం మిషన్ భగీరథ పథకం పైపులైన్లకు లీకేజీలు ఏర్పడటమే.
Fri, Oct 17 2025 07:59 AM -
" />
విలువలు పెంపొందించుకోవాలి
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు సమాజానికి టార్చ్బేరర్గా నిలవాలని, సమాజాన్ని, దేశాన్ని మార్చేందుకు తమవంతు కృషి చేయాలన్నారు. స్నాతకోత్సవం అనేది కేవలం పట్టాల ప్రదానోత్సవం మాత్రమే కాదని..
Fri, Oct 17 2025 07:59 AM -
" />
ఎట్ల జీవనం సాగించాలి..
వారం రోజుల నుంచి నీళ్లు రాకపోతే ఎట్ల జీవనం సాగించాలి. ఎప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని అడిగినా పైపులైన్లు పగులుతున్నాయని చెబుతున్నారు. వీటికి త్వరగా మరమ్మతులు చేసి ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు చేయాలి.
Fri, Oct 17 2025 07:59 AM -
కనకదుర్గమ్మకే నమ్మకద్రోహం.!
సాక్షి బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చే, భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతూ కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే కనక దుర్గమ్మ ఆలయంలో పని చేసే పూజారుల తీరు భక్తుల హృదయాలను కలిచివేస్తోంది.
Fri, Oct 17 2025 07:57 AM -
నేడు కూడ్లిగిలో దిశ సమావేశం
హొసపేటె: జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బళ్లారి లోక్సభ సభ్యుడు ఈ.తుకారాం అధ్యక్షతన పట్టణంలోని ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాల కొత్త సభాంగణంలో జరుగుతుంది.
Fri, Oct 17 2025 07:57 AM -
పెన్షనరీ బెనిఫిట్స్ కోసం కలెక్టర్కు వినతి
నిర్మల్చైన్గేట్:రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించేలా ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్కు గురువారం వినతిపత్రం అ
Fri, Oct 17 2025 07:57 AM -
" />
ఎల్టా జిల్లా కార్యవర్గం ఎన్నిక
నిర్మల్ రూరల్: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) జిల్లా నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Fri, Oct 17 2025 07:57 AM -
కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి..
నిర్మల్చైన్గేట్:జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి గురువారం ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Fri, Oct 17 2025 07:57 AM -
సేన.. జగడాలేనాజనసేనలో జగడాలు కనిపిస్తున్నాయి. అగ్రనేతలు వచ్చిన ప్రతిసారీ ఇవి పెరుగుతున్నాయి. –IIలో
సాక్షి మీడియాపై దాడి.. ప్రజాస్వామ్యానికి హాని
Fri, Oct 17 2025 07:57 AM -
ముఖం చాటేసి..!
బాండ్ రాసి..సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
Fri, Oct 17 2025 07:57 AM -
దివ్యాంగుల ఫిర్యాదుల పరిష్కారానికి ‘స్వాభిమాన్’ నేడు
శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతి నెల మూడో శుక్రవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నారు. ఈ నెల ప్రత్యేక కార్యక్రమం ‘స్వాభిమాన్’ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది.
Fri, Oct 17 2025 07:57 AM -
ఒడిశా ఉత్తరప్రదేశ్
● 208.7 కిలోల గంజాయితో పట్టుబడిన ఉత్తరప్రదేశ్ వాసులు
● రూట్ మార్చి
తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
● గంజాయి తరలిస్తున్న కారు అద్దాలపై ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్ ట్యాగ్స్
Fri, Oct 17 2025 07:57 AM -
ఎచ్చెర్ల ఎంపీపీపై పీడీ యాక్ట్
● విజయవాడలో ఎచ్చెర్ల ఎంపీపీ ఎం.చిరంజీవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
● ఖాకీల తీరును ఖండించిన ఎంపీపీ వర్గీయులు
● ఫరీద్పేటపై నిఘా పెట్టాం: ఎస్పీ మహేశ్వర రెడ్డి
Fri, Oct 17 2025 07:55 AM -
ప్రమాద స్థలం పరిశీలన
నరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేటలోని భవానీ పురంలో బుధవారం రాత్రి సంభవించిన ప్రమాదంపై టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ఆరా తీశారు. ప్రమాద సంఘటన స్థలాన్ని గురువారం పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ప్ర మాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
Fri, Oct 17 2025 07:55 AM -
గవర్నర్ తీరు
సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలలో భాగంగా మూడో రోజై గురువారం కూడా వాడీవేడి వాదనలు జరిగాయి. తొలుత ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి శేఖర్బాబు సమాధానం ఇస్తూ, 4 వేల ఆలయాలను పునరుద్ధ్దరించామని, తమిళ కడవుల్ మురుగన్ను కీర్తించే పాలన తమిళనాట సాగుతోందని వ్యాఖ్యలు చేశారు.
Fri, Oct 17 2025 07:55 AM -
మందు బిళ్లలకు కోత
జిల్లాలోని ఒక ఆస్పత్రికి రోజుకు దాదాపు 400 వరకు ఓపీ నమోదవుతుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు మొదటి క్వార్టర్గా మందుల కోసం వైద్యారోగ్యశాఖ సుమారు రూ.10.5 లక్షలు, సర్జికల్స్కు రూ.3.3 లక్షలు బడ్జెట్ ఇచ్చింది.Fri, Oct 17 2025 07:55 AM -
రాష్ట్రంలో ఏరులై పారుతున్న నకిలీ మద్యం
● సీబీఐ దర్యాప్తు జరిపించాలి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు డిమాండ్
Fri, Oct 17 2025 07:55 AM -
ఉద్యోగ భద్రత కల్పించాలి
భీమవరం: పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాలు అమలు చేయాలని పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
Fri, Oct 17 2025 07:55 AM -
శ్రీవారి అంతరాలయ దర్శనం పునరుద్ధరణకు చర్యలు
ద్వారకాతిరుమల: ద్వారాకతిరుమల చినవెంకన్న ఆలయంలో పాత పద్ధతిలో స్వామివారి అంతరాలయ దర్శనం, అలాగే అంతరాలయం (అమ్మవార్లు) ముందు భాగం నుంచి భక్తులకు సాధారణ దర్శనం కల్పించేందు అధికారులు గురువారం చర్యలు చేపట్టారు.
Fri, Oct 17 2025 07:55 AM -
కారు డిక్కీలో క్షతగాత్రురాలి తరలింపు
● ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
● మహిళకు తీవ్రగాయాలు
● సమయానికి రాని 108 వాహనం
Fri, Oct 17 2025 07:55 AM -
పబ్లిసిటీ మిస్సయ్యింది! ఇంత ఘోరం జరగటానికి జగన్ చేసిన తప్పు అదొక్కటే!
పబ్లిసిటీ మిస్సయ్యింది! ఇంత ఘోరం జరగటానికి జగన్ చేసిన తప్పు అదొక్కటే!
Fri, Oct 17 2025 07:58 AM