-
విప్లవోద్యమ నాయకురాలు సీతక్క
●నివాళులర్పించిన మాస్లైన్ నేతలు
-
ఈసారైనా ముడిపడేనా?
సత్తుపల్లి: ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి రెవెన్యూ పరిధిలో భూ వివాదాలను రీ సర్వే ద్వారా పరిష్కారానికి నిర్ణయించారు.
Wed, Aug 12 2026 12:34 AM -
" />
పరిహారం విడుదలలో జాప్యం చేయొద్దు
కలెక్టర్ దివాకర టీ.ఎస్.
Wed, Aug 12 2026 12:34 AM -
అలా అయితేనే కొంటాం...
● ఖమ్మం మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు నిలిపివేత ● ఆర్డీ వ్యవస్థకు సడలింపు లేకపోవడమే కారణంWed, Aug 12 2026 12:34 AM -
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు
కొణిజర్ల: విద్యార్థులకు బోధన, నాణ్యమైన భోజ నం సమకూర్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు.
Wed, Aug 12 2026 12:34 AM -
హత్య చేసి.. మృతదేహాన్ని తీసుకొచ్చి !?
●మధిర సమీపాన బిహార్ వాసి మృతదేహం
Wed, Aug 12 2026 12:34 AM -
ధరల నియంత్రణలో కేంద్రం విఫలం
కొణిజర్ల: ఽదరల నియంత్రణలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర మంగళవారం కొణిజర్ల మండలంలో కొనసాగింది.
Wed, Aug 12 2026 12:34 AM -
విద్యావ్యవస్థ బలోపేతమే లక్ష్యం
దమ్మపేట: అశ్వారావుపేట నియోజకవర్గంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘ఎమ్మెల్యే విద్యా యాత్ర’చేపడుతున్నామని ఎమ్మె ల్యే జారె ఆదినారాయణ తెలిపారు. ‘ఎమ్మెల్యే విద్యాయాత్ర’కార్యక్రమాన్ని మండలంలోని గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో ఆయన మంగళవారం ప్రారంభించారు.
Wed, Aug 12 2026 12:34 AM -
ట్రాఫేక్ రూల్స్..!?
భద్రాచలంఅర్బన్: రోడ్డుపై హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే చలానా, ట్రిపుల్ రైడింగ్ చేస్తే జరిమానా.. నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోయినా పోలీసులు, రవాణా శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుంది.
Wed, Aug 12 2026 12:34 AM -
" />
డీపీఆర్ టెండర్ను రద్దు చేయాల్సిందే..
సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ము న్సిపల్ కార్పొరేషన్లో నిబంధనలకు విరుద్ధంగా, పారదర్శకత లేకుండా నిర్వహించిన రూ.
Wed, Aug 12 2026 12:34 AM -
ప్రశ్నించే వారంతా కమ్యూనిస్టులే...
జూలూరుపాడు/చండ్రుగొండ: ప్రశ్నించే ప్రతీ గొంతుక కమ్యూనిస్టుదేనని.. సమాజ మార్పునకు ఎర్రజెండానే దిక్సూచిగా నిలుస్తూ ప్రజలను కమ్యూనిస్టులు చైతన్యపరుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.
Wed, Aug 12 2026 12:34 AM -
" />
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
జూలూరుపాడు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని పడమటనర్సాపురం డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయానికి చెందిన బాదావత్ హనుమంతరావు – కవిత కుమారుడు ఈశ్వర్(16) సోమవారం అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లి తిరిగి వస్తున్నాడు.
Wed, Aug 12 2026 12:34 AM -
కొత్తగా ఇంకొంత నరికారా?
దమ్మపేట: మండలంలోని పూసుకుంట గ్రామపంచాయితీ పరిధి వీరారెడ్డి గుంపులో రోడ్డు పక్కనే ప్రత్యక్షమైన కలప దుంగలను అటవీ అధికారులు మంగళవారం పరిశీలించారు.
Wed, Aug 12 2026 12:34 AM -
వేటకొడవలితో మహిళపై భర్త దాడి
భద్రాచలంఅర్బన్/దుమ్ముగూడెం: కుటుంబ కలహాల నేపథ్యాన మహిళపై ఆమె భర్త వేటకొడవలితో దాడిచేయగా తీవ్రగాయాలయ్యాయి. దుమ్ముగూడెం మండలం బైరాగులపాడుకు చెందిన మహేశ్వరి – తుర్రం శివాజీకి 20 ఏళ్ల క్రితం వివాహం జరగగా, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Wed, Aug 12 2026 12:34 AM -
‘పీఎం విశ్వకర్మ’తో చేతివృత్తుల అభివృద్ధి
చుంచుపల్లి: చేతి వృత్తుల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం విశ్వకర్మ పథకం దోహదపడుతుందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.
Wed, Aug 12 2026 12:34 AM -
అక్షరాలా లక్షన్నర !
అనర్హుల తొలగింపునకు...
Wed, Aug 12 2026 12:34 AM -
ఇక్కడా ‘ఇజ్రాయిల్’ సాంకేతికత
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం నగర ప్రజలకు నిరంతరం, స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో మున్సిపల్ కార్పొరేషన్ బృహత్తర ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది.
Wed, Aug 12 2026 12:34 AM -
బోధించే వారే దారి తప్పారు..
● నకిలీ సర్టిఫికెట్లతో లెక్చరర్ ఉద్యోగాలు ● ఉమ్మడి జిల్లాలో నలుగురి గుర్తింపు, నోటీసులుWed, Aug 12 2026 12:34 AM -
" />
లింగనిర్ధారణ పరీక్షల కట్టడిపై దృష్టి
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో ఎక్కడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా అడ్డుకట్ట వేయడమే కాక నిబంధనలు ఉల్లంఘించే సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ రామారావు సూచించారు.
Wed, Aug 12 2026 12:34 AM -
రూ. 17.74 కోట్లతో ఫ్రూట్ మార్కెట్
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మంలో వ్యాపారులు, ప్రజలకు ఉపయోగపడేలా పండ్ల మార్కెట్కు ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఖానాపురంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యాన నిర్మించిన వీధి వ్యాపారుల ప్రాంగణంతో పాటు పక్కనే ఉన్న స్థలం కలుపుకుని మార్కెట్ ఏర్పాటుకు నిర్ణయించారు.
Wed, Aug 12 2026 12:34 AM -
బౌద్ధక్షేత్రం వద్ద ఆదిమ మానవుల ఆనవాళ్లు
నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రం సమీపాన ఆదిమ మానవుల ఆనవాళ్లు వెలుగులోకి వస్తున్నాయి. క్షేత్రం సమీపంలోని ఓ బండపై శిలాయుగపు ఆదిమ మానవులు ఉపయోగించినట్లు భావిస్తున్న నూరుడు గుంతలు కనిపించాయి. ఆయుధాలను పదును చేసుకునేలా ఈ గుంతలు ఏర్పడినట్లు తెలుస్తోంది.
Wed, Aug 12 2026 12:34 AM -
పూర్తయింది... సర్!
అన్ని కేటగిరీలు కలిపి...
Wed, Aug 12 2026 12:34 AM -
బౌద్ధక్షేత్రం వద్ద ఆదిమ మానవుల ఆనవాళ్లు
నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రం సమీపాన ఆదిమ మానవుల ఆనవాళ్లు వెలుగులోకి వస్తున్నాయి. క్షేత్రం సమీపంలోని ఓ బండపై శిలాయుగపు ఆదిమ మానవులు ఉపయోగించినట్లు భావిస్తున్న నూరుడు గుంతలు కనిపించాయి. ఆయుధాలను పదును చేసుకునేలా ఈ గుంతలు ఏర్పడినట్లు తెలుస్తోంది.
Wed, Aug 12 2026 12:34 AM -
బోధించే వారే దారి తప్పారు
● నకిలీ సర్టిఫికెట్లతో లెక్చరర్ ఉద్యోగాలు ● ఉమ్మడి జిల్లాలో నలుగురి గుర్తింపు, నోటీసులుWed, Aug 12 2026 12:34 AM -
" />
వైభవంగా రుద్ర హోమం
పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాథపురం మధ్య కొలువైన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో మాసశివరాత్రి సందర్భంగా మంగళవారం రుద్రహోమం నిర్వహించారు. తొలుత మేళతాళాలు, వేద్రమంత్రాల నడుమ స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా యాగశాలకు చేర్చారు.
Wed, Aug 12 2026 12:34 AM
-
విప్లవోద్యమ నాయకురాలు సీతక్క
●నివాళులర్పించిన మాస్లైన్ నేతలు
Wed, Aug 12 2026 12:34 AM -
ఈసారైనా ముడిపడేనా?
సత్తుపల్లి: ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి రెవెన్యూ పరిధిలో భూ వివాదాలను రీ సర్వే ద్వారా పరిష్కారానికి నిర్ణయించారు.
Wed, Aug 12 2026 12:34 AM -
" />
పరిహారం విడుదలలో జాప్యం చేయొద్దు
కలెక్టర్ దివాకర టీ.ఎస్.
Wed, Aug 12 2026 12:34 AM -
అలా అయితేనే కొంటాం...
● ఖమ్మం మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు నిలిపివేత ● ఆర్డీ వ్యవస్థకు సడలింపు లేకపోవడమే కారణంWed, Aug 12 2026 12:34 AM -
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు
కొణిజర్ల: విద్యార్థులకు బోధన, నాణ్యమైన భోజ నం సమకూర్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు.
Wed, Aug 12 2026 12:34 AM -
హత్య చేసి.. మృతదేహాన్ని తీసుకొచ్చి !?
●మధిర సమీపాన బిహార్ వాసి మృతదేహం
Wed, Aug 12 2026 12:34 AM -
ధరల నియంత్రణలో కేంద్రం విఫలం
కొణిజర్ల: ఽదరల నియంత్రణలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర మంగళవారం కొణిజర్ల మండలంలో కొనసాగింది.
Wed, Aug 12 2026 12:34 AM -
విద్యావ్యవస్థ బలోపేతమే లక్ష్యం
దమ్మపేట: అశ్వారావుపేట నియోజకవర్గంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘ఎమ్మెల్యే విద్యా యాత్ర’చేపడుతున్నామని ఎమ్మె ల్యే జారె ఆదినారాయణ తెలిపారు. ‘ఎమ్మెల్యే విద్యాయాత్ర’కార్యక్రమాన్ని మండలంలోని గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో ఆయన మంగళవారం ప్రారంభించారు.
Wed, Aug 12 2026 12:34 AM -
ట్రాఫేక్ రూల్స్..!?
భద్రాచలంఅర్బన్: రోడ్డుపై హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే చలానా, ట్రిపుల్ రైడింగ్ చేస్తే జరిమానా.. నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోయినా పోలీసులు, రవాణా శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుంది.
Wed, Aug 12 2026 12:34 AM -
" />
డీపీఆర్ టెండర్ను రద్దు చేయాల్సిందే..
సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ము న్సిపల్ కార్పొరేషన్లో నిబంధనలకు విరుద్ధంగా, పారదర్శకత లేకుండా నిర్వహించిన రూ.
Wed, Aug 12 2026 12:34 AM -
ప్రశ్నించే వారంతా కమ్యూనిస్టులే...
జూలూరుపాడు/చండ్రుగొండ: ప్రశ్నించే ప్రతీ గొంతుక కమ్యూనిస్టుదేనని.. సమాజ మార్పునకు ఎర్రజెండానే దిక్సూచిగా నిలుస్తూ ప్రజలను కమ్యూనిస్టులు చైతన్యపరుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.
Wed, Aug 12 2026 12:34 AM -
" />
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
జూలూరుపాడు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని పడమటనర్సాపురం డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయానికి చెందిన బాదావత్ హనుమంతరావు – కవిత కుమారుడు ఈశ్వర్(16) సోమవారం అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లి తిరిగి వస్తున్నాడు.
Wed, Aug 12 2026 12:34 AM -
కొత్తగా ఇంకొంత నరికారా?
దమ్మపేట: మండలంలోని పూసుకుంట గ్రామపంచాయితీ పరిధి వీరారెడ్డి గుంపులో రోడ్డు పక్కనే ప్రత్యక్షమైన కలప దుంగలను అటవీ అధికారులు మంగళవారం పరిశీలించారు.
Wed, Aug 12 2026 12:34 AM -
వేటకొడవలితో మహిళపై భర్త దాడి
భద్రాచలంఅర్బన్/దుమ్ముగూడెం: కుటుంబ కలహాల నేపథ్యాన మహిళపై ఆమె భర్త వేటకొడవలితో దాడిచేయగా తీవ్రగాయాలయ్యాయి. దుమ్ముగూడెం మండలం బైరాగులపాడుకు చెందిన మహేశ్వరి – తుర్రం శివాజీకి 20 ఏళ్ల క్రితం వివాహం జరగగా, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Wed, Aug 12 2026 12:34 AM -
‘పీఎం విశ్వకర్మ’తో చేతివృత్తుల అభివృద్ధి
చుంచుపల్లి: చేతి వృత్తుల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం విశ్వకర్మ పథకం దోహదపడుతుందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.
Wed, Aug 12 2026 12:34 AM -
అక్షరాలా లక్షన్నర !
అనర్హుల తొలగింపునకు...
Wed, Aug 12 2026 12:34 AM -
ఇక్కడా ‘ఇజ్రాయిల్’ సాంకేతికత
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం నగర ప్రజలకు నిరంతరం, స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో మున్సిపల్ కార్పొరేషన్ బృహత్తర ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది.
Wed, Aug 12 2026 12:34 AM -
బోధించే వారే దారి తప్పారు..
● నకిలీ సర్టిఫికెట్లతో లెక్చరర్ ఉద్యోగాలు ● ఉమ్మడి జిల్లాలో నలుగురి గుర్తింపు, నోటీసులుWed, Aug 12 2026 12:34 AM -
" />
లింగనిర్ధారణ పరీక్షల కట్టడిపై దృష్టి
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో ఎక్కడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా అడ్డుకట్ట వేయడమే కాక నిబంధనలు ఉల్లంఘించే సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ రామారావు సూచించారు.
Wed, Aug 12 2026 12:34 AM -
రూ. 17.74 కోట్లతో ఫ్రూట్ మార్కెట్
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మంలో వ్యాపారులు, ప్రజలకు ఉపయోగపడేలా పండ్ల మార్కెట్కు ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఖానాపురంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యాన నిర్మించిన వీధి వ్యాపారుల ప్రాంగణంతో పాటు పక్కనే ఉన్న స్థలం కలుపుకుని మార్కెట్ ఏర్పాటుకు నిర్ణయించారు.
Wed, Aug 12 2026 12:34 AM -
బౌద్ధక్షేత్రం వద్ద ఆదిమ మానవుల ఆనవాళ్లు
నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రం సమీపాన ఆదిమ మానవుల ఆనవాళ్లు వెలుగులోకి వస్తున్నాయి. క్షేత్రం సమీపంలోని ఓ బండపై శిలాయుగపు ఆదిమ మానవులు ఉపయోగించినట్లు భావిస్తున్న నూరుడు గుంతలు కనిపించాయి. ఆయుధాలను పదును చేసుకునేలా ఈ గుంతలు ఏర్పడినట్లు తెలుస్తోంది.
Wed, Aug 12 2026 12:34 AM -
పూర్తయింది... సర్!
అన్ని కేటగిరీలు కలిపి...
Wed, Aug 12 2026 12:34 AM -
బౌద్ధక్షేత్రం వద్ద ఆదిమ మానవుల ఆనవాళ్లు
నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రం సమీపాన ఆదిమ మానవుల ఆనవాళ్లు వెలుగులోకి వస్తున్నాయి. క్షేత్రం సమీపంలోని ఓ బండపై శిలాయుగపు ఆదిమ మానవులు ఉపయోగించినట్లు భావిస్తున్న నూరుడు గుంతలు కనిపించాయి. ఆయుధాలను పదును చేసుకునేలా ఈ గుంతలు ఏర్పడినట్లు తెలుస్తోంది.
Wed, Aug 12 2026 12:34 AM -
బోధించే వారే దారి తప్పారు
● నకిలీ సర్టిఫికెట్లతో లెక్చరర్ ఉద్యోగాలు ● ఉమ్మడి జిల్లాలో నలుగురి గుర్తింపు, నోటీసులుWed, Aug 12 2026 12:34 AM -
" />
వైభవంగా రుద్ర హోమం
పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాథపురం మధ్య కొలువైన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో మాసశివరాత్రి సందర్భంగా మంగళవారం రుద్రహోమం నిర్వహించారు. తొలుత మేళతాళాలు, వేద్రమంత్రాల నడుమ స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా యాగశాలకు చేర్చారు.
Wed, Aug 12 2026 12:34 AM
