-
మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింపా?: వైఎస్ జగన్
ఈ రోజు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీస్ శాఖలో ఉన్న కొందరు.. అందరూ కాదు.. కొందరికి మాత్రమే ప్రత్యేకంగా చెబుతున్నా. చూస్తూ చూస్తూ ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది.
-
వార్షిక ఫాస్టాగ్ పాస్ అందుబాటులోకి
సాక్షి, న్యూఢిల్లీ: వార్షిక ఫాస్టాగ్ ఆఫర్ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న వాణిజ్యయేతర, ప్రైవేట్ వాహనదారుల టోల్ప్లాజా కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పాస్తో ముందుకొచ్చింది.
Thu, Jun 19 2025 05:06 AM -
పశ్చిమ గాలుల ప్రభావం.. రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొద్ది రోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.
Thu, Jun 19 2025 05:02 AM -
రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగుతోంది
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ఒకదాని వెంట ఒకటి పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తుండడాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Thu, Jun 19 2025 05:00 AM -
క్షిపణుల కుంభవృష్టి
దుబాయ్/టెహ్రాన్/టెల్ అవీవ్: ఇరాన్ సైనికసామర్థ్యం అణ్వస్త్రస్థాయికి చేరకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా దాడులతో దండయాత్ర చేస్తున్న ఇజ్రాయెల్ బుధవారం తన బాంబుల కుంభవృష్టిని కురిపించింది.
Thu, Jun 19 2025 04:58 AM -
పీక్స్కు టీడీపీ ఫేక్ ప్రచారం
ప్రత్తిపాడు/నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దుష్ప్రచారంలో టీడీపీ చెలరేగిపోతోంది.
Thu, Jun 19 2025 04:56 AM -
ఒక్కమాటే..మంత్రము
మనం ఆన్లైన్లో ఏదైనా కొనాలన్నా.. ఆహారం ఆర్డర్ చేయాలన్నా.. బైక్/కారు బుక్ చేయాలన్నా.. ఏ భాషలోనైనా సమాచారం కావాలన్నా.. ఇకమీదట ఫోన్లో టైప్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. నేరుగా ఏం కావాలో ‘మాట’ మాత్రంగా చెప్తే చాలు..
Thu, Jun 19 2025 04:51 AM -
ఉగ్రవాదులను పెంచిపోషించే దేశాలకు నిధులు,రుణాలా..?
కనానాస్కిస్: తమ పొరుగుదేశం పాకిస్తాన్ ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రంగా మారిపోయిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పాక్ పాలకులు ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్నారని ధ్వజమెత్తారు.
Thu, Jun 19 2025 04:47 AM -
తిరోగమన‘మే’
సాక్షి, అమరావతి: ఈ ఏడాది మే నెలలోనూ రాష్ట్ర సంపద తిరోగమనంలోనే సాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర సంపద పెంచడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెంచడంలో మాత్రం గణనీయ ప్రగతి కనబరుస్తున్నారు.
Thu, Jun 19 2025 04:44 AM -
భవన నిర్మాణం ఆపాలని ఆందోళన
లక్ష్మణచాంద: మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఎస్సీ కుల(మాల) సంఘ భవన నిర్మాణం పనులు నిలిపివేయాలని కోరుతూ మాదిగ సంఘం సభ్యులు బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
Thu, Jun 19 2025 04:44 AM -
సాగులో సవాళ్లు..!
నిర్మల్కేజీబీవీల్లో నూతన మెనూ కేజీబీవీల్లో బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెనూలో పలు మార్పులు చేసింది.Thu, Jun 19 2025 04:44 AM -
పొదుపు మహిళలకు అక్షర జ్ఞానం
● ‘ఉల్లాస్’తో అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమం ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పథకం అమలు ● నిరక్షరాస్యులను గుర్తించే పనిలో డీఆర్డీవో సిబ్బందిThu, Jun 19 2025 04:44 AM -
నిబంధనలతో కొర్రీలు
వైఎస్సార్సీపీ పాలనలో ఇచ్చిన రైతు భరోసా
సంవత్సరం మొత్తం రైతులు ఆర్థిక సాయం
(రూ.కోట్లల్లో)
2019–20 2,02,306 273.11
2020–21 2,43,502 328.72
Thu, Jun 19 2025 04:44 AM -
132 మందికి ఉద్యోగాలు
నెల్లూరు (టౌన్): స్థానిక వెంకటేశ్వపురంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో బుధవారం క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను నిర్వహించారు.
Thu, Jun 19 2025 04:44 AM -
సీఎం ఇలాకాలోనే మహిళకు రక్షణ ఏదీ?
నెల్లూరు(స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వ పాలనలో సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోనే సామాన్య మహిళలకు రక్షణ లేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద ఆందోళన వ్యక్తం చేశారు.
Thu, Jun 19 2025 04:44 AM -
గంగిశెట్టికి బాలసాహిత్య అవార్డు
ఆనందం మాటల్లో చెప్పలేను
Thu, Jun 19 2025 04:44 AM -
కూటమి పాలనలో ‘చేనేత’ నిర్వీర్యం
నెల్లూరు (స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వం చేనేత వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర మండి పడ్డారు. చీరాల నుంచి చేనేత సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన బుధవారం నెల్లూరుకు వచ్చారు.
Thu, Jun 19 2025 04:44 AM -
ఏఎన్ఎం బదిలీల్లో సిఫార్సు లేఖలు
● అర్హులకు అన్యాయం
Thu, Jun 19 2025 04:44 AM -
మాకూ ‘తల్లికి వందనం’ అమలు చేయాలి
● కార్పొరేషన్ కార్యాలయం
ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా
Thu, Jun 19 2025 04:44 AM -
సీఐడీ కేసులో కాకాణికి జూలై 2 వరకు రిమాండ్
నెల్లూరు (లీగల్): సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి అక్రమంగా గ్రావెల్ తరలించారని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని రెండో నిందితుడిగా చేర్చి బాపట్ల పరిధిలోని ఏపీ సీఐడీ సిట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Thu, Jun 19 2025 04:44 AM -
" />
మితిమీరిన విద్యుత్ ప్రమాదాలు
● 2024–24లో 63 మంది మృతి..
19 పశువులు మృత్యువాత
● 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటికే
15 మరణాలు
● పరిహారం అందించడంలో
Thu, Jun 19 2025 04:42 AM -
" />
నిర్లక్ష్యం వీడని విద్యుత్ శాఖ
● నెలలో 10–15 వరకు ప్రమాదాలు జరుగుతున్నా విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వీడని పరిస్థితి.
● ప్రమాదాలు సాంకేతిక లోపం వల్ల జరగడం లేదని.. రైతులు, ఇతరుల నిర్లక్ష్యంతో మృత్యువాత పడుతున్నారని దాటవేత ధోరణి అవలంబిస్తోంది.
Thu, Jun 19 2025 04:42 AM -
ఏసీబీ దూకుడు..!
● వరుస కేసులతో హడలెత్తిస్తున్న అనిశా ● సుప్తావస్త వీడి దాడులు మొదలుపెట్టిన వైనం ● ఏసీబీ డీజీ అక్షింతలతో చురుగ్గా కేసుల నమోదు ● కాళేశ్వరం ఇంజినీర్ల నుంచి క్లర్కుల దాకా నిఘా ● రెండు నెలలుగా ఏసీబీకి పెరిగిన ఫిర్యాదులుసాక్షి ప్రతినిధి, కరీంనగర్:
Thu, Jun 19 2025 04:42 AM -
పొంచి ఉన్న ప్రమాదం
● నగరంలో వేలాడుతున్న విద్యుత్ తీగలు ● రక్షణ లేని ట్రాన్స్ఫార్మర్లు.. తేలిన విద్యుత్ వైర్లుThu, Jun 19 2025 04:42 AM -
గ్రామసభ సందర్శన
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో బుధవారం నిర్వహించిన భూ భారతి గ్రామసభను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీకిరణ్ మాట్లాడుతూ..
Thu, Jun 19 2025 04:42 AM
-
మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింపా?: వైఎస్ జగన్
ఈ రోజు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీస్ శాఖలో ఉన్న కొందరు.. అందరూ కాదు.. కొందరికి మాత్రమే ప్రత్యేకంగా చెబుతున్నా. చూస్తూ చూస్తూ ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది.
Thu, Jun 19 2025 05:06 AM -
వార్షిక ఫాస్టాగ్ పాస్ అందుబాటులోకి
సాక్షి, న్యూఢిల్లీ: వార్షిక ఫాస్టాగ్ ఆఫర్ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న వాణిజ్యయేతర, ప్రైవేట్ వాహనదారుల టోల్ప్లాజా కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పాస్తో ముందుకొచ్చింది.
Thu, Jun 19 2025 05:06 AM -
పశ్చిమ గాలుల ప్రభావం.. రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొద్ది రోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.
Thu, Jun 19 2025 05:02 AM -
రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగుతోంది
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ఒకదాని వెంట ఒకటి పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తుండడాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Thu, Jun 19 2025 05:00 AM -
క్షిపణుల కుంభవృష్టి
దుబాయ్/టెహ్రాన్/టెల్ అవీవ్: ఇరాన్ సైనికసామర్థ్యం అణ్వస్త్రస్థాయికి చేరకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా దాడులతో దండయాత్ర చేస్తున్న ఇజ్రాయెల్ బుధవారం తన బాంబుల కుంభవృష్టిని కురిపించింది.
Thu, Jun 19 2025 04:58 AM -
పీక్స్కు టీడీపీ ఫేక్ ప్రచారం
ప్రత్తిపాడు/నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దుష్ప్రచారంలో టీడీపీ చెలరేగిపోతోంది.
Thu, Jun 19 2025 04:56 AM -
ఒక్కమాటే..మంత్రము
మనం ఆన్లైన్లో ఏదైనా కొనాలన్నా.. ఆహారం ఆర్డర్ చేయాలన్నా.. బైక్/కారు బుక్ చేయాలన్నా.. ఏ భాషలోనైనా సమాచారం కావాలన్నా.. ఇకమీదట ఫోన్లో టైప్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. నేరుగా ఏం కావాలో ‘మాట’ మాత్రంగా చెప్తే చాలు..
Thu, Jun 19 2025 04:51 AM -
ఉగ్రవాదులను పెంచిపోషించే దేశాలకు నిధులు,రుణాలా..?
కనానాస్కిస్: తమ పొరుగుదేశం పాకిస్తాన్ ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రంగా మారిపోయిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పాక్ పాలకులు ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్నారని ధ్వజమెత్తారు.
Thu, Jun 19 2025 04:47 AM -
తిరోగమన‘మే’
సాక్షి, అమరావతి: ఈ ఏడాది మే నెలలోనూ రాష్ట్ర సంపద తిరోగమనంలోనే సాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర సంపద పెంచడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెంచడంలో మాత్రం గణనీయ ప్రగతి కనబరుస్తున్నారు.
Thu, Jun 19 2025 04:44 AM -
భవన నిర్మాణం ఆపాలని ఆందోళన
లక్ష్మణచాంద: మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఎస్సీ కుల(మాల) సంఘ భవన నిర్మాణం పనులు నిలిపివేయాలని కోరుతూ మాదిగ సంఘం సభ్యులు బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
Thu, Jun 19 2025 04:44 AM -
సాగులో సవాళ్లు..!
నిర్మల్కేజీబీవీల్లో నూతన మెనూ కేజీబీవీల్లో బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెనూలో పలు మార్పులు చేసింది.Thu, Jun 19 2025 04:44 AM -
పొదుపు మహిళలకు అక్షర జ్ఞానం
● ‘ఉల్లాస్’తో అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమం ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పథకం అమలు ● నిరక్షరాస్యులను గుర్తించే పనిలో డీఆర్డీవో సిబ్బందిThu, Jun 19 2025 04:44 AM -
నిబంధనలతో కొర్రీలు
వైఎస్సార్సీపీ పాలనలో ఇచ్చిన రైతు భరోసా
సంవత్సరం మొత్తం రైతులు ఆర్థిక సాయం
(రూ.కోట్లల్లో)
2019–20 2,02,306 273.11
2020–21 2,43,502 328.72
Thu, Jun 19 2025 04:44 AM -
132 మందికి ఉద్యోగాలు
నెల్లూరు (టౌన్): స్థానిక వెంకటేశ్వపురంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో బుధవారం క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను నిర్వహించారు.
Thu, Jun 19 2025 04:44 AM -
సీఎం ఇలాకాలోనే మహిళకు రక్షణ ఏదీ?
నెల్లూరు(స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వ పాలనలో సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోనే సామాన్య మహిళలకు రక్షణ లేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద ఆందోళన వ్యక్తం చేశారు.
Thu, Jun 19 2025 04:44 AM -
గంగిశెట్టికి బాలసాహిత్య అవార్డు
ఆనందం మాటల్లో చెప్పలేను
Thu, Jun 19 2025 04:44 AM -
కూటమి పాలనలో ‘చేనేత’ నిర్వీర్యం
నెల్లూరు (స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వం చేనేత వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర మండి పడ్డారు. చీరాల నుంచి చేనేత సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన బుధవారం నెల్లూరుకు వచ్చారు.
Thu, Jun 19 2025 04:44 AM -
ఏఎన్ఎం బదిలీల్లో సిఫార్సు లేఖలు
● అర్హులకు అన్యాయం
Thu, Jun 19 2025 04:44 AM -
మాకూ ‘తల్లికి వందనం’ అమలు చేయాలి
● కార్పొరేషన్ కార్యాలయం
ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా
Thu, Jun 19 2025 04:44 AM -
సీఐడీ కేసులో కాకాణికి జూలై 2 వరకు రిమాండ్
నెల్లూరు (లీగల్): సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి అక్రమంగా గ్రావెల్ తరలించారని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని రెండో నిందితుడిగా చేర్చి బాపట్ల పరిధిలోని ఏపీ సీఐడీ సిట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Thu, Jun 19 2025 04:44 AM -
" />
మితిమీరిన విద్యుత్ ప్రమాదాలు
● 2024–24లో 63 మంది మృతి..
19 పశువులు మృత్యువాత
● 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటికే
15 మరణాలు
● పరిహారం అందించడంలో
Thu, Jun 19 2025 04:42 AM -
" />
నిర్లక్ష్యం వీడని విద్యుత్ శాఖ
● నెలలో 10–15 వరకు ప్రమాదాలు జరుగుతున్నా విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వీడని పరిస్థితి.
● ప్రమాదాలు సాంకేతిక లోపం వల్ల జరగడం లేదని.. రైతులు, ఇతరుల నిర్లక్ష్యంతో మృత్యువాత పడుతున్నారని దాటవేత ధోరణి అవలంబిస్తోంది.
Thu, Jun 19 2025 04:42 AM -
ఏసీబీ దూకుడు..!
● వరుస కేసులతో హడలెత్తిస్తున్న అనిశా ● సుప్తావస్త వీడి దాడులు మొదలుపెట్టిన వైనం ● ఏసీబీ డీజీ అక్షింతలతో చురుగ్గా కేసుల నమోదు ● కాళేశ్వరం ఇంజినీర్ల నుంచి క్లర్కుల దాకా నిఘా ● రెండు నెలలుగా ఏసీబీకి పెరిగిన ఫిర్యాదులుసాక్షి ప్రతినిధి, కరీంనగర్:
Thu, Jun 19 2025 04:42 AM -
పొంచి ఉన్న ప్రమాదం
● నగరంలో వేలాడుతున్న విద్యుత్ తీగలు ● రక్షణ లేని ట్రాన్స్ఫార్మర్లు.. తేలిన విద్యుత్ వైర్లుThu, Jun 19 2025 04:42 AM -
గ్రామసభ సందర్శన
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో బుధవారం నిర్వహించిన భూ భారతి గ్రామసభను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీకిరణ్ మాట్లాడుతూ..
Thu, Jun 19 2025 04:42 AM