-
27 ఎయిర్పోర్ట్లు, 430 విమానాలు నిలిపివేత
పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ దాడి చేసిన నేపథ్యంలో స్థానిక విమానాశ్రయాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దేశంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లోని 27 విమానాశ్రయాలు మే 10 వరకు వాణిజ్య కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి.
-
ఆ వ్యసనం నుంచి మా అబ్బాయి బయటపడగలడా..?
డాక్టర్ గారూ, మా అబ్బాయిని అగ్రికల్చరల్ బి.ఎస్సి. కోసం మహారాష్ట్రకి పంపాం. మొదటి సంవత్సరం బాగానే ఉన్నాడు.
Thu, May 08 2025 08:52 AM -
ఏసీకి షార్ట్ సర్క్యూట్..కొరియోగ్రాఫర్ మృతి
మణికొండ(హైదరాబాద్): గాఢ నిద్రలో ఉన్న ఓ కొరియోగ్రాఫర్ గదిలోని ఏసీకి షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగి, దట్టమైన పొగ పీల్చటంతో మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్, పుప్పాలగూడ శ్రీరాంనగర్ కాలనీలో బుధవార
Thu, May 08 2025 08:49 AM -
Reita Faria: తొలి అందాల డాక్టర్ రీటా ఫారియా
రీటా ఫారియా.. అందాల పోటీలను ఫాలో అయ్యేవారెప్పటికీ మరచిపోని పేరు! మిస్ వరల్డ్గా ఎంపికైన తొలి ఇండియనే కాదు తొలి ఏషియన్ కూడా! అంతేకాదు మిస్ వరల్డ్గా ఎంపికైన తొలి మెడికల్ డాక్టర్! ఇన్ని ఫస్ట్లను ప్రీఫిక్స్గా పెట్టుకున్న రీటా నిజంగానే ప్రత్యేకమైన మహిళ!
Thu, May 08 2025 08:26 AM -
భారత్-పాక్ యుద్ధం.. బిగ్ ట్విస్ట్ ఇస్తూ ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడుల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Thu, May 08 2025 08:17 AM -
‘రుక్కు’తో గ్లామర్ ముద్రను చెరిపేసిన పూజా హెగ్డే
కొందరు నటీమణులపై కొన్ని రకాల పాత్రలే చేయగలరనే ముద్ర వేస్తుంటారు. అలా ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలకే పరిమితం అనే ముద్ర పడిన నటి పూజాహెగ్డే(Pooja Hegde). అయితే అది తప్పు అని తాజాగా ఈ బ్యూటీ నిరూపించుకున్నారు.
Thu, May 08 2025 08:14 AM -
ఆర్మీ సిబ్బందికి ఎయిర్ ఇండియా తోడ్పాటు
పాకిస్తాన్తో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సెలవులు రద్దు చేసుకుని విధులకు వస్తున్న భారత సాయుధ దళాల సిబ్బందికి తోడ్పాటు అందించేందుకు ఎయిర్ ఇండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానయాన సంస్థలు ముందుకు వచ్చాయి.
Thu, May 08 2025 08:09 AM -
గర్భిణి హత్య కేసులో నిందితురాలికి జీవిత ఖైదు
బల్లికురవ: మండలంలోని కొప్పరపాడు గ్రామానికి చెందిన గర్భిణి సురభి సారమ్మను హతమార్చిన కేసులో నిందితురాలైన ఆడపడుచు లింగమ్మకి జీవిత ఖైదు, జరిమానా విధించారు. ఒంగోలు అడిషనల్ డిస్ట్రిక్ జడ్జి డి.
Thu, May 08 2025 08:03 AM -
నేటి నుంచి మొగదారమ్మ తిరునాళ్ల
నిజాంపట్నం: మండల కేంద్రమైన నిజాంపట్నంలో వేంచేసియున్న మొగదారమ్మ వారి సిడిమాను, తిరునాళ్ల మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయానికి రంగులు వేసి విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు.
Thu, May 08 2025 08:03 AM -
అల్లూరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
బాపట్ల టౌన్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని యువతరం ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ తుషార్డూడీ సూచించారు. అల్లూరి వర్ధంతిని ఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. తొలుత అల్లూరి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ తుషార్డూడీ మాట్లాడుతూ...
Thu, May 08 2025 08:03 AM -
ధాన్యం కొనుగోలులో దళారీ రాజ్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ధాన్యం కొనుగోళ్లలో తెరమరుగైన దళారీ వ్యవస్థ కూటమి సర్కారు పాలనలో ఊపిరిపోసుకుంది. పూర్తిగా సర్కారు మద్దతుతో దళారులు నేరుగా కొనుగోళ్లకు తెరలేపారు. దీంతో రైతులకు మద్దతు ధర దక్కడం లేదు.
Thu, May 08 2025 08:03 AM -
బ్రహ్మోత్సవ వైభవం
ద్వారకాతిరువుల: సర్వాభరణ భూషితుడైన శ్రీవారు పెండ్లి కుమారుడిగా, నుదుటున కల్యాణ తిలకం.. బుగ్గన చుక్కలతో పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు పెండ్లి కుమార్తెలుగా శోభిల్లారు.
Thu, May 08 2025 08:03 AM -
" />
అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి
ఏలూరు(మెట్రో): దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అల్లూరి సీతారామరాజును నేటి యువత స్పూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.
Thu, May 08 2025 08:03 AM -
అప్రమత్తతపై మాక్డ్రిల్
ఏలూరు టౌన్: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఏలూరులో పోలీస్, ఫైర్, వైద్య శాఖ అధికారులు సంయుక్తంగా మాక్ డ్రిల్ – ప్రజల భద్రతపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఫైర్ స్టేషన్ సెంటర్లో డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.
Thu, May 08 2025 08:03 AM -
" />
కోస్తా తీరంలో రెడ్ అలర్ట్
రెడ్క్రాస్.. సేవలు భేష్ యుద్ధాలు, విపత్తులు, ఆరోగ్య సంక్షోభం, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు అపన్న హస్తాన్ని అందించి రెడ్ క్రాస్ అందరీ మన్ననలు అందుకుంటోంది. 10లో uThu, May 08 2025 08:03 AM -
పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ఏలూరు(మెట్రో): జిల్లాలో ఈ నెల 12 నుంచి 20 వరకు జరిగే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. బుధ వారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో సప్లమెంటరీ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు.
Thu, May 08 2025 08:03 AM -
రెడ్ క్రాస్.. సేవలు భేష్
●
రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యులుగా చేరండి
Thu, May 08 2025 08:03 AM -
సాధనచేస్తే..భారంకాదు
వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా ఏలూరు ఇండోర్ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికారి సంస్థ ఏర్పాటు చేసిన వెయిట్ లిఫ్టింగ్ వేసవి శిక్షణ శిబిరం ఉత్సాహంగా సాగుతోంది. 8 నుంచి 14 ఏళ్ల వయసులో బాలబాలికలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం శిక్షణ పొందుతున్నారు.
Thu, May 08 2025 08:03 AM -
ఆక్వాకుఆక్సిజన్ గండం
గణపవరం: పూటకోరకంగా మారుతున్న వాతావరణం ఆక్వా సాగుకు గండంగా మారింది. ఇటీవల దారుణంగా పడిపోయిన చేపలు, రొయ్యల ధరలు పెరిగి ఆక్వారంగం కొద్దిగా కుదుట పడుతున్న సమయంలో పదిరోజులుగా వాతావరణ మార్పులు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
Thu, May 08 2025 08:03 AM -
ఏటీఎం కార్డు మార్చి డబ్బులు స్వాహా
ఏలూరు టౌన్: ఏటీఎం కార్డు మార్చి వేసి ఏకంగా రూ. లక్షా 51 వేల నగదు స్వాహా చేసిన ఘటన ఇది. వివరాల ప్రకారం.. ఏలూరుకు చెందిన కందుల సత్యనారాయణ భీమవరం డీఎంహెచ్వో కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
Thu, May 08 2025 08:01 AM -
పెళ్లింట్లో విషాదం
విద్యుదాఘాతంతో వధువు తండ్రి మృతి
Thu, May 08 2025 08:01 AM -
" />
వైభవంగా వాసవీ మాత జయంత్యుత్సవం
పెనుగొండ: అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని వాసవీ శాంతిథాంలో వాసవీ మాత జయంతి ఉత్సవాలను బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
Thu, May 08 2025 08:01 AM -
గ్రంథాలయాల్లో సమస్యలు పరిష్కరించండి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని గ్రంథాలయాల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక నాయకులు ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరావును కలిసి వినతిపత్రం సమర్పించారు.
Thu, May 08 2025 08:01 AM -
ప్రైవేట్ బస్సును ఢీకొన్న బైక్
పెనమలూరు: ప్రైవేటు బస్సును మోటార్సైకిల్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరోకరు గాయపడ్డారు. పెనుమూలూరు మండలంలోని పోరంకి సెంటర్లో విజయవాడ–మచిలీపట్న ం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.
Thu, May 08 2025 08:01 AM
-
27 ఎయిర్పోర్ట్లు, 430 విమానాలు నిలిపివేత
పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ దాడి చేసిన నేపథ్యంలో స్థానిక విమానాశ్రయాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దేశంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లోని 27 విమానాశ్రయాలు మే 10 వరకు వాణిజ్య కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి.
Thu, May 08 2025 08:55 AM -
ఆ వ్యసనం నుంచి మా అబ్బాయి బయటపడగలడా..?
డాక్టర్ గారూ, మా అబ్బాయిని అగ్రికల్చరల్ బి.ఎస్సి. కోసం మహారాష్ట్రకి పంపాం. మొదటి సంవత్సరం బాగానే ఉన్నాడు.
Thu, May 08 2025 08:52 AM -
ఏసీకి షార్ట్ సర్క్యూట్..కొరియోగ్రాఫర్ మృతి
మణికొండ(హైదరాబాద్): గాఢ నిద్రలో ఉన్న ఓ కొరియోగ్రాఫర్ గదిలోని ఏసీకి షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగి, దట్టమైన పొగ పీల్చటంతో మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్, పుప్పాలగూడ శ్రీరాంనగర్ కాలనీలో బుధవార
Thu, May 08 2025 08:49 AM -
Reita Faria: తొలి అందాల డాక్టర్ రీటా ఫారియా
రీటా ఫారియా.. అందాల పోటీలను ఫాలో అయ్యేవారెప్పటికీ మరచిపోని పేరు! మిస్ వరల్డ్గా ఎంపికైన తొలి ఇండియనే కాదు తొలి ఏషియన్ కూడా! అంతేకాదు మిస్ వరల్డ్గా ఎంపికైన తొలి మెడికల్ డాక్టర్! ఇన్ని ఫస్ట్లను ప్రీఫిక్స్గా పెట్టుకున్న రీటా నిజంగానే ప్రత్యేకమైన మహిళ!
Thu, May 08 2025 08:26 AM -
భారత్-పాక్ యుద్ధం.. బిగ్ ట్విస్ట్ ఇస్తూ ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడుల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Thu, May 08 2025 08:17 AM -
‘రుక్కు’తో గ్లామర్ ముద్రను చెరిపేసిన పూజా హెగ్డే
కొందరు నటీమణులపై కొన్ని రకాల పాత్రలే చేయగలరనే ముద్ర వేస్తుంటారు. అలా ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలకే పరిమితం అనే ముద్ర పడిన నటి పూజాహెగ్డే(Pooja Hegde). అయితే అది తప్పు అని తాజాగా ఈ బ్యూటీ నిరూపించుకున్నారు.
Thu, May 08 2025 08:14 AM -
ఆర్మీ సిబ్బందికి ఎయిర్ ఇండియా తోడ్పాటు
పాకిస్తాన్తో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సెలవులు రద్దు చేసుకుని విధులకు వస్తున్న భారత సాయుధ దళాల సిబ్బందికి తోడ్పాటు అందించేందుకు ఎయిర్ ఇండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానయాన సంస్థలు ముందుకు వచ్చాయి.
Thu, May 08 2025 08:09 AM -
గర్భిణి హత్య కేసులో నిందితురాలికి జీవిత ఖైదు
బల్లికురవ: మండలంలోని కొప్పరపాడు గ్రామానికి చెందిన గర్భిణి సురభి సారమ్మను హతమార్చిన కేసులో నిందితురాలైన ఆడపడుచు లింగమ్మకి జీవిత ఖైదు, జరిమానా విధించారు. ఒంగోలు అడిషనల్ డిస్ట్రిక్ జడ్జి డి.
Thu, May 08 2025 08:03 AM -
నేటి నుంచి మొగదారమ్మ తిరునాళ్ల
నిజాంపట్నం: మండల కేంద్రమైన నిజాంపట్నంలో వేంచేసియున్న మొగదారమ్మ వారి సిడిమాను, తిరునాళ్ల మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయానికి రంగులు వేసి విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు.
Thu, May 08 2025 08:03 AM -
అల్లూరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
బాపట్ల టౌన్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని యువతరం ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ తుషార్డూడీ సూచించారు. అల్లూరి వర్ధంతిని ఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. తొలుత అల్లూరి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ తుషార్డూడీ మాట్లాడుతూ...
Thu, May 08 2025 08:03 AM -
ధాన్యం కొనుగోలులో దళారీ రాజ్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ధాన్యం కొనుగోళ్లలో తెరమరుగైన దళారీ వ్యవస్థ కూటమి సర్కారు పాలనలో ఊపిరిపోసుకుంది. పూర్తిగా సర్కారు మద్దతుతో దళారులు నేరుగా కొనుగోళ్లకు తెరలేపారు. దీంతో రైతులకు మద్దతు ధర దక్కడం లేదు.
Thu, May 08 2025 08:03 AM -
బ్రహ్మోత్సవ వైభవం
ద్వారకాతిరువుల: సర్వాభరణ భూషితుడైన శ్రీవారు పెండ్లి కుమారుడిగా, నుదుటున కల్యాణ తిలకం.. బుగ్గన చుక్కలతో పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు పెండ్లి కుమార్తెలుగా శోభిల్లారు.
Thu, May 08 2025 08:03 AM -
" />
అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి
ఏలూరు(మెట్రో): దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అల్లూరి సీతారామరాజును నేటి యువత స్పూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.
Thu, May 08 2025 08:03 AM -
అప్రమత్తతపై మాక్డ్రిల్
ఏలూరు టౌన్: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఏలూరులో పోలీస్, ఫైర్, వైద్య శాఖ అధికారులు సంయుక్తంగా మాక్ డ్రిల్ – ప్రజల భద్రతపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఫైర్ స్టేషన్ సెంటర్లో డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.
Thu, May 08 2025 08:03 AM -
" />
కోస్తా తీరంలో రెడ్ అలర్ట్
రెడ్క్రాస్.. సేవలు భేష్ యుద్ధాలు, విపత్తులు, ఆరోగ్య సంక్షోభం, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు అపన్న హస్తాన్ని అందించి రెడ్ క్రాస్ అందరీ మన్ననలు అందుకుంటోంది. 10లో uThu, May 08 2025 08:03 AM -
పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ఏలూరు(మెట్రో): జిల్లాలో ఈ నెల 12 నుంచి 20 వరకు జరిగే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. బుధ వారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో సప్లమెంటరీ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు.
Thu, May 08 2025 08:03 AM -
రెడ్ క్రాస్.. సేవలు భేష్
●
రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యులుగా చేరండి
Thu, May 08 2025 08:03 AM -
సాధనచేస్తే..భారంకాదు
వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా ఏలూరు ఇండోర్ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికారి సంస్థ ఏర్పాటు చేసిన వెయిట్ లిఫ్టింగ్ వేసవి శిక్షణ శిబిరం ఉత్సాహంగా సాగుతోంది. 8 నుంచి 14 ఏళ్ల వయసులో బాలబాలికలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం శిక్షణ పొందుతున్నారు.
Thu, May 08 2025 08:03 AM -
ఆక్వాకుఆక్సిజన్ గండం
గణపవరం: పూటకోరకంగా మారుతున్న వాతావరణం ఆక్వా సాగుకు గండంగా మారింది. ఇటీవల దారుణంగా పడిపోయిన చేపలు, రొయ్యల ధరలు పెరిగి ఆక్వారంగం కొద్దిగా కుదుట పడుతున్న సమయంలో పదిరోజులుగా వాతావరణ మార్పులు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
Thu, May 08 2025 08:03 AM -
ఏటీఎం కార్డు మార్చి డబ్బులు స్వాహా
ఏలూరు టౌన్: ఏటీఎం కార్డు మార్చి వేసి ఏకంగా రూ. లక్షా 51 వేల నగదు స్వాహా చేసిన ఘటన ఇది. వివరాల ప్రకారం.. ఏలూరుకు చెందిన కందుల సత్యనారాయణ భీమవరం డీఎంహెచ్వో కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
Thu, May 08 2025 08:01 AM -
పెళ్లింట్లో విషాదం
విద్యుదాఘాతంతో వధువు తండ్రి మృతి
Thu, May 08 2025 08:01 AM -
" />
వైభవంగా వాసవీ మాత జయంత్యుత్సవం
పెనుగొండ: అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని వాసవీ శాంతిథాంలో వాసవీ మాత జయంతి ఉత్సవాలను బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
Thu, May 08 2025 08:01 AM -
గ్రంథాలయాల్లో సమస్యలు పరిష్కరించండి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని గ్రంథాలయాల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక నాయకులు ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరావును కలిసి వినతిపత్రం సమర్పించారు.
Thu, May 08 2025 08:01 AM -
ప్రైవేట్ బస్సును ఢీకొన్న బైక్
పెనమలూరు: ప్రైవేటు బస్సును మోటార్సైకిల్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరోకరు గాయపడ్డారు. పెనుమూలూరు మండలంలోని పోరంకి సెంటర్లో విజయవాడ–మచిలీపట్న ం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.
Thu, May 08 2025 08:01 AM -
తిరుపతి : రెండో రోజు గంగమ్మ జాతర.. బైరాగి వేషంలో మొక్కుల చెల్లింపులు (ఫొటోలు)
Thu, May 08 2025 08:02 AM