-
వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం వైద్యుల నిర్లక్ష్యానికి మూడేళ్ల చిన్నారి మృత్యువాతపడింది. స్థానిక 119 కాలనీలో నివాసముంటున్న లలిత్ పాత్రో అనే వ్యక్తి కుమార్తె రోజో సందర్భంగా తోటి పిల్లలతో కలిసి ఊయల ఊగింది.
-
ఉత్సాహంగా రోజ్జో వేడుకలు
Tue, Jun 17 2025 05:30 AM -
మొక్కుబడిగా భూ భారతి సదస్సులు
తొర్రూరు: జిల్లాలో భూ భారతి రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. ఆయా మండలాల్లో స్థానికంగా రూపొందించిన షెడ్యూల్ ఆధారంగా సదస్సులు నిర్వహిస్తున్నారు. కాగా తహసీల్దార్ కార్యాలయాలు ఇష్టానుసారంగా షెడ్యూల్ రూపొందించాయి.
Tue, Jun 17 2025 05:28 AM -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మహబూబాబాద్ రూరల్: రైతు సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
Tue, Jun 17 2025 05:28 AM -
" />
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
Tue, Jun 17 2025 05:28 AM -
కాళోజీ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్గా కేశవ్
ఎంజీఎం : కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్గా డాక్టర్ కేశవ్ నియమితులయ్యారు. నీట్ కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ కోసం ఐదుగురు అధికారులను డిప్యుటేషన్పై ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కేటాయించారు.
Tue, Jun 17 2025 05:28 AM -
నమిలిగొండలో విషాదఛాయలు
స్టేషన్ఘన్పూర్: గ్రామంలో వారివి సమీప ఇళ్లు. హైస్కూల్, ఇంటర్ చదువులు నమిలిగొండ శివారులోని మోడల్ స్కూల్లో చదివారు.. ఇద్దరూ ఒకే తరగతి వారు కావడంతో స్నేహం కాస్త ప్రేమగా మారింది.
Tue, Jun 17 2025 05:28 AM -
నిందితులను కఠినంగా శిక్షించాలి
● మృతుడి కుటుంబీకుల డిమాండ్
● కుమారస్వామి మృతదేహంతో ఆర్టీఏ జంక్షన్ వద్ద ఆందోళన
Tue, Jun 17 2025 05:28 AM -
పేదల ఆత్మగౌరవ ప్రతీక సొంత ఇల్లు
వరంగల్ చౌరస్తా : పేదల ఆత్మగౌరవ ప్రతిక సొంత ఇల్లు అని, వారి కల సాకారం చేయడానికి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
Tue, Jun 17 2025 05:28 AM -
మేకను కొనేందుకు వెళ్తూ.. మృత్యుఒడికి
మహబూబాబాద్ రూరల్ : మేకను కొనేందుకు వెళ్తున్న క్రమంలో ఓ మహిళ మృత్యుఒడికి చేరింది. బస్సును ఆటో ఢీకొన్న ఘటనలో దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం సోమవారం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి బేతోలు శివారు భజన తండా సమీపంలో చోటుచేసుకుంది.. పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం..
Tue, Jun 17 2025 05:28 AM -
సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కృషి
మహబూబాబాద్ రూరల్ : ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వనరులు కష్టమైనా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు.
Tue, Jun 17 2025 05:28 AM -
ఆదర్శం.. కల్వల ప్రాథమిక పాఠశాల
● మూడు రోజుల్లో 65 అడ్మిషన్లు
Tue, Jun 17 2025 05:28 AM -
ఓసీ–3లో నిలిచిన పనులు
గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని పరశురాంపల్లి శివారు ఓసీ–3 ప్రాజెక్టులో బొగ్గు తవ్వకం పనులు సోమవారం ఉదయం ఫస్ట్ షిఫ్ట్ నుంచి పూర్తిగా నిలిచాయి.
Tue, Jun 17 2025 05:28 AM -
" />
ప్రాణం తీసిన భూ వివాదం
● రెండు గుంటల భూమే కారణం...
● మనస్తాపంతో వృద్ధురాలి ఆత్మహత్య
● చిట్యాలలో ఘటన
Tue, Jun 17 2025 05:28 AM -
సాగుకు సాయం
వివరాలు 8లో u
Tue, Jun 17 2025 05:28 AM -
" />
28, 29 తేదీల్లో కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని పసుల కృష్ణారెడ్డి ఫంక్షన్హాల్లో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్ బ్రోచర్లను సోమవారం జిల్లాకేంద్రంలో ఎంపీ డీకే అరుణ ఆవిష్కరించారు.
Tue, Jun 17 2025 05:28 AM -
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 112 ఫిర్యాదులు అందాయి.
Tue, Jun 17 2025 05:28 AM -
" />
రైతు క్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రైతు క్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.
Tue, Jun 17 2025 05:28 AM -
" />
పెట్టుబడి డబ్బులు అందాయి
ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు మా గ్రామంలో వ్యవసాయ పొలం ఉంది. రైతు భరోసా డబ్బులతో సాగు పనులు ప్రారంభించి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తాను. అప్పులు చేయకుండా రైతు భరోసాతో పెట్టుబడి సాయం చేస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
Tue, Jun 17 2025 05:28 AM -
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొదటి సంవత్సరం జనరల్ కోర్సుల్లో 5,315 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 63.37 శాతంతో 3368 మంది ఉత్తీర్ణత సాధించారు.
Tue, Jun 17 2025 05:28 AM -
నదిలో పడి బీహర్ యువకుడి మృతి
అదుపుతప్పి బోల్తాపడిన టిప్పర్
Tue, Jun 17 2025 05:28 AM -
‘రైతు నేస్తం’ సద్వినియోగం చేసుకోవాలి
● అదనపు కలెక్టర్ కిరణ్కుమార్
Tue, Jun 17 2025 05:28 AM -
బ్యాంకులు కార్పొరేట్ సామాజిక బాధ్యతతో ఉండాలి
మోపాల్(నిజామాబాద్రూరల్): బ్యాంకులు కార్పొరేట్ సామాజిక బాధ్యతతో ఉండాలని, వెనకబడిన గ్రామాలు, ప్రజల అభివృద్ధికి తోడ్పాటునందించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు.
Tue, Jun 17 2025 05:28 AM -
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. జిల్లాకేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.
Tue, Jun 17 2025 05:28 AM -
ఎయిమ్స్ కోసం పోరాటానికి మద్దతు
రాయచూరు రూరల్: రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు చేయాలని చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఉందని, అయితే ఎవరి ప్రభావంతోనూ ఎయిమ్స్ మంజూరు కాదని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సోమవారం రాయచూరులో తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడారు.
Tue, Jun 17 2025 05:26 AM
-
వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం వైద్యుల నిర్లక్ష్యానికి మూడేళ్ల చిన్నారి మృత్యువాతపడింది. స్థానిక 119 కాలనీలో నివాసముంటున్న లలిత్ పాత్రో అనే వ్యక్తి కుమార్తె రోజో సందర్భంగా తోటి పిల్లలతో కలిసి ఊయల ఊగింది.
Tue, Jun 17 2025 05:30 AM -
ఉత్సాహంగా రోజ్జో వేడుకలు
Tue, Jun 17 2025 05:30 AM -
మొక్కుబడిగా భూ భారతి సదస్సులు
తొర్రూరు: జిల్లాలో భూ భారతి రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. ఆయా మండలాల్లో స్థానికంగా రూపొందించిన షెడ్యూల్ ఆధారంగా సదస్సులు నిర్వహిస్తున్నారు. కాగా తహసీల్దార్ కార్యాలయాలు ఇష్టానుసారంగా షెడ్యూల్ రూపొందించాయి.
Tue, Jun 17 2025 05:28 AM -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మహబూబాబాద్ రూరల్: రైతు సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
Tue, Jun 17 2025 05:28 AM -
" />
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
Tue, Jun 17 2025 05:28 AM -
కాళోజీ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్గా కేశవ్
ఎంజీఎం : కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్గా డాక్టర్ కేశవ్ నియమితులయ్యారు. నీట్ కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ కోసం ఐదుగురు అధికారులను డిప్యుటేషన్పై ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కేటాయించారు.
Tue, Jun 17 2025 05:28 AM -
నమిలిగొండలో విషాదఛాయలు
స్టేషన్ఘన్పూర్: గ్రామంలో వారివి సమీప ఇళ్లు. హైస్కూల్, ఇంటర్ చదువులు నమిలిగొండ శివారులోని మోడల్ స్కూల్లో చదివారు.. ఇద్దరూ ఒకే తరగతి వారు కావడంతో స్నేహం కాస్త ప్రేమగా మారింది.
Tue, Jun 17 2025 05:28 AM -
నిందితులను కఠినంగా శిక్షించాలి
● మృతుడి కుటుంబీకుల డిమాండ్
● కుమారస్వామి మృతదేహంతో ఆర్టీఏ జంక్షన్ వద్ద ఆందోళన
Tue, Jun 17 2025 05:28 AM -
పేదల ఆత్మగౌరవ ప్రతీక సొంత ఇల్లు
వరంగల్ చౌరస్తా : పేదల ఆత్మగౌరవ ప్రతిక సొంత ఇల్లు అని, వారి కల సాకారం చేయడానికి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
Tue, Jun 17 2025 05:28 AM -
మేకను కొనేందుకు వెళ్తూ.. మృత్యుఒడికి
మహబూబాబాద్ రూరల్ : మేకను కొనేందుకు వెళ్తున్న క్రమంలో ఓ మహిళ మృత్యుఒడికి చేరింది. బస్సును ఆటో ఢీకొన్న ఘటనలో దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం సోమవారం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి బేతోలు శివారు భజన తండా సమీపంలో చోటుచేసుకుంది.. పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం..
Tue, Jun 17 2025 05:28 AM -
సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కృషి
మహబూబాబాద్ రూరల్ : ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వనరులు కష్టమైనా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు.
Tue, Jun 17 2025 05:28 AM -
ఆదర్శం.. కల్వల ప్రాథమిక పాఠశాల
● మూడు రోజుల్లో 65 అడ్మిషన్లు
Tue, Jun 17 2025 05:28 AM -
ఓసీ–3లో నిలిచిన పనులు
గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని పరశురాంపల్లి శివారు ఓసీ–3 ప్రాజెక్టులో బొగ్గు తవ్వకం పనులు సోమవారం ఉదయం ఫస్ట్ షిఫ్ట్ నుంచి పూర్తిగా నిలిచాయి.
Tue, Jun 17 2025 05:28 AM -
" />
ప్రాణం తీసిన భూ వివాదం
● రెండు గుంటల భూమే కారణం...
● మనస్తాపంతో వృద్ధురాలి ఆత్మహత్య
● చిట్యాలలో ఘటన
Tue, Jun 17 2025 05:28 AM -
సాగుకు సాయం
వివరాలు 8లో u
Tue, Jun 17 2025 05:28 AM -
" />
28, 29 తేదీల్లో కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని పసుల కృష్ణారెడ్డి ఫంక్షన్హాల్లో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్ బ్రోచర్లను సోమవారం జిల్లాకేంద్రంలో ఎంపీ డీకే అరుణ ఆవిష్కరించారు.
Tue, Jun 17 2025 05:28 AM -
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 112 ఫిర్యాదులు అందాయి.
Tue, Jun 17 2025 05:28 AM -
" />
రైతు క్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రైతు క్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.
Tue, Jun 17 2025 05:28 AM -
" />
పెట్టుబడి డబ్బులు అందాయి
ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు మా గ్రామంలో వ్యవసాయ పొలం ఉంది. రైతు భరోసా డబ్బులతో సాగు పనులు ప్రారంభించి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తాను. అప్పులు చేయకుండా రైతు భరోసాతో పెట్టుబడి సాయం చేస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
Tue, Jun 17 2025 05:28 AM -
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొదటి సంవత్సరం జనరల్ కోర్సుల్లో 5,315 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 63.37 శాతంతో 3368 మంది ఉత్తీర్ణత సాధించారు.
Tue, Jun 17 2025 05:28 AM -
నదిలో పడి బీహర్ యువకుడి మృతి
అదుపుతప్పి బోల్తాపడిన టిప్పర్
Tue, Jun 17 2025 05:28 AM -
‘రైతు నేస్తం’ సద్వినియోగం చేసుకోవాలి
● అదనపు కలెక్టర్ కిరణ్కుమార్
Tue, Jun 17 2025 05:28 AM -
బ్యాంకులు కార్పొరేట్ సామాజిక బాధ్యతతో ఉండాలి
మోపాల్(నిజామాబాద్రూరల్): బ్యాంకులు కార్పొరేట్ సామాజిక బాధ్యతతో ఉండాలని, వెనకబడిన గ్రామాలు, ప్రజల అభివృద్ధికి తోడ్పాటునందించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు.
Tue, Jun 17 2025 05:28 AM -
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. జిల్లాకేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.
Tue, Jun 17 2025 05:28 AM -
ఎయిమ్స్ కోసం పోరాటానికి మద్దతు
రాయచూరు రూరల్: రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు చేయాలని చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఉందని, అయితే ఎవరి ప్రభావంతోనూ ఎయిమ్స్ మంజూరు కాదని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సోమవారం రాయచూరులో తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడారు.
Tue, Jun 17 2025 05:26 AM