-
" />
కూటమి ప్రభుత్వంలో భక్తులకు భద్రత కరవు
● వైఎస్సార్ సీపీ నేతల ధ్వజం
● కాశీబుగ్గ మృతుల ఆత్మశాంతికి
కొవ్వొత్తుల ర్యాలీ
-
" />
కూటమి ప్రభుత్వానివి డైవర్షన్ పాలిటిక్స్ : మాజీ ఎమ్మెల్యే పొన్నాడ
ఐ.పోలవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ చెందిన నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆరోపించారు.
Mon, Nov 03 2025 06:44 AM -
ఆలయాల భద్రత గాలికి
మలికిపురం: భక్తులు అధికంగా వచ్చే ఆలయాల భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పాటి శివకుమార్ పేర్కొన్నారు.
Mon, Nov 03 2025 06:44 AM -
నిబంధనల అడ్డంకి!
పంట నష్ట పరిహారానికిపార్వతీపురం రూరల్:
Mon, Nov 03 2025 06:44 AM -
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ల్యాబ్లు..!
విజయనగరం ఫోర్ట్:
Mon, Nov 03 2025 06:44 AM -
సభలు, సమావేశాలపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్
పార్వతీపురం రూరల్: జిల్లా పరిధిలో ఇకపై జరిగే ఏ కార్యక్రమాలైనా భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Mon, Nov 03 2025 06:44 AM -
వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ
● దేవాలయాలలో భక్తులకు రక్షణ కరువైంది
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
Mon, Nov 03 2025 06:44 AM -
" />
33శాతం నిబంధనే గుదిబండ
పంట నష్ట పరిహారం చెల్లింపుపై వ్యవసాయ శాఖ నిబంధనలే రైతులకు పెను శాపంగా మారుతున్నాయి. అధికారులు క్షేత్ర స్థాయిలో జాబితాలను సిద్ధం చేస్తున్నప్పటికీ రైతుకు ఉన్న మొత్తం పంటలో 33శాతం దెబ్బతింటేనే పరిహారం అందుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Mon, Nov 03 2025 06:44 AM -
రామతీర్థంలో వైభవంగా తెప్పోత్సవం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో స్వామివారి తెప్పోత్సవం ఆదివారం కనుల పండువగా జరిగింది. క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తెప్పోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Mon, Nov 03 2025 06:44 AM -
కాంగ్రెస్, టీడీపీ నుంచి 100 మంది వైఎస్సార్సీపీలో చేరిక
కడప కార్పొరేషన్ : తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి వంద మంది యువకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Mon, Nov 03 2025 06:42 AM -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ గూండాల దాడి
వేంపల్లె : వేంపల్లె మండలంలోని అలిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త (జగనన్న మిషన్ అడ్వైజర్) కుంచం రాఘవరెడ్డిపై టీడీపీ గుండాలు దాడికి దిగారు.
Mon, Nov 03 2025 06:42 AM -
కార్మికుల హక్కులు కాలరాస్తే ఉద్యమిస్తాం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాస్తే ఉద్యమిస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో సీఐటీయూ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
Mon, Nov 03 2025 06:42 AM -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కడప అర్బన్ : కడప నగరం ఫాతిమా మెడికల్ కళాశాల సమీపంలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చెన్నూరుకు చెందిన ఎం.సూర్యచంద్ర అలియాస్ సూరి (28) సొంత పని నిమిత్తం ద్విచక్ర వాహనంలో పులివెందుల దారి వెళ్లి తిరిగి వస్తుండగా వేగం అదుపు చేయలేక డివైడర్ను ఢీకొన్నాడు.
Mon, Nov 03 2025 06:42 AM -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాశీబుగ్గ ఆలయంలో మరణాలు
ప్రొద్దుటూరు క్రైం : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో 9 మంది మహిళలు మృతి చెందారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో ఆదివారం రాచమల్లు విలేకరులతో మాట్లాడారు.
Mon, Nov 03 2025 06:42 AM -
డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. రెండవ రోజు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కర్నూలు–కడప జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Mon, Nov 03 2025 06:42 AM -
బాల్యంపై తల సీమియా పోటు
● పేదరికంతో వైద్యం
చేయించలేకున్న
తల్లిదండ్రులు
● దాతలు ఆదుకోవాలని
వేడుకోలు
Mon, Nov 03 2025 06:42 AM -
7.5 టన్నుల కందిపప్పు బ్లాక్ మార్కెట్కు ?
ప్రొద్దుటూరు : ప్రభుత్వం పేదల కోసం సరఫరా చేసిన కందిపప్పు డీలర్లు, అధికారులు కలిసి బ్లాక్ మార్కెట్కు తరలించారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు చౌకదుకాణాల గోడౌన్ పరిధిలో ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాలు ఉన్నాయి.
Mon, Nov 03 2025 06:42 AM -
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు అక్రమం
కడప కార్పొరేషన్ : మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమమని వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్. శివరామ్ అన్నారు.
Mon, Nov 03 2025 06:42 AM -
6న గ్రామ సచివాలయాల వద్ద ఆందోళన
కడప వైఎస్ఆర్ సర్కిల్ : మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పంటల బీమా పెట్టుబడి రాయితీ పరిహారం చెల్లించాలని ఈనెల 6న జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాల వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు.
Mon, Nov 03 2025 06:42 AM -
ఎస్ఐఆర్ ఆపాల్సిందే..!
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా చేపడుతున్న ఎస్ఐఆర్ను ఆపాల్సిందేనని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశం డిమాండ్ చేసింది.
Mon, Nov 03 2025 06:42 AM -
సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి
సాక్షి, చైన్నె : సామాజిక మాధ్యమాల వేదికగా జనరంజకంగా ప్రచారం ముందుకు తీసుకెళ్లాలని ఐటీ వింగ్ను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళణి స్వామి ఆదేశించారు జిల్లాల వారీగా చైన్నెలో ఐటీ విభాగం నేతలతో ఆదివారం సమావేశమయ్యారు.
Mon, Nov 03 2025 06:42 AM -
ఒకే వేదికపైకి వేలాది మంది రన్నర్లు
విజేతను సత్కరిస్తున్న కమల్
పరుగు పందేలను ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్
– చైన్నెలో పరుగు పందెం
Mon, Nov 03 2025 06:42 AM -
సెంగొట్టయ్యన్పై ముప్పెట దాడి
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే బహిష్కృత నేత, ఎమ్మెల్యే సెంగొట్టయ్యన్పై దక్షిణ తమిళనాడులోని పార్టీ నేతలు ముప్పెట దాడి చేసే పనిలో పడ్డారు. ఇక, ఆయన రాజకీయ జీవితం ప్రశ్నార్థకమే అని అన్నాడీఎంకే శాసన సభా పక్ష ఉప నేత ఆర్బీ ఉదయకుమార్ వ్యాఖ్యలు చేశారు.
Mon, Nov 03 2025 06:42 AM -
సీఈసీకి విజయ్ ఏడు ప్రశ్నలు
సాక్షి, చైన్నె: ఎస్ఐఆర్ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ)కి తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఏడు ప్రశ్నలను సంధించారు.
Mon, Nov 03 2025 06:42 AM -
100 సవర్ల నగలు చోరీ
డాక్యుమెంట్ రైటర్ ఇంట్లో..ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు
Mon, Nov 03 2025 06:42 AM
-
" />
కూటమి ప్రభుత్వంలో భక్తులకు భద్రత కరవు
● వైఎస్సార్ సీపీ నేతల ధ్వజం
● కాశీబుగ్గ మృతుల ఆత్మశాంతికి
కొవ్వొత్తుల ర్యాలీ
Mon, Nov 03 2025 06:44 AM -
" />
కూటమి ప్రభుత్వానివి డైవర్షన్ పాలిటిక్స్ : మాజీ ఎమ్మెల్యే పొన్నాడ
ఐ.పోలవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ చెందిన నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆరోపించారు.
Mon, Nov 03 2025 06:44 AM -
ఆలయాల భద్రత గాలికి
మలికిపురం: భక్తులు అధికంగా వచ్చే ఆలయాల భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పాటి శివకుమార్ పేర్కొన్నారు.
Mon, Nov 03 2025 06:44 AM -
నిబంధనల అడ్డంకి!
పంట నష్ట పరిహారానికిపార్వతీపురం రూరల్:
Mon, Nov 03 2025 06:44 AM -
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ల్యాబ్లు..!
విజయనగరం ఫోర్ట్:
Mon, Nov 03 2025 06:44 AM -
సభలు, సమావేశాలపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్
పార్వతీపురం రూరల్: జిల్లా పరిధిలో ఇకపై జరిగే ఏ కార్యక్రమాలైనా భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Mon, Nov 03 2025 06:44 AM -
వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ
● దేవాలయాలలో భక్తులకు రక్షణ కరువైంది
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
Mon, Nov 03 2025 06:44 AM -
" />
33శాతం నిబంధనే గుదిబండ
పంట నష్ట పరిహారం చెల్లింపుపై వ్యవసాయ శాఖ నిబంధనలే రైతులకు పెను శాపంగా మారుతున్నాయి. అధికారులు క్షేత్ర స్థాయిలో జాబితాలను సిద్ధం చేస్తున్నప్పటికీ రైతుకు ఉన్న మొత్తం పంటలో 33శాతం దెబ్బతింటేనే పరిహారం అందుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Mon, Nov 03 2025 06:44 AM -
రామతీర్థంలో వైభవంగా తెప్పోత్సవం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో స్వామివారి తెప్పోత్సవం ఆదివారం కనుల పండువగా జరిగింది. క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తెప్పోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Mon, Nov 03 2025 06:44 AM -
కాంగ్రెస్, టీడీపీ నుంచి 100 మంది వైఎస్సార్సీపీలో చేరిక
కడప కార్పొరేషన్ : తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి వంద మంది యువకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Mon, Nov 03 2025 06:42 AM -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ గూండాల దాడి
వేంపల్లె : వేంపల్లె మండలంలోని అలిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త (జగనన్న మిషన్ అడ్వైజర్) కుంచం రాఘవరెడ్డిపై టీడీపీ గుండాలు దాడికి దిగారు.
Mon, Nov 03 2025 06:42 AM -
కార్మికుల హక్కులు కాలరాస్తే ఉద్యమిస్తాం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాస్తే ఉద్యమిస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో సీఐటీయూ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
Mon, Nov 03 2025 06:42 AM -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కడప అర్బన్ : కడప నగరం ఫాతిమా మెడికల్ కళాశాల సమీపంలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చెన్నూరుకు చెందిన ఎం.సూర్యచంద్ర అలియాస్ సూరి (28) సొంత పని నిమిత్తం ద్విచక్ర వాహనంలో పులివెందుల దారి వెళ్లి తిరిగి వస్తుండగా వేగం అదుపు చేయలేక డివైడర్ను ఢీకొన్నాడు.
Mon, Nov 03 2025 06:42 AM -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాశీబుగ్గ ఆలయంలో మరణాలు
ప్రొద్దుటూరు క్రైం : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో 9 మంది మహిళలు మృతి చెందారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో ఆదివారం రాచమల్లు విలేకరులతో మాట్లాడారు.
Mon, Nov 03 2025 06:42 AM -
డ్రాగా ముగిసిన ఏసీఏ సౌత్జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. రెండవ రోజు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కర్నూలు–కడప జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Mon, Nov 03 2025 06:42 AM -
బాల్యంపై తల సీమియా పోటు
● పేదరికంతో వైద్యం
చేయించలేకున్న
తల్లిదండ్రులు
● దాతలు ఆదుకోవాలని
వేడుకోలు
Mon, Nov 03 2025 06:42 AM -
7.5 టన్నుల కందిపప్పు బ్లాక్ మార్కెట్కు ?
ప్రొద్దుటూరు : ప్రభుత్వం పేదల కోసం సరఫరా చేసిన కందిపప్పు డీలర్లు, అధికారులు కలిసి బ్లాక్ మార్కెట్కు తరలించారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు చౌకదుకాణాల గోడౌన్ పరిధిలో ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాలు ఉన్నాయి.
Mon, Nov 03 2025 06:42 AM -
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు అక్రమం
కడప కార్పొరేషన్ : మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమమని వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్. శివరామ్ అన్నారు.
Mon, Nov 03 2025 06:42 AM -
6న గ్రామ సచివాలయాల వద్ద ఆందోళన
కడప వైఎస్ఆర్ సర్కిల్ : మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పంటల బీమా పెట్టుబడి రాయితీ పరిహారం చెల్లించాలని ఈనెల 6న జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాల వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు.
Mon, Nov 03 2025 06:42 AM -
ఎస్ఐఆర్ ఆపాల్సిందే..!
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా చేపడుతున్న ఎస్ఐఆర్ను ఆపాల్సిందేనని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశం డిమాండ్ చేసింది.
Mon, Nov 03 2025 06:42 AM -
సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి
సాక్షి, చైన్నె : సామాజిక మాధ్యమాల వేదికగా జనరంజకంగా ప్రచారం ముందుకు తీసుకెళ్లాలని ఐటీ వింగ్ను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళణి స్వామి ఆదేశించారు జిల్లాల వారీగా చైన్నెలో ఐటీ విభాగం నేతలతో ఆదివారం సమావేశమయ్యారు.
Mon, Nov 03 2025 06:42 AM -
ఒకే వేదికపైకి వేలాది మంది రన్నర్లు
విజేతను సత్కరిస్తున్న కమల్
పరుగు పందేలను ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్
– చైన్నెలో పరుగు పందెం
Mon, Nov 03 2025 06:42 AM -
సెంగొట్టయ్యన్పై ముప్పెట దాడి
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే బహిష్కృత నేత, ఎమ్మెల్యే సెంగొట్టయ్యన్పై దక్షిణ తమిళనాడులోని పార్టీ నేతలు ముప్పెట దాడి చేసే పనిలో పడ్డారు. ఇక, ఆయన రాజకీయ జీవితం ప్రశ్నార్థకమే అని అన్నాడీఎంకే శాసన సభా పక్ష ఉప నేత ఆర్బీ ఉదయకుమార్ వ్యాఖ్యలు చేశారు.
Mon, Nov 03 2025 06:42 AM -
సీఈసీకి విజయ్ ఏడు ప్రశ్నలు
సాక్షి, చైన్నె: ఎస్ఐఆర్ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ)కి తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఏడు ప్రశ్నలను సంధించారు.
Mon, Nov 03 2025 06:42 AM -
100 సవర్ల నగలు చోరీ
డాక్యుమెంట్ రైటర్ ఇంట్లో..ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు
Mon, Nov 03 2025 06:42 AM
