-
డిమాండ్లు అంగీకరించే వరకూ సమ్మె ఆగదు
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): తమ న్యాయమైన డిమాండ్లు అంగీకరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు.
-
మరో ‘పవర్’ కంపెనీ పరార్
సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి మరో ‘పవర్’ కంపెనీ పారిపోయింది!
Sat, Aug 22 2026 04:49 AM -
ఏడాది ప్రాక్టీస్తోనే జ్యుడీషియల్ సర్వీసు ఎగ్జామ్
న్యూఢిల్లీ: న్యాయ శాస్త్ర పట్టభద్రులకు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది.
Sat, Aug 22 2026 04:44 AM -
జరిమానా లెక్క తేల్చాల్సిందే
సాక్షి, హైదరాబాద్, సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల వసూళ్ల వ్యవహారంలో జరిమానా లెక్కలు ఇంకా తేలాల్సి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ స్పష్టం చేశారు.
Sat, Aug 22 2026 04:38 AM -
వివేక్ సింగ్ చౌహాన్కు రాష్ట్రపతి శౌర్య పతకం
న్యూఢిల్లీ: 2003లో ఒక ఆపరేషన్ సందర్భంగా ఇద్దరు బందిపోట్లను కాల్చి చంపిన మాజీ పోలీసు అధికారి వివేక్ సింగ్ చౌహాన్కు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ప్రదానం చేయడానికి ఆమోదం లభించిందని కేంద్ర ప్రభ
Sat, Aug 22 2026 04:34 AM -
ముమ్మర సాధన
కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన భారత క్రికెట్ జట్టు... రెండో మ్యాచ్ కోసం సాధన ప్రారంభించింది.
Sat, Aug 22 2026 04:17 AM -
అల్కరాజ్ పునరాగమనం
న్యూయార్క్: గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరమైన స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ పునరాగమనానికి సిద్ధమయ్యాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ ద్వారా అల్కరాజ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
Sat, Aug 22 2026 04:13 AM -
హైదరాబాద్లో టెన్నిస్ ప్రీమియర్ లీగ్
సాక్షి, హైదరాబాద్: టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) ఎనిమిదో సీజన్కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి 13 వరకు జరగనున్న ఈ టోర్నీకి నగరంలోని ఎల్బీ స్టేడియం వేదిక కానుంది.
Sat, Aug 22 2026 04:08 AM -
భారత రెజ్లర్ కాజల్ పసిడి పట్టు
బ్రాటిస్లావా (స్లొవేకియా): ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్కు ఆరు పతకాలు లభించాయి. 76 కేజీల విభాగంలో 18 ఏళ్ల కాజల్ ధోచక్ పసిడి పతకాన్ని అందించింది.
Sat, Aug 22 2026 04:05 AM -
పోరాడి ఓడిన భారత మహిళలు
అమ్స్టెల్వీన్: ప్రపంచకప్ హాకీ టోర్నీ రెండో దశను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది.
Sat, Aug 22 2026 04:02 AM -
సరికొత్తగా ‘ఖేలో ఇండియా’
సాక్షి, హైదరాబాద్: భారత్లో క్రీడల సంస్కృతిని పెంచేందుకు, ప్రాథమిక స్థాయిలో ప్రతిభను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితం ‘ఖేలో ఇండియా’కు రూపకల్పన చేసింది.
Sat, Aug 22 2026 04:00 AM -
బ్రెజిల్పై అమెరికా పడగ!
లాటిన్ అమెరికా దేశాల్లో నియంతలను గద్దెనెక్కించిన గతకాలపు పోకడలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు.
Sat, Aug 22 2026 03:53 AM -
ఆరోగ్యాన్ని సాగు చేసే దిశగా...
భారత వ్యవసాయం దశాబ్దాలుగా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించింది. ఆకలి నుంచి దేశాన్ని బయటకు తీసుకువచ్చింది. ఆహార ధాన్యాల కొరతతో బాధపడిన దేశాన్ని ఆహార భద్రత కలిగిన దేశంగా మార్చింది. ఇప్పుడు మన ముందున్న సవాలు మాత్రం భిన్నమైనది. ప్రజలకు తినడానికి ఆహారం ఉండటమే కాదు...
Sat, Aug 22 2026 03:46 AM -
అనంతపురం జిల్లాలోని రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాలు, గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.
● వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
● ముగ్గురికి తీవ్ర గాయాలు
Sat, Aug 22 2026 02:23 AM -
వృద్ధుడి మృతిపై కేసు నమోదు
గుత్తి రూరల్: మండలంలోని తొండపాడు గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామారావు, ఎస్ఐ అమీర్ఖాన్ తెలిపిన వివరాలమేరకు...
Sat, Aug 22 2026 02:23 AM -
సాగునీటి కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
బొమ్మనహాళ్: ఆయకట్టు పంటలకు సాగునీరు విడుదల చేయాలని రైతులు, కార్మికులు రోడ్డెక్కారు.
Sat, Aug 22 2026 02:23 AM -
వినియోగదారులకు ‘ఆన్లైన్’ షాక్
రాప్తాడు రూరల్: విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఆన్లైన్ విధానాన్ని తప్పనిసరి చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్మార్ట్ఫోన్ లేక.. ఆన్లైన్ చెల్లింపులపై అవగాహన లేక..
Sat, Aug 22 2026 02:23 AM -
నమ్మిన ఇంటికే కన్నం
రాప్తాడు రూరల్: నమ్మకంగా ఉంటూ ఇంటి విషయాలు తెలుసుకున్న ఓ డ్రైవర్ చివరకు అదే ఇంటికి కన్నం వేశాడు. మరో ఇద్దరితో కలిసి బంగారు ఆభరణాలను దొంగిలించాడు. చెడు అలవాట్లకు బానిసైన ముగ్గురు నిందితులను ఇటుకలపల్లి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
Sat, Aug 22 2026 02:23 AM -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
డీ.హీరేహాళ్ (బొమ్మనహాళ్): శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. డీ.హీరేహాళ్ పోలీస్స్టేషన్ను శుక్రవారం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Sat, Aug 22 2026 02:23 AM -
బీజేపీ నేత మోసం చేశాడని ఫిర్యాదు
పామిడి: అమాయకురాలైన తనను నమ్మించి ఇంటి స్థలాన్ని రాయించుకోవడంతో పాటు బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టించి మోసం చేశాడంటూ స్థానిక గాయత్రీ కాలనీవాసి, నారాయణ భార్య చితంబరమ్మ పామిడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు...
Sat, Aug 22 2026 02:23 AM -
ఏసీఏ ప్రాబబుల్స్లో ఐదుగురికి చోటు
అనంతపురం: విజయనగరం వేదికగా ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకూ జరిగే ఏసీఏ సీనియర్ పురుషుల మల్టీడే క్రికెట్ రాష్ట్ర ప్రాబబుల్స్ జట్టుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు ఎంపికయ్యారు.
Sat, Aug 22 2026 02:23 AM -
వైఎస్ జగన్ సపోర్టు
పరిశ్రమలకు రూటు● మూలపేట పోర్టుతో పరిశ్రమల రాకకు మార్గం సుగమం
● పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన
కోరమాండల్ యాజమాన్యం
● నెరవేరుతున్న సిక్కోలు ప్రజల కల
Sat, Aug 22 2026 02:23 AM -
ప్రాణం అలసిపోతోంది..!
● తీవ్ర ఒత్తిడిలో సచివాలయ ఉద్యోగులు
● సర్వేల నిర్వహణ బాధ్యతలన్నీ వీరిపైనే
● ఏకంగా 38 రకాల సర్వేల నిర్వహణలో బిజీబిజీ
● పని ఒత్తిడితో మరణిస్తున్న ఉద్యోగులు
Sat, Aug 22 2026 02:23 AM -
* ఏడాది * సాగు విస్తీర్ణం
● గిట్టుబాటు ధర కల్పించక పంట వేయని రైతులు
● ప్రభుత్వ సహకారం లేక మూతపడుతున్న షుగర్ ఫ్యాక్టరీలు
● ఏటా తగ్గుతోన్న సాగు విస్తీర్ణం
Sat, Aug 22 2026 02:23 AM -
" />
సిక్కోలు ఆదరణ మరువలేను
● సినీహీరో సుమంత్
Sat, Aug 22 2026 02:23 AM
-
డిమాండ్లు అంగీకరించే వరకూ సమ్మె ఆగదు
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): తమ న్యాయమైన డిమాండ్లు అంగీకరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు.
Sat, Aug 22 2026 04:52 AM -
మరో ‘పవర్’ కంపెనీ పరార్
సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి మరో ‘పవర్’ కంపెనీ పారిపోయింది!
Sat, Aug 22 2026 04:49 AM -
ఏడాది ప్రాక్టీస్తోనే జ్యుడీషియల్ సర్వీసు ఎగ్జామ్
న్యూఢిల్లీ: న్యాయ శాస్త్ర పట్టభద్రులకు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది.
Sat, Aug 22 2026 04:44 AM -
జరిమానా లెక్క తేల్చాల్సిందే
సాక్షి, హైదరాబాద్, సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల వసూళ్ల వ్యవహారంలో జరిమానా లెక్కలు ఇంకా తేలాల్సి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ స్పష్టం చేశారు.
Sat, Aug 22 2026 04:38 AM -
వివేక్ సింగ్ చౌహాన్కు రాష్ట్రపతి శౌర్య పతకం
న్యూఢిల్లీ: 2003లో ఒక ఆపరేషన్ సందర్భంగా ఇద్దరు బందిపోట్లను కాల్చి చంపిన మాజీ పోలీసు అధికారి వివేక్ సింగ్ చౌహాన్కు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి శౌర్య పతకాన్ని ప్రదానం చేయడానికి ఆమోదం లభించిందని కేంద్ర ప్రభ
Sat, Aug 22 2026 04:34 AM -
ముమ్మర సాధన
కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన భారత క్రికెట్ జట్టు... రెండో మ్యాచ్ కోసం సాధన ప్రారంభించింది.
Sat, Aug 22 2026 04:17 AM -
అల్కరాజ్ పునరాగమనం
న్యూయార్క్: గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరమైన స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ పునరాగమనానికి సిద్ధమయ్యాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ ద్వారా అల్కరాజ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
Sat, Aug 22 2026 04:13 AM -
హైదరాబాద్లో టెన్నిస్ ప్రీమియర్ లీగ్
సాక్షి, హైదరాబాద్: టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) ఎనిమిదో సీజన్కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి 13 వరకు జరగనున్న ఈ టోర్నీకి నగరంలోని ఎల్బీ స్టేడియం వేదిక కానుంది.
Sat, Aug 22 2026 04:08 AM -
భారత రెజ్లర్ కాజల్ పసిడి పట్టు
బ్రాటిస్లావా (స్లొవేకియా): ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్కు ఆరు పతకాలు లభించాయి. 76 కేజీల విభాగంలో 18 ఏళ్ల కాజల్ ధోచక్ పసిడి పతకాన్ని అందించింది.
Sat, Aug 22 2026 04:05 AM -
పోరాడి ఓడిన భారత మహిళలు
అమ్స్టెల్వీన్: ప్రపంచకప్ హాకీ టోర్నీ రెండో దశను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది.
Sat, Aug 22 2026 04:02 AM -
సరికొత్తగా ‘ఖేలో ఇండియా’
సాక్షి, హైదరాబాద్: భారత్లో క్రీడల సంస్కృతిని పెంచేందుకు, ప్రాథమిక స్థాయిలో ప్రతిభను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితం ‘ఖేలో ఇండియా’కు రూపకల్పన చేసింది.
Sat, Aug 22 2026 04:00 AM -
బ్రెజిల్పై అమెరికా పడగ!
లాటిన్ అమెరికా దేశాల్లో నియంతలను గద్దెనెక్కించిన గతకాలపు పోకడలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు.
Sat, Aug 22 2026 03:53 AM -
ఆరోగ్యాన్ని సాగు చేసే దిశగా...
భారత వ్యవసాయం దశాబ్దాలుగా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించింది. ఆకలి నుంచి దేశాన్ని బయటకు తీసుకువచ్చింది. ఆహార ధాన్యాల కొరతతో బాధపడిన దేశాన్ని ఆహార భద్రత కలిగిన దేశంగా మార్చింది. ఇప్పుడు మన ముందున్న సవాలు మాత్రం భిన్నమైనది. ప్రజలకు తినడానికి ఆహారం ఉండటమే కాదు...
Sat, Aug 22 2026 03:46 AM -
అనంతపురం జిల్లాలోని రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాలు, గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.
● వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
● ముగ్గురికి తీవ్ర గాయాలు
Sat, Aug 22 2026 02:23 AM -
వృద్ధుడి మృతిపై కేసు నమోదు
గుత్తి రూరల్: మండలంలోని తొండపాడు గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామారావు, ఎస్ఐ అమీర్ఖాన్ తెలిపిన వివరాలమేరకు...
Sat, Aug 22 2026 02:23 AM -
సాగునీటి కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
బొమ్మనహాళ్: ఆయకట్టు పంటలకు సాగునీరు విడుదల చేయాలని రైతులు, కార్మికులు రోడ్డెక్కారు.
Sat, Aug 22 2026 02:23 AM -
వినియోగదారులకు ‘ఆన్లైన్’ షాక్
రాప్తాడు రూరల్: విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఆన్లైన్ విధానాన్ని తప్పనిసరి చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్మార్ట్ఫోన్ లేక.. ఆన్లైన్ చెల్లింపులపై అవగాహన లేక..
Sat, Aug 22 2026 02:23 AM -
నమ్మిన ఇంటికే కన్నం
రాప్తాడు రూరల్: నమ్మకంగా ఉంటూ ఇంటి విషయాలు తెలుసుకున్న ఓ డ్రైవర్ చివరకు అదే ఇంటికి కన్నం వేశాడు. మరో ఇద్దరితో కలిసి బంగారు ఆభరణాలను దొంగిలించాడు. చెడు అలవాట్లకు బానిసైన ముగ్గురు నిందితులను ఇటుకలపల్లి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
Sat, Aug 22 2026 02:23 AM -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
డీ.హీరేహాళ్ (బొమ్మనహాళ్): శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. డీ.హీరేహాళ్ పోలీస్స్టేషన్ను శుక్రవారం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Sat, Aug 22 2026 02:23 AM -
బీజేపీ నేత మోసం చేశాడని ఫిర్యాదు
పామిడి: అమాయకురాలైన తనను నమ్మించి ఇంటి స్థలాన్ని రాయించుకోవడంతో పాటు బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టించి మోసం చేశాడంటూ స్థానిక గాయత్రీ కాలనీవాసి, నారాయణ భార్య చితంబరమ్మ పామిడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు...
Sat, Aug 22 2026 02:23 AM -
ఏసీఏ ప్రాబబుల్స్లో ఐదుగురికి చోటు
అనంతపురం: విజయనగరం వేదికగా ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకూ జరిగే ఏసీఏ సీనియర్ పురుషుల మల్టీడే క్రికెట్ రాష్ట్ర ప్రాబబుల్స్ జట్టుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు ఎంపికయ్యారు.
Sat, Aug 22 2026 02:23 AM -
వైఎస్ జగన్ సపోర్టు
పరిశ్రమలకు రూటు● మూలపేట పోర్టుతో పరిశ్రమల రాకకు మార్గం సుగమం
● పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన
కోరమాండల్ యాజమాన్యం
● నెరవేరుతున్న సిక్కోలు ప్రజల కల
Sat, Aug 22 2026 02:23 AM -
ప్రాణం అలసిపోతోంది..!
● తీవ్ర ఒత్తిడిలో సచివాలయ ఉద్యోగులు
● సర్వేల నిర్వహణ బాధ్యతలన్నీ వీరిపైనే
● ఏకంగా 38 రకాల సర్వేల నిర్వహణలో బిజీబిజీ
● పని ఒత్తిడితో మరణిస్తున్న ఉద్యోగులు
Sat, Aug 22 2026 02:23 AM -
* ఏడాది * సాగు విస్తీర్ణం
● గిట్టుబాటు ధర కల్పించక పంట వేయని రైతులు
● ప్రభుత్వ సహకారం లేక మూతపడుతున్న షుగర్ ఫ్యాక్టరీలు
● ఏటా తగ్గుతోన్న సాగు విస్తీర్ణం
Sat, Aug 22 2026 02:23 AM -
" />
సిక్కోలు ఆదరణ మరువలేను
● సినీహీరో సుమంత్
Sat, Aug 22 2026 02:23 AM
