
భారత ఆర్చరీ సంఘం ఆధ్వర్యంలో మొదటిసారిగా జరగనున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ అక్టోబర్ 2, 2025 సాయంత్రం 7 గంటలకు న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

ఈ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై లీగ్ను ప్రారంభించారు










