
హైదరాబాద్: హైదరాబాద్లోని హకీంపేటలో శుక్రవారం ఎన్ఎస్ఏ సెరిమోనియల్ గ్రౌండ్లో ’దీక్షాంత్ పరేడ్ 38 బ్యాచ్ కమాండెంట్ పాసింగ్ అవుట్ పరేడు నిర్వహించారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ హాజరయ్యారు

కుటుంబసభ్యులతో కమాండెంట్లు సందడి చేశారు











