హైదరాబాద్ : రోజు రోజుకి ఎండలు ఎక్కువ అవ్వడంతో జనాలతో పాటు పక్షులు కుడ చాలా ఇబ్బంది పడుతున్నాయి. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో చిన్న గోడ మీద పార్క్ కి వచ్చే వాళ్ళు ఫలహారాలు వేయడంతో వివిధ రకల పిట్టలు వాటిని తిని పార్క్వాళ్ళు ఏర్పాటు చేసీన మట్టి కుండిలలో దాహన్ని తీర్చుకుంటున్నాయి.
(ఫోటో: రాజేష్ రెడ్డి హైదరాబాద్)


