2023లో విడుదలైన మలయాళ చిత్రం 'పూవన్' ద్వారా నటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది అనిష్మా అనిల్ కుమార్
నస్లెన్ కథానాయకుడిగా నటించిన 'ఐ యామ్ కథలన్' (2024) చిత్రంలో శిల్ప పాత్ర పోషించి నటిగా ఈమె మంచి గుర్తింపు..
బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ కామెడీ చిత్రం 'మరణమాస్' (2025) లో జెస్సీ అనే వైవిధ్యమైన పాత్రలో నటించి ప్రశంసలు పొందింది.
కెన్ కరుణాస్ దర్శకత్వంలో వచ్చిన 'యూత్' (2026) తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ భామ. ఈ తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రంలో కనకవల్లి పాత్రను పోషించింది.


