
రిలయన్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ల వివాహం జరిగి అప్పుడే ఏడాది.

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి 2024 జులై 12న అంగరంగ వైభవంగా జరిగింది.

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్లో అత్యంత ఆడంబరంగా పెళ్లి వేడుకలు

వేడుకలకు దేశ, విదేశాల నుంచి హాజరై సందడి చేసిన అతిథులు, సెలబ్రిటీలు, ప్రముఖలు.

ఏడాది అవుతున్నా ప్రపంచంలో ఎక్కడోమూల ఇప్పటికీ ఈ పెళ్లి విశేషాల గురించే మాట్లాడుకుంటున్నారు.

పెళ్లికి ముందు రెండుసార్లు ఈ జంట అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకుంది.

ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్లో ప్రయాణిస్తూ రెండోసారి ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.

అంతకుముందు ఈ జంట జామ్నగర్లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను పూర్తి చేసుకుంది.

ఈ వేడుకల్లో భాగంగా అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను జరిపించింది. కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది.













