
కరీంనగర్ : డప్పు కళాకారులు విన్యాసాలు.. కేరళ సంప్రదాయ నృత్యాలు.. కళాకారుల ఆటపాటలు.. కోలాటాల కోలాహలం.. భజనలు, పంచవాయిద్యాలు, ఒగ్గుడోలు చప్పుళ్ల మధ్య శ్రీనివాసుడి శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది

కరీంనగర్ మార్కెట్రోడ్డులోని శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో భాగంగా శోభాయాత్ర రాంనగర్లోని మార్క్ఫెడ్ మైదానం నుంచి ప్రారంభమై వేంకటేశ్వర ఆలయం వరకు సాగింది

మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని కోలాటం ఆడారు

సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి










