
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగింపుగా ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు.













Jun 9 2025 8:01 PM | Updated on Jun 9 2025 8:10 PM
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగింపుగా ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు.