న్యూఢిల్లీ: సోనీ ఇండియా కంపెనీ తన టాప్ మొబైల్ ఫోన్ల ధరలను గణనీయంగా తగ్గించింది. సోనీ ప్రతిష్టాత్మక ఉత్పత్తులైన ఎక్స్పీరియా ఎక్స్, జెడ్ 5 ప్రీమియం ధరలను ఏకంగా 21శాతం వరకు తగ్గించింది. తగ్గిన ధరలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
సోనీ ఎక్స్పిరియా ఎక్స్ ధర మొదట్లో రూ. 48,990 ఉండగా, ఇప్పుడు రూ. 10వేలు తగ్గి రూ. 38,990కి చేరుకుంది. అదేవిధంగా ఎక్స్పిరియా జెడ్5 ప్రీమియం ధర రూ. 55,990 కాగా, దీని ధరలో 14శాతం కోతపెట్టింది. దీంతో ఎనిమిది వేలు తగ్గి రూ. 47,990కే ఇది లభిస్తోంది. భారత్లో ప్రీమియం కేటగిరి స్మార్ట్ఫోన్ మార్కెట్లో సోనీ కంపెనీ సత్తా చాటుతోంది.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్మార్ట్ఫోన్ మార్కెట్ భారత్లో ఉంది. పరిశోధన సంస్థ ఐడీసీ ప్రకారం 2016 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ 17శాతం వృద్ధి సాధించింది. 2.75 కోట్ల మొబైల్ యూనిట్లు భారత్కు షిప్పింగ్ అయ్యాయి. అందులో ప్రధాన వాటా చైనా కంపెనీలు లెనోవో, షియోమి, వివోలదే. భారత్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో 25.1శాతం వాటాతో శామ్సంగ్ది ప్రథమ స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమాక్స్ (12.9శాతం), లెనోవో గ్రూప్ (7.7శాతం), ఇంటెక్స్ (7.1శాతం) ఉన్నాయి.
భారీగా తగ్గిన సోనీ స్మార్ట్ ఫోన్ల ధరలు!
Published Mon, Sep 5 2016 5:04 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement