ముంబై: ఔరంగాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పెద్ద ఎత్తున సీట్లు గెలుచుకోవడం ప్రమాదకర పరిణామమని శివసేన పేర్కొంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎంఐఎం పార్టీకి దళితులు ఇకముందు కూడా మద్దతు పలికితే మహారాష్ట్రలో సామాజిక ఐక్యతకు విఘాతం కలుగుతుందని సేన ఆందోళన వ్యక్తంచేసింది. శుక్రవారం శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం ఈ అంశంపై పలు వ్యాఖ్యలు చేసింది.
ఎంఐఎం ఫలితాలపై హిందువులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఔరంగాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమి వరుసగా ఆరోసారి గెలిచింది. ఈ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి 25 సీట్లు లభించగా, కాంగ్రెస్ కేవలం పది స్థానాల్లో మాత్రమే గెలవడం గమనార్హం. ఇక ఎన్సీపీకి మూడు సీట్లే వచ్చాయి. ఫలితాల్లో మొత్తం 113 స్థానాలకుగాను సేన, బీజేపీ కూటమి 51 సీట్లు గెలుచుకుంది.
ఎంఐఎం ఎదుగుదల ప్రమాదకరం: శివసేన
Published Sat, Apr 25 2015 1:28 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement