మమ్మల్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొడుతున్నారు | katragadda prasuna takes on TDP Leaders | Sakshi
Sakshi News home page

మమ్మల్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొడుతున్నారు

Jun 25 2015 12:36 PM | Updated on Aug 10 2018 9:42 PM

మమ్మల్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొడుతున్నారు - Sakshi

మమ్మల్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొడుతున్నారు

సెక్షన్ -8 ఉండాలి... కాని ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి అయితే లేదని సెటిలర్స్ ఫోరం కన్వీనర్ కాట్రగడ్డ ప్రసూన అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్: సెక్షన్ -8 ఉండాలి... కాని ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి అయితే లేదని సెటిలర్స్ ఫోరం కన్వీనర్ కాట్రగడ్డ ప్రసూన అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్లో కాట్రగడ్డ ప్రసూన విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాద్ విలువ పెరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పాలకులు మమ్మల్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొడుతున్నారని ఆమె ఆరోపించారు.

హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను కాట్రగడ్డ ప్రసూన ఖండించారు. తెలంగాణ సచివాలయంలో సెటిలర్స్ కోసం ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు చేయాలని కాట్రగడ్డ ప్రసూన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement