కూడంకుళం సమీపంలో నాటుబాంబులు పేలి ఐదుగురు మృతి | four killed in crude bomb blasting | Sakshi
Sakshi News home page

కూడంకుళం సమీపంలో నాటుబాంబులు పేలి ఐదుగురు మృతి

Nov 26 2013 9:00 PM | Updated on Sep 2 2017 1:00 AM

నగరంలో కుడంకుళం వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న కమిటీ నివాసాల్లో భారీ ప్రమాదం సంభవించింది.

చెన్నై: నగరంలో కూడంకుళం వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న కమిటీ నివాసాల్లో మంగళవారం భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. మృతుల్లో మహిళ, ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడులోని కూడంకుళం సమీపంలోని ఇదింతకారి గ్రామంలో నాటుబాంబులు పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

 

ఈ ఘటన న్యూక్లియర్ పవర్ ప్లాంటుకు సమీప గ్రామంలో సంభవించింది. అయితే కూడంకుళం నివాసాల్లో నాటుబాంబులు పేలడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో చికిత్స మేరకు సమీప ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement