ప్రచారం కోసమే రూ. 526 కోట్లా? | Congress slams Delhi government's Rs.526 crore publicity budget | Sakshi
Sakshi News home page

ప్రచారం కోసమే రూ. 526 కోట్లా?

Jul 3 2015 9:26 AM | Updated on Apr 4 2018 7:42 PM

అజయ్‌మాకెన్(ఫైల్) - Sakshi

అజయ్‌మాకెన్(ఫైల్)

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సమాచార, ప్రచారం కోసం రూ. 526 కోట్లు కేటాయించటాన్ని విపక్షాలు తప్పుపట్టాయి.

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సమాచార, ప్రచారం కోసం రూ. 526 కోట్లు కేటాయించటాన్ని విపక్షాలు తప్పుపట్టాయి.

సమాచారం, ప్రచారం కోసం గత ఏడాది కేవలం రూ. 24 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు ఏకంగా రూ. 526 కోట్లు కేటాయించటం ఏమిటని ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అజయ్‌మాకెన్ బీజేపీ నేత విజేందర్‌గుప్తా, ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement