14 ఉదయం పుష్కరాలు ప్రారంభించనున్న సీఎం | cm starts godavari pushkaras in rajahmundry | Sakshi
Sakshi News home page

14 ఉదయం పుష్కరాలు ప్రారంభించనున్న సీఎం

Jul 12 2015 7:23 PM | Updated on Aug 1 2018 5:04 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను రాజమండ్రిలో ప్రారంభించనున్నారు.

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను రాజమండ్రిలో ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రానికి సీఎం రాజమండ్రికి చేరుకుంటారని సమాచారం. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి కూడా వెళ్లనున్నారు. పుష్కరాలను రాజమండ్రిలో సీఎం ప్రారంభిస్తే.. విజయేంద్ర సరస్వతి కొవ్వూరులో ప్రారంభిస్తారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement