నేడు రాజమండ్రి రూరల్‌ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం | YS Jagan To Meet Rajahmundry Rural Party Cadres on August 19 | Sakshi
Sakshi News home page

నేడు రాజమండ్రి రూరల్‌ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం

Aug 19 2026 5:18 AM | Updated on Aug 19 2026 5:18 AM

YS Jagan To Meet Rajahmundry Rural Party Cadres on August 19

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇందులో రాజమండ్రి రూరల్‌కు చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement