సీమాంధ్ర ఎంపీల అవిశ్వాసానికి మద్దతివ్వం: సుష్మ | BJP will not support seemandhra mp's no confidence motion, says sushma swaraj | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ఎంపీల అవిశ్వాసానికి మద్దతివ్వం: సుష్మ

Dec 12 2013 4:07 PM | Updated on Oct 17 2018 6:18 PM

సీమాంధ్ర ఎంపీల అవిశ్వాసానికి మద్దతివ్వం: సుష్మ - Sakshi

సీమాంధ్ర ఎంపీల అవిశ్వాసానికి మద్దతివ్వం: సుష్మ

సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇచ్చేది లేదని లోక్సభ ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ : సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇచ్చేది లేదని లోక్సభ ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై వ్యతిరేక చర్యలను తాము సమర్థించమని ఆమె గురువారమిక్కడ తెలిపారు. తెలంగాణ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని సుష్మ డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు. స్వలింగ సంపర్కుల హక్కులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీరుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement