న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 2014 డిసెంబర్లో 0.11 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 డిసెంబర్ నెలతో పోల్చిచూస్తే గడచిన నెలలో టోకున ధరలు స్వల్పంగా 0.11% పెరిగాయన్నమాట. 2014 నవంబర్లో ఈ రేటు అసలు పెరగలేదు. ‘0’గా నమోదయ్యింది. అయితే ఆహార విభాగానికి సంబంధించి మాత్రం ధరలు 2014 నవంబర్లో 0.63% పెరిగితే, మరుసటి నెలలోనే ఈ రేటు 5.2%కి పెరిగి కూర్చుంది.
ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి. బుధవారం ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఆహార ఉత్పత్తుల ధరలను మొత్తంగా చూస్తే, ఈ విభాగంలో ధరలు వార్షికంగా 5.2 % ఎగశాయి. పెరిగిన ఉత్పత్తుల ధరల్లో తృణ ధాన్యాలు (1.26%), బియ్యం (4.43%), ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపలు (0.63%), పప్పు ధాన్యాలు (5.88%), బంగాళ దుంపలు (13.76%), పండ్లు (17.87%), పాలు (9.72 %) ఉన్నాయి. కూరగాయల ధరలు 4.78 % తగ్గాయి. ఉల్లి ధరలు సైతం 18.54% తక్కువగా ఉన్నాయి. గోధుమల ధరలు కూడా 2.46% క్షీణించాయి.
ఆహార ధరలు.. 5 నెలల గరిష్టం
Published Thu, Jan 15 2015 1:00 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement