సంగారెడ్డి: కష్టాల్లో ఉన్న ఆర్టీసీని బతికించిన ఘనత దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్రెడ్డిదేనని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో మీడియా సమావేశంలో శుక్రవారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
సంగారెడ్డిలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సునీతా లక్ష్మారెడ్డి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీని బతికించిన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డికే దక్కుతుందని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ హయాంలో ఆర్టీసీ కార్మికులకు 14శాతం ఉన్న ఫిట్మెంట్ను 25శాతంకు పెంచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి రూ. 1000కోట్ల ఆర్థిక సహాయం చేసింది కూడా వైఎస్ కాలంలోనే అని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.
ఆర్టీసీని బతికించిన ఘనత వైఎస్ఆర్దే..
Published Fri, May 8 2015 2:05 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి
- Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
- హైదరాబాద్లో మినీ కశ్మీర్ అందాలు (ఫొటోలు)
- ఈ రాశి వారికి సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తి, ధనలాభం
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు?
- పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement