సుధీర్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ | YS Jagan mohan reddy consoles Bheemreddy Sudheer reddy's family | Sakshi
Sakshi News home page

సుధీర్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Jan 12 2015 2:27 PM | Updated on Jul 25 2018 4:09 PM

సుధీర్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ - Sakshi

సుధీర్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

వైఎస్ఆర్ సీపీ యువజ విభాగం నేత భీంరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.

వరంగల్ : వైఎస్ఆర్ సీపీ యువజ విభాగం నేత భీంరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. గత నెల 23న సుధీర్ రెడ్డి  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement