పెళ్లయిన వారానికే... ఆత్మహత్య | woman suicide in khammam district | Sakshi
Sakshi News home page

పెళ్లయిన వారానికే... ఆత్మహత్య

Mar 26 2016 12:03 PM | Updated on Nov 6 2018 7:56 PM

పెళ్లయిన వారానికే ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది.

ఖమ్మం: పెళ్లయిన వారానికే ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం దిబ్బగూడెంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న చాతా ఆదిలక్ష్మి వివాహం ఈ నెల 21న అదే జిల్లాకు చెందిన బూర్గంపాడు మండలానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. భర్తతో కలసి ఆదిలక్ష్మి దిబ్బగూడెంలోని తన తండ్రిగారింటికి వచ్చింది. అయితే శుక్రవారం అర్ధరాత్రి ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కారణాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement