కలెక్టర్‌.. లెక్కల టీచర్‌  | Vikarabad Collector Teaches Maths To 10th Students In Kodangal | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌.. లెక్కల టీచర్‌ 

Dec 21 2019 3:43 AM | Updated on Dec 21 2019 7:52 AM

Vikarabad Collector Teaches Maths To 10th Students In Kodangal - Sakshi

కొడంగల్‌ రూరల్‌: వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఆయేషా మస్రత్‌ ఖానమ్‌ శుక్రవారం కొడంగల్‌ మండల పరిధిలోని రావులపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. 10వ తరగతి ఇంగ్లీష్‌ మీడియం క్లాస్‌లోకి వెళ్లి గణితం బోధిస్తున్న ఉపాధ్యాయురాలు శ్రీవాణితో మాట్లాడారు. అనంతరం కలెక్టర్‌ బోర్డుపై మ్యాథ్స్‌ ఈక్వేషన్‌ వేసి వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement