ప్రమాద ఘటనాస్థలం వద్ద 5 కి.మీ ట్రాఫిక్ జామ్ | Traffic Jam at Masaipeta rail accident of Medak | Sakshi
Sakshi News home page

ప్రమాద ఘటనాస్థలం వద్ద 5 కి.మీ ట్రాఫిక్ జామ్

Jul 24 2014 11:53 AM | Updated on Oct 16 2018 3:12 PM

ప్రమాద ఘటనాస్థలం వద్ద 5 కి.మీ ట్రాఫిక్ జామ్ - Sakshi

ప్రమాద ఘటనాస్థలం వద్ద 5 కి.మీ ట్రాఫిక్ జామ్

మెదక్ జిల్లాలోని మసాయిపేట రైల్వే గేట్ వద్ద ప్రమాదం జరిగిందనే సమాచారం అందిన వెంటనే భారీ సంఖ్యలో ప్రజలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు

మెదక్: మెదక్ జిల్లాలోని మసాయిపేట రైల్వే గేట్ వద్ద ప్రమాదం జరిగిందనే సమాచారం అందిన వెంటనే భారీ సంఖ్యలో ప్రజలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. దాంతో 44వ జాతీయ రహదారి వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 5 కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించింది. 
 
పలుమార్లు అధికారులకు విజ్క్షప్తి చేసినా పట్టించకోకపోవడంపై అధికారులను నిలదీశారు. ప్రమాద స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ప్రమాద ఘటనపై కారణమైన అధికారుల నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తూ స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. 

Advertisement
 
Advertisement
Advertisement