రైలు కిందపడి ఓ వ్యక్తి మృతిచెందాడు.
రైలు కిందపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న జహంగీర్(35) అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రైలు కిందపడి మృతిచెందాడు.