వాటర్‌హీటర్ పెడుతూ.. | The person killed in an electric shock | Sakshi
Sakshi News home page

వాటర్‌హీటర్ పెడుతూ..

Jan 24 2016 11:34 AM | Updated on Oct 8 2018 5:04 PM

వాటర్ హీటర్ పెడుతూ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు.

వాటర్ హీటర్ పెడుతూ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం చేగూరు పంచాయతీ పరిధిలోని వెంకమ్మగూగ గ్రామంలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. గోపాల్ (35) అనే వ్యక్తి నీళ్లు వేడి చేసుకునేందుకు ఇంటి దగ్గర వాటర్ హీటర్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement