డెంగ్యూతో వైద్యుడు మృతి | The doctor died of dengue | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో వైద్యుడు మృతి

Oct 5 2015 7:16 PM | Updated on Aug 30 2018 6:11 PM

వైద్య సేవలు అందించే ఓ ఆర్ఎంపీ డెంగ్యూతో మృతి చెందాడు.

వైద్య సేవలు అందించే ఓ డాక్టర్ డెంగ్యూతో మృతి చెందాడు.  నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్‌మెయినుద్దీన్ (27) స్థానికంగా ఆర్‌ఎంపీ వైద్యసేవలు అందిస్తున్నాడు. 

పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతడు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి భార్య, ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నారు. కాగా.. భార్య ఎనిమిది నెలల గర్భవతి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement