తెలంగాణలో రసస్ఫూర్తికి కొదువ లేదు: కేసీఆర్‌ | telugu mahasabhalu | Sakshi
Sakshi News home page

తెలంగాణలో రసస్ఫూర్తికి కొదువ లేదు: కేసీఆర్‌

Dec 17 2017 4:10 PM | Updated on Sep 4 2018 5:32 PM

telugu mahasabhalu - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో రస స్ఫూర్తికి కొదువ లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు.  ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సారస్వత పరిషత్‌ భవనంలో ఆదివారం శతావధానం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొని అవధాని రామశర్మను సన్మానించారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. తెలుగు భాషా ప్రియులకు మేలు చేసేలా మహా సభల ముగింపులో మంచి ప్రకటన చేస్తామని కేసీఆర్‌ వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement