'ప్రత్యేక హైకోర్టు కోసం ప్రభుత్వం కృషి' | telangana lawyers meet indrakaran reddy today | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హైకోర్టు కోసం ప్రభుత్వం కృషి'

Mar 4 2015 4:13 PM | Updated on Sep 2 2017 10:18 PM

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. టి న్యాయవాదుల సంఘం బుధవారం మంత్రితో భేటీ అయింది. జూనియర్ సివిల్ జడ్జిల నియామకాలు జరిగితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని న్యాయవాదులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... హైకోర్టు ఏర్పాటు ప్రాముఖ్యతను సీఎం కేసీఆర్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఇప్పటికే ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement