విలీన మండలాల్లో సమగ్ర సర్వే నిలిపివేత | telangana government stoped Intensive household survey on merge 7 Telangana mandals | Sakshi
Sakshi News home page

విలీన మండలాల్లో సమగ్ర సర్వే నిలిపివేత

Aug 18 2014 9:04 AM | Updated on Sep 2 2017 12:04 PM

ఆంధ్రప్రదేశ్లో విలీనం అయిన ఏడు మండలాల్లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వేను నిలిపివేసింది.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో విలీనం అయిన ఏడు మండలాల్లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వేను నిలిపివేసింది. ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్కు బదలాయించబడిన పోలవరం ముంపు మండలాలు చింతూరు, వీఆర్ పురం, కూనవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో పాటు భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో విలీనం అయిన గ్రామాల్లో సర్వేను తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకుంది. కాగా తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 19న సర్వే జరగనున్న విషయం విదితమే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement