పీఏసీపై ప్రకటన చేయనున్న హరీష్రావు | T.Harish rao announce on Telangana pac | Sakshi
Sakshi News home page

పీఏసీపై ప్రకటన చేయనున్న హరీష్రావు

Mar 18 2015 11:08 AM | Updated on Aug 11 2018 6:42 PM

పీఏసీ, పీయూసీ, ఎస్టిమేట్ కమిటీలపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు బుధవారం అసెంబ్లీలో ప్రకటించనున్నారు.

హైదరాబాద్:  పీఏసీ, పీయూసీ, ఎస్టిమేట్ కమిటీలపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు బుధవారం అసెంబ్లీలో ప్రకటించనున్నారు. ఒక్కొ కమిటీలో 9 మంది సభ్యులుండే అవకాశం ఉందని సమాచారం. అయితే రైతు బంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తామని హరీష్ రావు తెలిపారు. అవసరం ఉన్న ప్రతి చోట శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement